Compensation
-
#Telangana
KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్
సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
Published Date - 03:39 PM, Wed - 3 July 24 -
#India
Hathras Stampede Tragedy: హత్రాస్ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
హత్రాస్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 10:16 PM, Tue - 2 July 24 -
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Published Date - 05:18 PM, Wed - 27 March 24 -
#India
Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ
పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:38 PM, Wed - 27 March 24 -
#Telangana
Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు
Published Date - 03:10 PM, Tue - 19 March 24 -
#Speed News
Lightning in UP: యూపీలో పిడుగుపాటుకు నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల నలుగురు మరణించారు.
Published Date - 10:39 PM, Sun - 3 March 24 -
#Speed News
LPG Users: గ్యాస్ సిలిండర్ పేలితే రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వంట కోసం గ్యాస్ సిలిండర్ల (LPG Users)ను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ప్రతి మూడవ నెలలో ఖాళీ అవుతుంది. దానిని బుక్ చేసిన తర్వాత హాకర్ నింపిన సిలిండర్తో ఇంటికి చేరుకుంటాడు.
Published Date - 11:00 AM, Tue - 9 January 24 -
#Telangana
Telangana: రాష్ట్రంలో వరదల పరిస్థితికి బీఆర్ఎస్ కారణం: CPI(M)
తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది.
Published Date - 10:08 PM, Thu - 3 August 23 -
#World
Facebook: ఫేస్ బుక్ అకౌంట్ లాక్ పై కోర్టుని ఆశ్రయించిన వ్యక్తి.. రూ.41 లక్షల పరిహారం?
ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక రకాల సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాషతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం మంది వినియ
Published Date - 05:30 PM, Fri - 16 June 23 -
#Speed News
Odisha Train Accident: దారుణం.. డబ్బు కోసం చేతివాటం చూపిస్తున్న ఒడిశా ప్రజలు?
తాజాగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదకర ఘటన గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. కొన్ని ఫ్యామిలీలను మొత్తం బలి తీస
Published Date - 03:48 PM, Wed - 7 June 23 -
#Telangana
CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం
ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు.
Published Date - 11:13 AM, Wed - 29 March 23 -
#Telangana
CM KCR: ఎకరాకు 10 వేల నష్ట పరిహారం: రైతులకు సీఎం కేసీఆర్ హామీ!
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు కేసీఆర్ పరిశీలించారు.
Published Date - 03:02 PM, Thu - 23 March 23 -
#India
No compensation: బీహార్ సీఎం సంచలన నిర్ణయం.. వారికి నష్ట పరిహారం ఇచ్చేది లేదు
బీహార్లో మద్యం వ్యవహారంతో రాజకీయం వేడెక్కింది. ఛప్రా లో కల్తీ మద్యం కారణంగా ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మద్యం ప్రియుల మరణానికి పరిహారం (Compensation)పై చర్చ మొదలైంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పరిహారం (Compensation) ఇవ్వబోమని సీఎం నితీశ్ కుమార్
Published Date - 06:55 PM, Fri - 16 December 22 -
#Speed News
Janasena Help: ఇప్పుడు బాధితులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం: పవన్ కళ్యాణ్
అమరావతిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు జనసేన తరపున అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ.
Published Date - 12:12 AM, Wed - 9 November 22 -
#Off Beat
Supreme Court : రోడ్డు ప్రమాదం కేసుల్లో నష్టపరిహారంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..!!
రోడ్ ఆక్సిడెంట్ కేసుల్లో నష్టపరిహారం ఇచ్చే సమయంలో మృతుడి సంపాదన విషయంలో పటిష్టమైన విధానాన్ని అవలంబించాలని సుప్రీంకోర్టు సూటిగా చెప్పింది.
Published Date - 12:00 PM, Mon - 12 September 22