CM Chandrababu
-
#Andhra Pradesh
CM Chandrababu : పులివెందులలో అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు.
Date : 13-08-2025 - 6:02 IST -
#Andhra Pradesh
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్రబాబు
మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Date : 13-08-2025 - 5:57 IST -
#Andhra Pradesh
Asha Workers: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికీ ఆరు నెలలపాటు సెలవులు!
ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఆశా వర్కర్ల శ్రమకు తగిన విలువ ఇస్తోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రసూతి సెలవులు, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా వారి జీవితాల్లో భరోసాను నింపింది.
Date : 12-08-2025 - 4:41 IST -
#Andhra Pradesh
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి సర్వం సిద్ధం!
ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.
Date : 12-08-2025 - 3:57 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.
Date : 11-08-2025 - 12:05 IST -
#Andhra Pradesh
Chandrababu : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల జీవన స్థాయిని మెరుగుపరచడం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Date : 09-08-2025 - 11:56 IST -
#Andhra Pradesh
National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు
చేనేతల పట్ల గౌరవం, ఆదరణ ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలతో అవినాభావ సంబంధం కలిగి ఉందని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నేతన్నల అభివృద్ధికి నాంది పలికినట్లు గుర్తుచేశారు.
Date : 07-08-2025 - 3:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu : కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 10 కీలక అంశాలపై చర్చ..!
ఈ సమావేశంలో ముందుగా మహిళల ప్రయాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఐదు రకాల RTC బస్సుల్లో (పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఇండ్ర, ఏసీ) మహిళలకు ఉచిత ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
Date : 06-08-2025 - 11:49 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ!
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Date : 05-08-2025 - 4:42 IST -
#Andhra Pradesh
Ecofix : ఏపీలో ఇకపై వాహనదారులకు ఆ కష్టాలు ఉండవు ..!!
Ecofix : సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI) అభివృద్ధి చేసిన ‘ఎకోఫిక్స్’ (Ecofix)అనే కొత్త సాంకేతికత ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది
Date : 05-08-2025 - 10:29 IST -
#Andhra Pradesh
Pithapuram Varma: టీడీపీకి షాక్ ఇవ్వనున్న పిఠాపురం వర్మ.. రాజీనామ చేసే యోచనలో కీలక నేత!
పవన్ కళ్యాణ్ కూటమి భవిష్యత్తు గురించి చేసిన ప్రకటనతో వర్మ మళ్లీ టీడీపీలో తన భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్నారని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Date : 04-08-2025 - 9:30 IST -
#Andhra Pradesh
New Liquor Policy: మద్యం విధానంతో రూ. 700 కోట్ల ఆదాయం.. కొత్త పాలసీలపై సీఎం సమీక్ష!
గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 7:15 IST -
#Andhra Pradesh
Free Bus Travel: గుడ్ న్యూస్.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
Date : 04-08-2025 - 6:44 IST -
#Andhra Pradesh
AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 5:30 IST -
#Andhra Pradesh
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Date : 02-08-2025 - 1:10 IST