Compensation
-
#India
Jammu Kashmir : ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం “మానవతా విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ దారుణం వల్ల ఎన్నో కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. బాధితులకు మేము న్యాయం చేస్తాం. వారి జీవితాల పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయపడతాం ” అని చెప్పారు.
Published Date - 01:13 PM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత
Tirupati Stampede : ఈ సందర్భంగా, టీటీడీ తరపున 25 లక్షల రూపాయల పరిహారం, బోర్డు సభ్యుల తరఫున 2.5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలలో ఒకరు టీటీడీలో పనిచేస్తుంటే, ఆ కుటుంబాలకు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా చదువుకుంటున్న పిల్లలకు సహాయం అందించేందుకు కూడా వాగ్దానాలు ఇచ్చారు.
Published Date - 12:54 PM, Sun - 12 January 25 -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Published Date - 06:22 PM, Thu - 9 January 25 -
#Telangana
Old City Metro : వేగంగా పాతబస్తీ మెట్రో క్షేత్రస్థాయి పనులు
Old City Metro : ఈ ప్రాజెక్టు కింద ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందించే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) , రెవెన్యూ అధికారులు ఈ పని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు.
Published Date - 12:29 PM, Fri - 3 January 25 -
#Speed News
Nepal Floods : నేపాల్ వరదలు.. 209కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Nepal Floods : నేపాల్లో కురిసిన వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు చోటు చేసుకొని మొత్తం 209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దీనికి స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు 2 లక్షల నేపాలి రూపాయల (దాదాపు $1,497) పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Published Date - 09:33 AM, Tue - 1 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు రిలీఫ్ పంపిణీ కోసం ఏపీ టెంప్లేట్..
CM Chandrababu : రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల గణన , ధృవీకరణ కోసం పూర్తి స్టాక్ యాప్ , డేటాబేస్ను రూపొందించి అమలు చేసిందని విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) , ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Published Date - 06:20 PM, Thu - 26 September 24 -
#Business
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాపై ఫిర్యాదు.. జరిమానా విధించిన కమిషన్!
సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ ఉత్తర్వును ఇచ్చింది. వొడాఫోన్ ఐడియాపై ఓ వృద్ధుడు కమిషన్లో ఫిర్యాదు చేశాడు.
Published Date - 12:15 PM, Wed - 25 September 24 -
#Andhra Pradesh
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Published Date - 05:32 PM, Sat - 31 August 24 -
#Telangana
KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్
సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
Published Date - 03:39 PM, Wed - 3 July 24 -
#India
Hathras Stampede Tragedy: హత్రాస్ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
హత్రాస్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 10:16 PM, Tue - 2 July 24 -
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Published Date - 05:18 PM, Wed - 27 March 24 -
#India
Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ
పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:38 PM, Wed - 27 March 24 -
#Telangana
Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు
Published Date - 03:10 PM, Tue - 19 March 24 -
#Speed News
Lightning in UP: యూపీలో పిడుగుపాటుకు నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల నలుగురు మరణించారు.
Published Date - 10:39 PM, Sun - 3 March 24 -
#Speed News
LPG Users: గ్యాస్ సిలిండర్ పేలితే రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వంట కోసం గ్యాస్ సిలిండర్ల (LPG Users)ను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ప్రతి మూడవ నెలలో ఖాళీ అవుతుంది. దానిని బుక్ చేసిన తర్వాత హాకర్ నింపిన సిలిండర్తో ఇంటికి చేరుకుంటాడు.
Published Date - 11:00 AM, Tue - 9 January 24