Congress
-
#Telangana
Kavitha Audio Message: కవిత ఆడియో సందేశం.. ఆ అంశంపై కీలక వ్యాఖ్యలు
ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు. కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే” అని కవిత(Kavitha Audio Message) దుయ్యబట్టారు.‘‘
Date : 28-05-2025 - 2:08 IST -
#Telangana
KTR : ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను వక్రీకరించి ప్రజలలో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో కేటీఆర్ ఒక వ్యాసాన్ని పోస్ట్ చేస్తూ, రాజకీయాల్లో నాణ్యత లేకపోతే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.
Date : 28-05-2025 - 1:51 IST -
#Speed News
BJP MP Laxman: ఖర్గేజీ నిజాలు తెలుసుకోండి.. ఇది నయా భారత్ : ఎంపీ లక్ష్మణ్
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను తీసుకొచ్చిన ఘనత మోడీదే’’ అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ (BJP MP Laxman) తెలిపారు.
Date : 28-05-2025 - 12:30 IST -
#Telangana
Kalvakuntla Kavitha: కాంగ్రెస్లో చేరేందుకు కవిత ట్రై చేశారా ? ఏం జరిగింది ?
రేవంత్, విజయశాంతి వచ్చినప్పుడు ఎలాగైతే ప్రయారిటీ ఇచ్చారో.. ఇప్పుడు కవిత(Kalvakuntla Kavitha) వచ్చి చేరినా అంతే ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Date : 28-05-2025 - 11:48 IST -
#Telangana
Cabinet Expansion: పార్టీ పదవుల వ్యవహారం.. పలువురు సీనియర్లపై రాహుల్ ఫైర్
పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, కూర్పులో కొత్తతరం నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్, మహేశ్కుమార్గౌడ్లకు రాహుల్గాంధీ(Cabinet Expansion) సూచించినట్లు సమాచారం.
Date : 27-05-2025 - 8:33 IST -
#Telangana
Cabinet Expansion: టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ దిశగా కదలిక.. నేడు కీలక భేటీ
ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తొలిసారిగా తెలంగాణ(Cabinet Expansion)లో అమలు చేస్తున్నందున, మాదిగలకు మంత్రి పదవులు దక్కాలని కోరనున్నట్లు సమాచారం.
Date : 26-05-2025 - 8:36 IST -
#Telangana
Kavitha Politics : కవిత కొత్త పార్టీ పెడితే.. ఏ పార్టీకి లాభం ? ఏ పార్టీకి నష్టం ?
బీసీ రిజర్వేషన్లు, బీసీ సంక్షేమం, మహిళా రిజర్వేషన్లు, మహిళా సంక్షేమం వంటి ప్రధాన అంశాలపై ఫోకస్తో కవిత(Kavitha Politics) రాజకీయ పార్టీ ముందుకుపోతుందని అంటున్నారు.
Date : 25-05-2025 - 2:35 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Date : 24-05-2025 - 12:27 IST -
#Telangana
Kavithas Letter: కేసీఆర్కు కవిత సంచలన లేఖ.. పొలిటికల్ సిగ్నల్స్ ఇవేనా ?
ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ‘ధూం ధాం’ విఫలమైందని కవిత(Kavithas Letter) మండిపడ్డారు.
Date : 23-05-2025 - 11:49 IST -
#Telangana
Congress : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు వ్యతిరేకంగా గాంధీభవన్లోనే ధర్నా చేయడాన్ని సీరియస్గా తీసుకున్న జాతీయ నాయకత్వం, పార్టీ ఆదేశాలను విస్మరించిన కారణంగా సునీతారావును వివరణ కోరింది. ఈ నోటీసులో, ఆమె వారం రోజుల్లోగా తన ఆచరణపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించబడింది.
Date : 21-05-2025 - 2:48 IST -
#India
Rajiv Gandhi : రాజీవ్గాంధీ వర్ధంతి.. రాహుల్ ఎమోషనల్ ట్వీట్.. సోనియా, ఖర్గే, మోడీ నివాళులు
అసోం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కూడా రాజీవ్ గాంధీకి(Rajiv Gandhi) నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
Date : 21-05-2025 - 11:09 IST -
#India
All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్
సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు.
Date : 19-05-2025 - 5:45 IST -
#Telangana
Deputy CM Bhatti : నల్లమల డిక్లరేషన్ను అమలు చేసి తీరుతాం.. రాజీవ్ యువ వికాసానికి వెయ్యి కోట్లు : భట్టి
తెలంగాణలోని పోడు భూములను సాగులోకి తెచ్చి గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకే 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని తీసుకొచ్చామని భట్టి(Deputy CM Bhatti) తెలిపారు.
Date : 19-05-2025 - 4:22 IST -
#Andhra Pradesh
Republic India: రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకుంటుందా ?
''భారత రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకోవడాన్ని మేము అనుమతించలేము'' అని న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం,ఆర్ఎమ్ లోధాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్,జర్నలిస్టు హేమచంద్ర పాండే 2010 జూలై 1-2 తేదీల మధ్య రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్లో మరణించారు.
Date : 19-05-2025 - 3:28 IST -
#India
Congress Vs Shashi Tharoor: శశిథరూర్పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?
అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది.
Date : 19-05-2025 - 11:22 IST