Congress
-
#India
Sonia Gandhi : ప్రతి పేద మహిళకు రూ.1లక్ష లభిస్తాయి.. సోనియా గాంధీ
Sonia Gandhi: కాంగ్రెస్ మ్యానిఫెస్టో(Congress Manifesto)లో పేర్కొన గ్యారంటీలపై కాంగ్రెస్(Congress)పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడుతూ..తమ మ్యానిఫెస్టోలో తెలిపిన గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని అన్నారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. नमस्ते मेरी प्यारी बहनों 🙏🏼 स्वतंत्रता […]
Date : 13-05-2024 - 3:53 IST -
#Andhra Pradesh
AP : నాన్న పోటీ చేసిన స్థానంలో పోటీ చేయడం అపురూపమైన అనుభూతి: షర్మిల
YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని… వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని… పారదర్శకంగా పని చేయాలని అన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. […]
Date : 13-05-2024 - 1:34 IST -
#India
PM in 2025: మరో రెండు నెలల్లో ప్రధానిగా అమిత్ షా: కేజ్రీవాల్
మోడీ 75 ఏళ్ల వయస్సు తర్వాత పదవీ విరమణ నియమాన్ని అనుసరించి సెప్టెంబర్లో పదవీ విరమణ చేస్తారని సంచలన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. హోం మంత్రి అమిత్ షా ప్రధానమంత్రి అవుతారని కేజ్రీవాల్ ప్రకటించారు.
Date : 13-05-2024 - 11:09 IST -
#Speed News
Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
Kishan Reddy : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్కు తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
Date : 13-05-2024 - 9:23 IST -
#Andhra Pradesh
AP Elections : పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న ఈవీఎంలు.. ఉదయం 7గంటలకే పోలింగ్ షురూ..!
ఆంధ్రప్రదేశ్లోని 4.14 కోట్ల మంది ఓటర్లు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభకు ఏకకాల ఎన్నికల పోలింగ్లో 2,841 మంది అభ్యర్థుల రాజకీయ అదృష్టాన్ని నిర్ణయించనున్నారు.
Date : 12-05-2024 - 9:50 IST -
#India
Amit Shah : రాహుల్ గాంధీకి 5 ప్రశ్నలు సంధించిన అమిత్ షా
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తన కుటుంబ కోట అయిన రాయ్బరేలీలో కార్నర్ చేయడానికి స్పష్టమైన ప్రయత్నంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఆయన ముందు ఐదు ప్రశ్నలు సంధించారు
Date : 12-05-2024 - 9:25 IST -
#India
Kharges Helicopter : ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఎన్డీయే నేతల హెలికాప్టర్లను చెక్ చేయరా ? : కాంగ్రెస్
Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.
Date : 12-05-2024 - 1:36 IST -
#Andhra Pradesh
AP Elections : ఏపీలో రికార్డ్ బద్దలే.. 85 శాతం పోలింగ్ అంచనా.. పూర్తి లెక్కిది..!
ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.. ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏపీలో విజయం ఎవరిది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. మంగళగిరిలో లోకేష్ ఆధిక్యం ఏ మేరకు ఉంది?
Date : 12-05-2024 - 12:06 IST -
#Telangana
LS Poll : తెలంగాణలో త్రిముఖ పోరు..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
Date : 11-05-2024 - 8:51 IST -
#Telangana
Priyanka Gandhi : రాజ్యాంగాన్ని భారత ప్రజలు రచించారు.. మోదీ కాదు
తెలంగాణలో ప్రచారం పర్వం నేటితో ముగియనుంది.
Date : 11-05-2024 - 7:32 IST -
#Andhra Pradesh
AP Politics : దేశంలోనే ఏపీ ఎన్నికలు ఖరీదైనవా…? 20 వేల కోట్లు అంట..!
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంపిణీ చేయడానికి తమ డబ్బు సంచులను బయటకు తీయడం ప్రారంభించాయి.
Date : 11-05-2024 - 6:02 IST -
#Andhra Pradesh
AP Elections : ఏపీ ఎన్నికలలో నగదు పంపిణీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు..!
భారతదేశంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.
Date : 11-05-2024 - 4:48 IST -
#Telangana
TS Poll : రాష్ట్రంలో కాంగ్రెస్ లూటీ స్టార్ట్ అయ్యింది – కేటీఆర్
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ కేంద్ర నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు. అమిత్షా చెప్పులు మోయడం తప్ప సంజయ్ ఒక్కపనైనా చేశారా అని ఎద్దేవా చేశారు
Date : 11-05-2024 - 2:37 IST -
#Andhra Pradesh
CM Revanth Reddy : ముందు మీ ఇంట్లో వారికి సమాధానం చెప్పండి.. జగన్కు రేవంత్ కౌంటర్
నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడునున్న విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర రోజులుగా నిర్విరామంగా వివిధ పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్ రెండు రోజుల ముందే ఎన్నికల ప్రచారం ముగిసిపోనుంది.
Date : 11-05-2024 - 11:49 IST -
#Telangana
Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు.
Date : 11-05-2024 - 12:11 IST