Congress
-
#India
Amit Malviya : రాహుల్ గాంధీ వాల్మీకి ఆలయ సందర్శన రాజకీయ స్టంట్..!
Amit Malviya : బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాహుల్ గాంధీపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో విమర్శలు చేశారు. "ఈరోజు వాల్మీకి జయంతి, , కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తన ఆలయ సందర్శనతో నటిస్తున్నారు. కాబట్టి, కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ప్రజలకు గుర్తు చేయడం ముఖ్యం. రాహుల్ గాంధీ ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో 'రిజర్వేషన్ను తొలగిస్తానని చెప్పారు. ' నెహ్రూ కాలం నుంచి ఆయన కుటుంబం అనుసరిస్తున్న కథనం ఇదే.
Date : 17-10-2024 - 2:05 IST -
#India
Jharkhand Elections : జార్ఖండ్లో ఎన్డీయే వర్సెస్ ఇండియా.. బలాలు, బలహీనతలు ఇవే
సీఎం హేమంత్ సోరెన్ అక్రమ అరెస్టుతో తమకు ప్రజాబలం మరింత పెరిగిందని జేఎంఎం(Jharkhand Elections) వర్గాలు అంటున్నాయి.
Date : 16-10-2024 - 10:12 IST -
#Telangana
Congress : పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్
Congress : స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు.
Date : 15-10-2024 - 3:16 IST -
#Cinema
Deputy CM Bhatti: తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్: డిప్యూటీ సీఎం భట్టి
సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు.
Date : 14-10-2024 - 8:03 IST -
#Speed News
Duddilla Sridhar Babu : శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధమే
Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్ర శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు.
Date : 13-10-2024 - 7:34 IST -
#Telangana
Bandi Sanjay : ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?: బండి సంజయ్
Bandi Sanjay : ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?'' అంటూ బండి సంజయ్ నిలదీశారు. ''కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది.
Date : 13-10-2024 - 7:02 IST -
#India
Mallikarjun Kharge : ‘ముడా’ ఎఫెక్ట్.. కర్ణాటక సర్కారుకు భూమిని తిరిగి ఇచ్చేయనున్న ఖర్గే
సిద్ధార్థ విహార్ ట్రస్ట్ను రాహుల్ ఖర్గే (Mallikarjun Kharge) నడుపుతుంటారు.
Date : 13-10-2024 - 4:29 IST -
#Speed News
Alai Balai : తెలంగాణ సాధనలో ‘అలయ్ బలయ్’ పాత్ర కీలకం : సీఎం రేవంత్
దసరా అంటేనే పాలపిట్ట, జమ్మిచెట్టు(Alai Balai) గుర్తుకు వస్తాయి.
Date : 13-10-2024 - 3:43 IST -
#India
Haryana CM Oath Ceremony: అక్టోబర్ 17న కొత్త సీఎం ప్రమాణం.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
ప్రమాణ స్వీకారానికి ప్రధాని అనుమతి లభించిందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇటీవల నాయబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ అగ్రనేతలను కలిశారు.
Date : 12-10-2024 - 5:36 IST -
#Telangana
Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీపై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
Date : 10-10-2024 - 10:56 IST -
#India
Narottam Mishra : మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సిందే
Narottam Mishra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదని మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి మరియు సీనియర్ బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా బుధవారం తెలిపారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ యొక్క అనుకూల విధానాలను "బహిర్గతం" చేయడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూడాల్సి ఉంటుందని అన్నారు.
Date : 09-10-2024 - 7:07 IST -
#India
Rahul Gandhi : నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఈసీకి తెలియజేస్తా : రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాజ్యాంగ విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం. హర్యానాలో వచ్చిన ఊహించని ఫలితాలపై మేము విశ్లేషిస్తున్నాం. పలు నియోజవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం.
Date : 09-10-2024 - 1:59 IST -
#India
PM Modi : ప్రధాని మోడీని కలిసిన హర్యానా సీఎం యాబ్ సింగ్ సైనీ
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించినందుకు ఆయనను ప్రశంసించారు.
Date : 09-10-2024 - 1:26 IST -
#India
Narendra Modi : ఎన్నికలలో ఫలితాల తర్వాత.. ప్రధాని మోదీని కలిసిన హర్యానా సీఎం
Narendra Modi : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం దేశ రాజధానిలోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందని, అయితే పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం చెప్పడంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 09-10-2024 - 12:33 IST -
#India
Haryana Election Result: బీజేపీకి కొత్త ఊపిరి పోసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. హర్యానా ఎన్నికలకు ముందు రాజకీయ నిపుణులు, ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్దే గెలుపు అని చెప్పుకొచ్చాయి.
Date : 09-10-2024 - 8:45 IST