Congress
-
#Telangana
CM Revanth Reddy: బీజేపీలోకి సీఎం రేవంత్ కు ఆహ్వానం
గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. విచిత్రంగా బీజేపీ కూడా సీఎం రేవంత్ కు తమ పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:08 PM, Tue - 16 April 24 -
#Telangana
Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య స్కామ్ లపై కడియం సంచలన ఆరోపణలు
స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి, కాంగ్రెస్ లోకి జంప్ అయిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. కడియం ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..
Published Date - 06:34 PM, Tue - 16 April 24 -
#Telangana
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు చెబుతున్నారని ఆయన అన్నారు.
Published Date - 06:06 PM, Tue - 16 April 24 -
#Telangana
T.N. Vamshi Tilak : కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థిగా డా. టీఎన్ వంశా తిలక్..ఏంటి ఈయన బాక్గ్రౌండ్ ..!!
ఈ స్థానం నుంచి డాక్టర్ టీఎన్ వంశా తిలక్ను అభ్యర్థిగా ప్రకటించింది
Published Date - 04:12 PM, Tue - 16 April 24 -
#Telangana
TS : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు వేణు గోపాల చారి, రాజేశ్వర్ రావు
బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు
Published Date - 03:37 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి ?
ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది
Published Date - 11:20 PM, Mon - 15 April 24 -
#Speed News
Congress Jana Jathara : ముదిరాజ్లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.
Published Date - 09:56 PM, Mon - 15 April 24 -
#Telangana
Epuri Somanna : కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న
బిఆర్ఎస్ నేత ఏపూరి సోమన్న కాంగ్రెస్ గూటికి చేరారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
Published Date - 05:40 PM, Mon - 15 April 24 -
#Telangana
Jagga Reddy : బంగారం ధర తగ్గాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి
Jagga Reddy:పసిడి ధరలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy)సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు చివరిసారి 2014లో తులం బంగారం ధర రూ.28 వేలుగా ఉందని, కానీ ప్రధాని మోడీ(PM Modi) వచ్చాక ఇప్పుడు రూ.75 వేలకు చేరుకుందని అన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధాని(Prime Minister)గా చేస్తే బంగారం ధర(gold price) నియంత్రిస్తారని… ఆ తర్వాత క్రమంగా ధర తగ్గించే ఆలోచన చేస్తారన్నారు. […]
Published Date - 04:21 PM, Mon - 15 April 24 -
#Telangana
Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, […]
Published Date - 03:13 PM, Mon - 15 April 24 -
#Telangana
LS Polls 2024 : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగనుంది. అయితే.. పోలింగ్కు ఇంకా నెల రోజుల సమయం మిగిలి ఉండగానే, మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది.
Published Date - 02:05 PM, Mon - 15 April 24 -
#India
Loksabha Elections : రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్ధారించే ఎన్నికలు : ప్రధాని మోడీ
Loksabha Elections 2024 : కేరళ(Kerala)లోపి పలక్కాడ్(Palakkad)లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ(PM Modi) మాట్లాడుతూ.. మీ భవిష్యత్ను, మీ చిన్నారుల మెరుగైన భవిష్యత్కు ఈ ఎన్నికలు గ్యారంటీ ఇస్తాయని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలు(Loksabha Elections) దేశ భవిష్యత్(future of the country)ను నిర్ధారించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. #WATCH | Kerala: During a public rally in Palakkad, PM Modi says "This election is […]
Published Date - 02:01 PM, Mon - 15 April 24 -
#Telangana
Rathod Bapu Rao : కాంగ్రెస్ లో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువతున్నాయి. బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ లు ఇలా ఫై స్థాయి నేతల నుండి కింద స్థాయి నేతల వరకు ఆయా నియోజవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా […]
Published Date - 01:44 PM, Mon - 15 April 24 -
#India
Controversy : నిద్రరాకుంటే.. ఎక్స్ట్రా పెగ్ వేసుకోవాలి.. మహిళా మంత్రిపై బీజేపీ నేత వ్యాఖ్యలు
కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బల్కర్పై ఆ రాష్ట్ర BJP నేత సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:02 AM, Mon - 15 April 24 -
#Telangana
Harish Rao: ఢిల్లీలో పోరాడాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యల్సిందే
ఏప్రిల్ 16న సంగారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు సమీక్షించారు. కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్లలో విజయవంతమైన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు
Published Date - 11:20 PM, Sun - 14 April 24