Congress Govt
-
#Telangana
KCR : రేవంత్ ఫై ఎటాక్ పెంచిన బిఆర్ఎస్ నేతలు
సైలెంట్ గా ఉంటె ప్రజలు పూర్తిగా మరచిపోతారని..గళం విప్పాల్సిన సమయం వచ్చిందని ఫిక్స్ అయ్యారా..? కాంగ్రెస్ ఫై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా..? వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని అధినేత కేసీఆర్ సూచించారా..?
Published Date - 09:45 PM, Thu - 4 July 24 -
#Telangana
Medigadda Barrage : ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది – కేటీఆర్
అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు..మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు
Published Date - 07:26 PM, Mon - 1 July 24 -
#Telangana
Telangana Bandh : రేపు తెలంగాణ బంద్కు పిలుపు..!
నిరుద్యోగల సమస్యలను పరిష్కరించలేకపోతున్న రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
Published Date - 03:43 PM, Mon - 1 July 24 -
#Telangana
Violence : రాష్ట్రంలో మత హింసలు పెరిగిపోతున్నాయి – కేటీఆర్
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది
Published Date - 12:27 PM, Sun - 16 June 24 -
#Telangana
KCR Mark : కేసీఆర్ మార్క్ను చెరిపివేసే దిశగా కసరత్తు.. ఆ మార్పులే సంకేతం
తెలంగాణలో వేగంగా చాలా మార్పులు జరుగుతున్నాయి.
Published Date - 08:27 AM, Thu - 30 May 24 -
#Telangana
TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్ విమర్శలు
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం […]
Published Date - 11:40 AM, Wed - 29 May 24 -
#Telangana
KTR : ఆదిలాబాద్లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బస్తాల విత్తనాలు అవసరం ఉండగా 1000 బస్తాలే అందజేశారని మండిపడుతున్నారు. […]
Published Date - 03:29 PM, Tue - 28 May 24 -
#Telangana
TS : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటి
Cabinet Meeting: ముఖమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు(శనివారం) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం(Cabinet meeting) జరుగనుంది. ఈ భేటిలో ప్రధానంగా ఏపి, తెలంగాణ మధ్య పెండింగ్ మరియు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. We’re now […]
Published Date - 08:52 PM, Fri - 17 May 24 -
#South
PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ
PM Modi : కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:29 PM, Sun - 28 April 24 -
#Telangana
EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
Published Date - 11:33 PM, Tue - 16 April 24 -
#Telangana
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుందో తెలిపిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఎలాంటి ఆరోపణలు చేసారో..? బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడం ఫై అసలు రహస్యం ఏంటి..? రేవంత్ సర్కార్ కూలిపోతుందని ఎందుకు అంటున్నారనేది..? ఆయన మాటల్లోనే తెలుసుకోండి
Published Date - 06:55 PM, Thu - 11 April 24 -
#Telangana
BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్
BRS: కాంగ్రెస్(Congress) ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతుల(Farmers)కు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది. ఈ యాసంగి సీజన్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే, రైతులు కన్నీరు కారుస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగునీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్న దారుణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీళ్లు ఇంకిపోతే.. రైతు కండ్లల్లో మాత్రం […]
Published Date - 02:57 PM, Mon - 8 April 24 -
#Speed News
Congress Govt: త్వరలో ధరణిపై శ్వేతపత్రం.. మార్చి 1 నుంచి సదస్సులు
Congress Govt: ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా […]
Published Date - 12:06 AM, Wed - 28 February 24 -
#Telangana
Congress: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ విడుదల
Congress Govt: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్(Mahalakshmi Scheme Guide Lines)విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ ప్రకారం… ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు కానున్నారు. read also : Beauty Tips: ముఖంపై ఉండే మచ్చలు మాయం అవ్వాలంటే […]
Published Date - 12:09 PM, Tue - 27 February 24 -
#Telangana
Guarantees:నేడు తెలంగాణలో మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలు ప్రారంభం
Congress 6 Guarantees: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో( 6 Guarantees) మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం(telangana govt) సిద్ధమైంది. నేటి సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Ranga Reddy District Chevella)లోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పౌరసరఫరాల […]
Published Date - 10:28 AM, Tue - 27 February 24