Congress Party
-
#Telangana
MLA Gudem Mahipal Reddy : కాంగ్రెస్ గూటికి పఠాన్చెరు ఎమ్మెల్యే..? సీఎం రేవంత్ తో భేటీ..!
శనివారం సాయంత్రం మంత్రి పొంగులేటి తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు మహిపాల్రెడ్డి. దీంతో ఆయన కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది
Date : 13-07-2024 - 8:59 IST -
#Telangana
MLA Arekapudi Gandhi : రేపు కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ..?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అది మొదలైనట్లు తెలుస్తుంది
Date : 12-07-2024 - 10:59 IST -
#Telangana
Kurian Committee : హైదరాబాద్కు రానున్న కురియన్ కమిటీ
Kurian Committee: ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్(Congress) హై కమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో వైఫల్యాలకు గల కారణాలనపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్(Hyderabad)కు రానుంది. రేపు గాంధీభవన్లో టీ కాంగ్రెస్ నేతల(T Congress leaders)తో సమావేశం కానుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ […]
Date : 10-07-2024 - 5:38 IST -
#Telangana
BRS MLAs : మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం..
గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే
Date : 06-07-2024 - 6:24 IST -
#India
PM Modi : ‘ఎమర్జెన్సీ’ మైండ్సెట్ కాంగ్రెస్ నేతల్లో ఇంకా ఉంది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బలంగా కౌంటర్ ఇచ్చారు.
Date : 25-06-2024 - 11:04 IST -
#Telangana
TS : కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందిః కేటీఆర్
KTR: కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల(Six guarantees) పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరు నెలల కాలంలోనే ప్రజలకు పూర్తిగా అర్థమయిపోయిందని చెప్పారు. ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని… పదేళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను […]
Date : 20-05-2024 - 1:57 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో కాంగ్రెస్కు ఆశాదీపంలా ఆ 2 నియోజకవర్గాలు
AP Congress : ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
Date : 09-05-2024 - 9:02 IST -
#World
Sam Pitroda : కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా
భారతీయులు “దక్షిణాదిలో ఆఫ్రికన్ల వలె కనిపిస్తారు – పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు – తూర్పున ఉన్నవారు చైనీస్లా కనిపిస్తారు.” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు
Date : 08-05-2024 - 8:10 IST -
#Special
Rahul Gandhi : రాయ్బరేలీ బరిలో రాహుల్గాంధీ.. కాంగ్రెస్ వ్యూహమేంటి ?
Rahul Gandhi : గత ఎన్నికలలాగే ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు లోక్సభ స్థానాల నుంచి బరిలోకి దిగారు.
Date : 08-05-2024 - 9:15 IST -
#India
Priyanka- Rahul : అమేథీ నుండి రాహుల్..రాయ్ బరేలీ నుండి ప్రియాంక బరిలోకి..?
గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా భావించే రాయ్ బరేలీ లోక్ సభ స్థానం ఒకటి కాగా..అమేథీ మరోటి.
Date : 26-04-2024 - 12:41 IST -
#Telangana
Raghurami Reddy : ఖమ్మం లోక్సభ సీటు దక్కించుకున్న రఘురామిరెడ్డి ఎవరు ?
Raghurami Reddy : ఖమ్మం లోక్సభ సీటు ఎవరూ ఊహించని రీతిలో రామసహాయం రఘురాం రెడ్డికి దక్కింది.
Date : 23-04-2024 - 6:04 IST -
#South
Siddaramaiah: మధ్యతరగతి సహా అన్ని కులాలవాళ్లు కాంగ్రెస్తో ఉన్నారు: సిద్ధ రామయ్య
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాల ప్రజలు కాంగ్రెస్తో ఉన్నారని, రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీలో చేరతారని, “మధ్యతరగతి సహా అన్ని కులాల ప్రజలు కాంగ్రెస్తో ఉన్నారని అన్నారు. ఈసారి కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది’’ అని కోలార్ లోక్సభ అభ్యర్థి కేవీ గౌతమ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందని బిజెపి చేసిన ప్రకటనపై స్పందిస్తూ, కాంగ్రెస్ 136 […]
Date : 07-04-2024 - 12:19 IST -
#Speed News
Lok Sabha Seats : ఆ నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన నేడే.. లోక్సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే
Lok Sabha Seats : త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని 17 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది.
Date : 01-04-2024 - 7:53 IST -
#India
IT Notice : కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఐటీ శాఖ
IT Notice To Congress: ఆదాయపు పన్ను విభాగం కాంగ్రెస్కు రూ.1700 కోట్ల పన్నుకు సంబంధించి మరోమారు నోటీసులు జారీ(Notices Issuance) చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా(Vivek Tankha) శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే […]
Date : 29-03-2024 - 2:16 IST -
#Speed News
Keshavrao – Congress : కాసేపట్లో కేసీఆర్తో కేకే భేటీ.. కారు పార్టీకి గుడ్ బై ?
Keshavrao - Congress : లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారి పోతున్నాయి.
Date : 28-03-2024 - 3:48 IST