Congress
-
#Andhra Pradesh
Sharmila : వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారు?: షర్మిల
ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలతో కలిసి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.
Published Date - 02:16 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Sharmila : జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు..? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: షర్మిల
అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు.
Published Date - 02:03 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
YS Sharmila Package Star : షర్మిల ను కూడా ప్యాకేజ్ స్టార్ ను చేసిన వైసీపీ
మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ప్యాకేజ్ స్టార్ (Package Star)..ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపించిన వైసీపీ (YCP) నేతలు..ఇప్పుడు APCC చీఫ్ వైఎస్ షర్మిల (Sharmila) ను కూడా అలాగే అనడం స్టార్ట్ చేసారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ లో అలజడి రేపుతోంది షర్మిల..గత ఎన్నికల్లో జగన్ వదిలిన బాణం అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల..ఇప్పుడు సోనియా వదిలిన బాణం గా ప్రజల ముందుకు వచ్చింది. APCC చీఫ్ గా […]
Published Date - 09:55 AM, Sat - 27 January 24 -
#India
Mallikarjun Kharge: “ఇండియా” కూటమికి ఖర్గే సారథ్యం
దేశంలో రాజకీయాలు క్రమక్రమంగా ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఇండియా కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడంతో ఈ స్పష్టతకు ఒక సంపూర్ణత వచ్చింది.
Published Date - 04:40 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
YS Sharmila Bus Yatra : ఫిబ్రవరిలో షర్మిల బస్సు యాత్ర
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల (YS Sharmila)..ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై విమర్శలు సందిస్తూనే..మరోపక్క వరుస యాత్రలకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన లో బిజీ బిజీ గా గడుపుతున్న షర్మిల..ఫిబ్రవరి లో బస్సు యాత్ర (YS Sharmila Bus Yatra )మొదలుపెట్టబోతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ఈ బస్సు యాత్ర చేపట్టనున్నారు. పార్టీని బలోపేతం చేసే […]
Published Date - 08:06 PM, Thu - 25 January 24 -
#Telangana
CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్
దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు
Published Date - 07:18 PM, Thu - 25 January 24 -
#Telangana
Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే
దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు
Published Date - 06:22 PM, Thu - 25 January 24 -
#Telangana
TSPSC Chairman: టీఎస్పీఎస్పీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదం
టీఎస్పీఎస్పీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి
Published Date - 02:22 PM, Thu - 25 January 24 -
#Telangana
Telangana: రిటైర్డ్ ఐఏఎస్ మురళి, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్లను సంప్రదించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి తెలంగాణ మాజీ డిజిపిని నియమించడానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, మాజీ ఏడీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కలిసింది.
Published Date - 08:16 PM, Wed - 24 January 24 -
#Speed News
Telangana: పవర్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడిన జగదీశ్ రెడ్డి జైలుకే: కోమటిరెడ్డి
భదాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల అమలు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
Published Date - 07:59 PM, Wed - 24 January 24 -
#South
Chandigarh Mayor Elections: జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు
చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు బుధవారం చండీగఢ్ ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ వేసిన పిటిషన్
Published Date - 06:07 PM, Wed - 24 January 24 -
#India
Digvijaya Singh: ప్రధానిని నిర్ణయించేది ఈవీఎం సాఫ్ట్వేర్ ఇన్స్టాలర్లే..
ఎలక్షన్ కమిషన్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్. ఈ రోజు బుధవారం భోపాల్లో ఈవీఎం మరియు వీవీప్యాట్లపై విలేకరుల సమావేశం సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేశారు.
Published Date - 03:37 PM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. నేటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తుంది. ఇటు టీడీపీ జనసేన పార్టీలు
Published Date - 08:09 AM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
AP : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో షర్మిల భేటీ…ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టిందా..?
AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టిందో లేదో.. షర్మిల (Sharmila) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. సోమవారం బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై , టీడీపీ ఫై తనదైన శైలిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అన్న జగన్ (Jagan) ఫై , పార్టీ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెలరేగి వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు నింపింది. అంతే కాదు ఈరోజు ఉత్తరాంధ్ర యాత్ర కూడా మొదలుపెట్టి..మరోసారి వైసీపీ […]
Published Date - 11:46 PM, Tue - 23 January 24 -
#Andhra Pradesh
Gummanur Jayaram : కాంగ్రెస్ గూటికి వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని చెప్పి..వారికీ కాకుండా కొత్తవారికి టికెట్స్ ఇవ్వడం..పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం..అలాగే ఎమ్మెల్యేల టికెట్ ఆశించిన వారికీ ఎంపీ టికెట్స్ ఇస్తుండడం తో..చాలామంది నేతలు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరగా..తాజాగా గుమ్మనూరు […]
Published Date - 07:51 PM, Mon - 22 January 24