CM Chandrababu
-
#Andhra Pradesh
AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Published Date - 05:30 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Published Date - 01:10 PM, Sat - 2 August 25 -
#Andhra Pradesh
Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నసీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష
ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Published Date - 10:24 AM, Sat - 2 August 25 -
#Andhra Pradesh
Free Current : ఫ్రీ కరెంట్ కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..ఇక వారికీ పండగే !!
Free Current : ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు 50 వేల మగ్గాలు మరియు 15 వేల మర మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది
Published Date - 05:03 PM, Fri - 1 August 25 -
#Andhra Pradesh
Chandrababu : వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు : సీఎం చంద్రబాబు
పార్టీకి సేవ చేసినవారికి న్యాయం చేయడమే తన ధ్యేయమని పేర్కొన్న చంద్రబాబు పదవులు మేము కేవలం పేరు కోసమే ఇవ్వం. కష్టపడి పనిచేసిన వారే అర్హులు అని అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లు ప్రజలతో చక్కటి సంబంధం ఉంచుకుంటూ, వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Published Date - 12:22 PM, Fri - 1 August 25 -
#Andhra Pradesh
AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.
Published Date - 06:32 PM, Thu - 31 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu: పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి: సీఎం చంద్రబాబు
పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు.
Published Date - 05:05 PM, Wed - 30 July 25 -
#Andhra Pradesh
Chandrababu : సింగపూర్లో నాలుగో రోజు చంద్రబాబు పర్యటన..ఆర్ధిక, పర్యాటక రంగాల్లో కీలక సమావేశాలు
ఈ సందర్భంగా క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
Published Date - 02:17 PM, Wed - 30 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : సింగపూర్లొ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన..పెట్టుబడులపై కీలక సమావేశాలు!
ముఖ్యంగా ఉదయం యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
Published Date - 09:10 AM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.
Published Date - 07:09 PM, Mon - 28 July 25 -
#Andhra Pradesh
Singapore Tour : గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ అడుగులు.. సింగపూర్తో భాగస్వామ్యం కోరుతున్న సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై మంత్రి టాన్కు వివరంగా నివేదించిన చంద్రబాబు, అవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..సింగపూర్కు రికార్డులు సరిచేయడమే నా ప్రథమ ఉద్దేశం.
Published Date - 10:48 AM, Mon - 28 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu: సింగపూర్కు సీఎం చంద్రబాబు.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Published Date - 06:11 PM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
Published Date - 04:15 PM, Thu - 24 July 25 -
#Andhra Pradesh
Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 06:32 PM, Wed - 23 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.
Published Date - 04:15 PM, Mon - 21 July 25