Congress
-
#Speed News
Vinesh Phogat Resigns Railways: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా.. కాంగ్రెస్లో చేరటం ఖాయమేనా..?
వినేష్ ఫోగట్ భారతీయ రైల్వేకు లేఖ రాసి తన రాజీనామాను సమర్పించారు. భారతీయ రైల్వేకు సేవ చేయడం నా జీవితంలో మరచిపోలేని, గర్వించదగిన సమయం అని వినేష్ లేఖలో పంచుకున్నారు.
Published Date - 02:15 PM, Fri - 6 September 24 -
#India
Rahul Gandhi : నేడు జమ్మూకాశ్మీర్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
రాంబన్, అనంత్నాగ్ జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది.
Published Date - 01:53 PM, Wed - 4 September 24 -
#Telangana
BRS : పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి
పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు.
Published Date - 05:05 PM, Tue - 3 September 24 -
#Telangana
Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్
ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు
Published Date - 04:46 PM, Tue - 3 September 24 -
#India
Hemant Soren : రాహుల్, ఖర్గేలతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ
తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.
Published Date - 02:55 PM, Tue - 3 September 24 -
#Business
SEBI Chief : సెబీ చీఫ్గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి శాలరీ తీసుకుంటారా ? : కాంగ్రెస్
మాధవీ పురీ బుచ్ ఇలా రెండుచోట్ల పనులు చేయడం క్విడ్ ప్రోకో కిందికి వస్తుందని ఆరోపించారు.
Published Date - 04:48 PM, Mon - 2 September 24 -
#India
Kashmir : మోడీ అండ్ టీమ్కు కశ్మీరీ యువత ఎగ్జిట్ డోర్ చూపిస్తుంది : ఖర్గే
మోసపోయేందుకు కశ్మీరీ(Kashmir) యువత సిద్ధంగా లేదు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
Published Date - 02:48 PM, Sun - 1 September 24 -
#Speed News
Deputy CM Bhatti: ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి: డిప్యూటీ సీఎం భట్టి
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేందుకు మీ మీ శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు.
Published Date - 11:44 PM, Fri - 30 August 24 -
#India
Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్గాంధీ
మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చే కేంద్రాలను ‘డోజో’ అని పిలుస్తారు.
Published Date - 02:48 PM, Thu - 29 August 24 -
#Telangana
Revanth On Hydra: హైడ్రా నా కుటుంబ సభ్యుల ఇళ్లను కూల్చినా సహకరిస్తా: సీఎం రేవంత్
నా ఇల్లు లేదా నా కుటుంబ సభ్యులకు చెందిన ఏవైనా ఆస్తులు కూడా అక్రమ జోన్లలో నిర్మించబడిందని రుజువు చేయగలిగితే, వాటిని కూల్చివేయడానికి నేను హైడ్రాతో పాటు ఉంటానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని కేటీఆర్ కామెంట్స్ పై రేవంత్ ఘాటుగా స్పందించారు.
Published Date - 09:06 PM, Wed - 28 August 24 -
#Telangana
Revanth as BJP B-Team: బీజేపీ బీ-టీమ్గా రేవంత్, కవిత బెయిల్ రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీ బి టీమ్గా పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కవిత బెయిల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. అలాగే మద్యం కుంభకోణం పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇదో పెద్ద బూటకపు కేసు అంటూ వ్యాఖ్యానించాడు.
Published Date - 04:15 PM, Wed - 28 August 24 -
#South
Rajya Sabha: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్ చేరిన ఎన్డీయే కూటమి..!
9 మంది బీజేపీ అభ్యర్థుల్లో రాజస్థాన్ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహా, మనన్ కుమార్ మిశ్రా, అస్సాం నుంచి రామేశ్వర్ తేలీ, మిషన్ రంజన్ దాస్, మహారాష్ట్ర నుంచి ధీర్య షీల్ పాటిల్ ఉన్నారు.
Published Date - 11:10 PM, Tue - 27 August 24 -
#India
Mayawati Slams Congress: కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరు: మాయావతి
కాంగ్రెస్ పార్టీని బాబా సాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అతని జీవితకాలంలో, అతను మరణించిన తర్వాత కూడా అతనికి భారతరత్న బిరుదు ఇవ్వలేదని గుర్తు చేశారు.
Published Date - 11:34 AM, Sun - 25 August 24 -
#Telangana
Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు
బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్ అనుసరిస్తోందని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
Published Date - 09:16 PM, Sat - 24 August 24 -
#Telangana
BAS Scheme: రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి, ఆ పధకానికి నిధులు విడుదల చేయండని రిక్వెస్ట్
బిఎఎస్ పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పేద విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన వారు 18,000 మంది, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 7,000 మంది ఉన్నారు. ఈ విద్యార్థులలో చాలా మంది రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాల నుండి వచ్చారు.
Published Date - 03:21 PM, Sat - 24 August 24