Congress
-
#Speed News
Telangana: పవర్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడిన జగదీశ్ రెడ్డి జైలుకే: కోమటిరెడ్డి
భదాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల అమలు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
Published Date - 07:59 PM, Wed - 24 January 24 -
#South
Chandigarh Mayor Elections: జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు
చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు బుధవారం చండీగఢ్ ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ వేసిన పిటిషన్
Published Date - 06:07 PM, Wed - 24 January 24 -
#India
Digvijaya Singh: ప్రధానిని నిర్ణయించేది ఈవీఎం సాఫ్ట్వేర్ ఇన్స్టాలర్లే..
ఎలక్షన్ కమిషన్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్. ఈ రోజు బుధవారం భోపాల్లో ఈవీఎం మరియు వీవీప్యాట్లపై విలేకరుల సమావేశం సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేశారు.
Published Date - 03:37 PM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. నేటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తుంది. ఇటు టీడీపీ జనసేన పార్టీలు
Published Date - 08:09 AM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
AP : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో షర్మిల భేటీ…ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టిందా..?
AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టిందో లేదో.. షర్మిల (Sharmila) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. సోమవారం బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై , టీడీపీ ఫై తనదైన శైలిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అన్న జగన్ (Jagan) ఫై , పార్టీ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెలరేగి వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు నింపింది. అంతే కాదు ఈరోజు ఉత్తరాంధ్ర యాత్ర కూడా మొదలుపెట్టి..మరోసారి వైసీపీ […]
Published Date - 11:46 PM, Tue - 23 January 24 -
#Andhra Pradesh
Gummanur Jayaram : కాంగ్రెస్ గూటికి వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని చెప్పి..వారికీ కాకుండా కొత్తవారికి టికెట్స్ ఇవ్వడం..పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం..అలాగే ఎమ్మెల్యేల టికెట్ ఆశించిన వారికీ ఎంపీ టికెట్స్ ఇస్తుండడం తో..చాలామంది నేతలు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరగా..తాజాగా గుమ్మనూరు […]
Published Date - 07:51 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
YS Sharmila: 175 స్థానాల్లో పోటీకి దిగుతున్నాం: ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Published Date - 05:14 PM, Mon - 22 January 24 -
#Telangana
Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు
రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు
Published Date - 11:31 AM, Mon - 22 January 24 -
#Telangana
KTR: బీఆర్ఎస్ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్ఎస్ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Published Date - 05:58 PM, Sun - 21 January 24 -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Published Date - 01:16 PM, Sun - 21 January 24 -
#Telangana
Telangana:17 లోక్సభ స్థానాల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని,
Published Date - 11:44 AM, Sun - 21 January 24 -
#Telangana
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Published Date - 08:24 PM, Sat - 20 January 24 -
#Telangana
Mohan Babu : చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది – మోహన్ బాబు
చిత్రసీమలో మోహన్ బాబు (Mohan Babu) అంటే చాలామంది భయపడతారు..దీనికి కారణం ఆయన ముక్కుసూటిగా మాట్లాడే స్వభావమే. తనకన్నా పెద్దవారైనా , చిన్నవారైనా సరే తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతుంటారు. లోపలొకటి పెట్టుకొని , బయటొకటి మాట్లాడడం ఆయనకు తెలియదు..ఏమాట్లాడాలనిపిస్తే..అదే మాట్లాడుతుంటారు. అందుకే చాల సందర్భాలలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఆయన్ను వివాదాల్లో నెట్టిసాయి. We’re now on WhatsApp. Click to Join. తాజాగా ఈయన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై చేసిన వ్యాఖ్యలు […]
Published Date - 07:23 PM, Sat - 20 January 24 -
#Telangana
Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
Published Date - 05:13 PM, Sat - 20 January 24 -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?
డా. ప్రసాదమూర్తి ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయ రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఆమె చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తినీ వినియోగించింది. అయితే అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన సోదరి తన […]
Published Date - 07:11 PM, Fri - 19 January 24