HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Compensation News

Compensation

  • Compensation announcement for families of terror attack victims

    #India

    Jammu Kashmir : ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

    ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం “మానవతా విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ దారుణం వల్ల ఎన్నో కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. బాధితులకు మేము న్యాయం చేస్తాం. వారి జీవితాల పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయపడతాం ” అని చెప్పారు.

    Published Date - 01:13 PM, Wed - 23 April 25
  • Tirupati Stampede

    #Andhra Pradesh

    Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత

    Tirupati Stampede : ఈ సందర్భంగా, టీటీడీ తరపున 25 లక్షల రూపాయల పరిహారం, బోర్డు సభ్యుల తరఫున 2.5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలలో ఒకరు టీటీడీలో పనిచేస్తుంటే, ఆ కుటుంబాలకు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా చదువుకుంటున్న పిల్లలకు సహాయం అందించేందుకు కూడా వాగ్దానాలు ఇచ్చారు.

    Published Date - 12:54 PM, Sun - 12 January 25
  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు

    CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.

    Published Date - 06:22 PM, Thu - 9 January 25
  • Old City Metro

    #Telangana

    Old City Metro : వేగంగా పాతబస్తీ మెట్రో క్షేత్రస్థాయి పనులు

    Old City Metro : ఈ ప్రాజెక్టు కింద ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందించే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) , రెవెన్యూ అధికారులు ఈ పని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు.

    Published Date - 12:29 PM, Fri - 3 January 25
  • Nepal

    #Speed News

    Nepal Floods : నేపాల్ వరదలు.. 209కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

    Nepal Floods : నేపాల్‌లో కురిసిన వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు చోటు చేసుకొని మొత్తం 209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం దీనికి స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు 2 లక్షల నేపాలి రూపాయల (దాదాపు $1,497) పరిహారం అందజేయాలని నిర్ణయించింది.

    Published Date - 09:33 AM, Tue - 1 October 24
  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు రిలీఫ్‌ పంపిణీ కోసం ఏపీ టెంప్లేట్‌..

    CM Chandrababu : రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల గణన , ధృవీకరణ కోసం పూర్తి స్టాక్ యాప్ , డేటాబేస్‌ను రూపొందించి అమలు చేసిందని విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) , ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

    Published Date - 06:20 PM, Thu - 26 September 24
  • Vodafone Idea

    #Business

    Vodafone Idea: వొడాఫోన్ ఐడియాపై ఫిర్యాదు.. జ‌రిమానా విధించిన క‌మిష‌న్‌!

    సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ ఉత్తర్వును ఇచ్చింది. వొడాఫోన్ ఐడియాపై ఓ వృద్ధుడు కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    Published Date - 12:15 PM, Wed - 25 September 24
  • Vijayawada

    #Andhra Pradesh

    Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం

    విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .

    Published Date - 05:32 PM, Sat - 31 August 24
  • KTR Demands

    #Telangana

    KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్

    సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

    Published Date - 03:39 PM, Wed - 3 July 24
  • Hathras Stampede Tragedy

    #India

    Hathras Stampede Tragedy: హత్రాస్‌ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు

    హత్రాస్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

    Published Date - 10:16 PM, Tue - 2 July 24
  • Telangana

    #Telangana

    Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి

    అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.

    Published Date - 05:18 PM, Wed - 27 March 24
  • Guava Compensation Scam

    #India

    Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ

    పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

    Published Date - 03:38 PM, Wed - 27 March 24
  • Telangana

    #Telangana

    Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్

    అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు

    Published Date - 03:10 PM, Tue - 19 March 24
  • Lightning In Up

    #Speed News

    Lightning in UP: యూపీలో పిడుగుపాటుకు నలుగురు మృతి

    ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల నలుగురు మరణించారు.

    Published Date - 10:39 PM, Sun - 3 March 24
  • LPG Users

    #Speed News

    LPG Users: గ్యాస్ సిలిండర్ పేలితే రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?

    దేశవ్యాప్తంగా కోట్లాది మంది వంట కోసం గ్యాస్ సిలిండర్ల (LPG Users)ను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ప్రతి మూడవ నెలలో ఖాళీ అవుతుంది. దానిని బుక్ చేసిన తర్వాత హాకర్ నింపిన సిలిండర్‌తో ఇంటికి చేరుకుంటాడు.

    Published Date - 11:00 AM, Tue - 9 January 24
  • 1 2 →

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd