Congress Government
-
#Telangana
Harish Rao : కులగణన సర్వే..సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
Harish Rao : ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తున్నదని హరీశ్రావు పేర్కొన్నారు.
Date : 05-11-2024 - 5:36 IST -
#India
H.D Kumaraswamy : నాపై ఎఫ్ఐఆర్ హాస్యాస్పదం, దురుద్దేశపూరితమే
H.D Kumaraswamy : తనపై నమోదైన ఎఫ్ఐఆర్ హాస్యాస్పదంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హానికరమైనది." అన్నారు. అక్కురు హోసహళ్లి గ్రామంలో తన కుమారుడు , ఎన్డిఎ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి కోసం ప్రచారం చేస్తుండగా, మీడియా ప్రశ్నలకు కుమారస్వామి స్పందిస్తూ, “ఈ ఉప ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి శత్రుత్వంతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. దీనిపై నేను న్యాయవ్యవస్థ ద్వారా స్పందిస్తాను. “నేను ఎఫ్ఐఆర్ , ఫిర్యాదు కంటెంట్ని చదివాను. ఇది పూర్తిగా హాస్యాస్పదమైనది , స్పష్టంగా హానికరమైనది. నేను విలేకరుల సమావేశంలో తనపై ఆరోపణలు చేశానని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. నేను అతని గురించి తప్పుడు సమాచారం అందించానా? కావాలంటే నా ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను సమీక్షించుకోవచ్చు’’ అని కుమారస్వామి అన్నారు.
Date : 05-11-2024 - 5:27 IST -
#Telangana
KTR : మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టింది: కేటీఆర్
KTR : రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని 'ఎక్స్' వేదికగా ఆరోపించారు.
Date : 03-11-2024 - 5:23 IST -
#Speed News
BRS Survey : బీఆర్ఎస్ సీక్రెట్ సర్వే.. సీఎం రేవంత్పైనా ప్రశ్నలు అడిగిన గులాబీ పార్టీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను బలంగా ఢీకొనే వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకే బీఆర్ఎస్(BRS Survey) ఈ సర్వేను నిర్వహిస్తోంది.
Date : 02-11-2024 - 10:50 IST -
#Speed News
Runa Mafi : డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ పూర్తి చేస్తాం: స్పీకర్ ప్రసాద్ కుమార్
Runa Mafi : గతంలో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఆడపడుచులకు త్వరలోనే రూ.2,500 గృహలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు.
Date : 28-10-2024 - 3:50 IST -
#Speed News
Progress Report : ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. రెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
ఈ వివరాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు అందించి, వారికి మరింత చేరువ కావాలని అధికార కాంగ్రెస్ పార్టీ(Progress Report) భావిస్తోంది.
Date : 28-10-2024 - 9:19 IST -
#Telangana
KTR : తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతుంది: కేటీఆర్
KTR : దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు.
Date : 26-10-2024 - 1:26 IST -
#Telangana
Battalion Constable : బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల విషయంలో దిగొచ్చిన ప్రభుత్వం
battalion constables : కానిస్టేబుళ్ల సెలవుల విధానంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది
Date : 25-10-2024 - 9:35 IST -
#Telangana
RS Praveen Kumar : సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖపై శ్రద్ద లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : గ్రూప్-4లో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని.. గ్రూప్-4లో ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థులు సర్టిఫికేషన్ వేరిఫికేషన్కు సెలెక్ట్ అయ్యారని తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Date : 25-10-2024 - 3:58 IST -
#Telangana
BJP : నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..
BJP : ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.
Date : 25-10-2024 - 10:25 IST -
#Telangana
KTR : రోడ్డెక్కి కానిస్టేబుల్ భార్యలు..సంఘీభావం తెలిపిన కేటీఆర్
KTR : సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.
Date : 24-10-2024 - 12:40 IST -
#Telangana
Teenmar Mallanna : కాంగ్రెస్ ప్రభుత్వం పై తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు
Teenmar Mallanna : తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన కోటాను పట్టపగలే అగ్రవర్గాలకు అప్పజెప్పుతున్న విధానం పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Date : 21-10-2024 - 4:55 IST -
#Telangana
KTR : మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: మూసీ పై కేటీఆర్ ప్రజెంటేషన్
KTR : రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మూసి నది నగరంలో 57 కిలోమీటర్లు ప్రవహిస్తుందని.. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తాయన్నారు. నగరంలోని ప్రతీ వాన చినుకు మూసీలోనే కలుస్తుంది. మేము మూసీని కరకట్టలతో కాపాడాలనుకున్నామని తెలిపారు.
Date : 18-10-2024 - 5:13 IST -
#Speed News
KTR : హైడ్రాపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 16-10-2024 - 1:25 IST -
#India
CM Siddaramaiah : ముడా తర్వాత సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్కు మరో ఫిర్యాదు
CM Siddaramaiah : ముడా కుంభకోణం తర్వాత సీఎం సిద్ధరామయ్యకు మరో సమస్య ఎదురైంది. సిద్ధరామయ్యపై ఆర్కావతి లేఅవుట్ వాసులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లేఅవుట్లో ప్లాట్ పొందిన శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య రాజశేఖర్లు సీఎం సిద్ధరామయ్య, బీడీఏ కమిషనర్, బీడీఏ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్కావతి లేఅవుట్లో కేటాయించిన భూమిని భూకబ్జాదారులకు కట్టబెడుతున్నారు. అధికార దుర్వినియోగం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Date : 15-10-2024 - 1:33 IST