Congress
-
#Telangana
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Published Date - 03:51 PM, Thu - 15 February 24 -
#India
Sonia Gandhi: రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజలకు సోనియా గాంధీ భావోద్వేగ లేఖ
Emotional-Mmessage రాజ్యసభకు నిన్నఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు రాయ్బరేలీ(rae bareli) నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. 1999 నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ వస్తోన్న ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం రాయ్బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆమె తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. […]
Published Date - 02:27 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారుః షర్మిల
YS Sharmil: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్(jagan) పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని(capital)హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే… విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక […]
Published Date - 12:24 PM, Thu - 15 February 24 -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. రెవెన్యూ రికవరీ చట్టం..?
తెలంగాణ రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలకు గురైన నిధులను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయడం జోక్ కాదు. ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చర్యలోకి వస్తుంది. భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం ఒక నేరం అయితే, డ్యామ్లు, రిజర్వాయర్లు , బ్యారేజీల నాణ్యతలో రాజీపడడం మరో అంశం, ఇది భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను […]
Published Date - 07:44 PM, Wed - 14 February 24 -
#Telangana
Protest by BRS MLAs : ‘కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా’..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
‘కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా’..? అంటూ అసెంబ్లీ గేటు ముందు నేలపై కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAS) నిరసన (Protest) చేపట్టారు. అసెంబ్లీ లో కాంగ్రెస్ నేతల (Congress Leaders) వ్యాఖ్యలను ఖండిస్తూ సమావేశాలను వాకౌట్ చేసిన బిఆర్ఎస్ నేతలు..అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళ్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకోవడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల […]
Published Date - 03:53 PM, Wed - 14 February 24 -
#India
Renuka Chaudhary : ఏఐసీసీ కీలక నిర్ణయం..రాజ్యసభకు రేణుకా చౌదరి
AICC : ఫైర్ బ్రాండ్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి రాజ్య సభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుండి రేణుక చౌదరి(Renuka Chaudhary) పేరుని ఖరారు చేస్తూ ఏఐసిసి(AICC) నిర్ణయాన్ని తీసుకుంది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో రేణుక చౌదరి నామినేషన్ వేయబోతున్నట్లు తెలిసింది. తెలంగాణ నుండి రెండు రాజ్యసభ సీట్లు(Rajya Sabha Seats) కాంగ్రెస్ కి ఉన్నాయి. ఒకటి రేణుకా చౌదరికి కేటాయించగా మరొకటి ఏఐసీసీకి రిజర్వ్ చేస్తూ కాంగ్రెస్ […]
Published Date - 03:24 PM, Wed - 14 February 24 -
#India
Sonia Gandhi: తొలిసారిగా రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె జైపుర్లో నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. సోనియా గాంధీతో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల కాంగ్రెస్(congress) విడుదల చేసింది. అందులో రాజస్థాన్ నుంచి మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిహార్, […]
Published Date - 01:28 PM, Wed - 14 February 24 -
#India
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ..!
రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ (Congress Rajya Sabha Candidates) ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ, హిమాచల్ నుంచి అభిషేక్ మను సింఘ్వీలకు టిక్కెట్ ఇచ్చారు.
Published Date - 12:14 PM, Wed - 14 February 24 -
#Telangana
Kadiyam: లోక్సభ ఎన్నికల కోడ్ రాగానే హామీల విషయంలో చేతు లెత్తేసే పనిలో కాంగ్రెస్ ఉంది: కడియం శ్రీహరి
Kadiyam-Srihari-Assembly-Speech : అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ చర్చ సందర్భంగా బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని గణాంకాలు చదివి వినిపించారు. కేసీఆర్(KCR) పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. బడ్జెట్లో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెబుతునే ఆర్థిక వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉందని చెప్పారని పేర్కొన్నారు. ఒక పేజీలో పుట గడవలేని, జీతాలివ్వాలేని పరిస్థితి […]
Published Date - 11:31 AM, Wed - 14 February 24 -
#India
Sonia Gandhi: నామినేషన్ కోసం జైపూర్ చేరుకున్న సోనియా గాంధీ
Nomination: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్(Jaipur)కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ (Nomination)దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు […]
Published Date - 10:18 AM, Wed - 14 February 24 -
#Telangana
CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి
భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం
Published Date - 11:05 PM, Tue - 13 February 24 -
#Telangana
Telangana: రేవంత్ మేడిగడ్డపై రాజకీయ డ్రామా: కిషన్ రెడ్డి
దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సమగ్ర విచారణకు సీబీఐ సిద్ధమంటూ రాజకీయ డ్రామా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
Published Date - 09:40 PM, Tue - 13 February 24 -
#Telangana
KCR Nalgonda Speech : ఎన్ని గుండెల్రా మీకు అంటూ కాంగ్రెస్ నేతలఫై కేసీఆర్ ఆగ్రహం
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభ (Nalgonda Public Meeting)లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఫై నిప్పులు చెరిగారు. ఇది రాజకీయ సభ కాదు, పోరాట సభ అని నల్గొండ సభను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. ‘కృష్ణా, గోదావరి నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని 24ఏండ్ల నుంచి నేను పక్షిలా తిరిగి రాష్ట్రానికి చెబుతున్నా. ఉన్న నీళ్లు […]
Published Date - 07:56 PM, Tue - 13 February 24 -
#Telangana
BRS alliance BJP: లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు రెడీ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. బిజెపితో పొత్తు కోసం తమ పార్టీలోని ఒక వర్గం నాయకులు ఒత్తిడి తెస్తుండటంతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలచనలో పడ్డట్టు సమాచారం అందుతుంది
Published Date - 04:49 PM, Tue - 13 February 24 -
#Speed News
Medigadda: మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తున్న సిఎం రేవంత్ బృందం
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం మేడిగడ్డ చేరుకుంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సిఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మొత్తం 85 పిల్లర్లలో డీ బ్లాక్ లో 7 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. సీఎం రేవంత్ టీమ్ తో పాటు ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఉన్నారు. వారు కూడా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన నిపుణులు.. ఆ వివరాలను సీఎం రేవంత్(cm revanth reddy), మంత్రులు, […]
Published Date - 04:47 PM, Tue - 13 February 24