CM Chandrababu
-
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు!
స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవడంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు ఈ అవార్డులను అందించనున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించిన వారిని ఇందులో గుర్తించారు.
Date : 05-10-2025 - 9:28 IST -
#Andhra Pradesh
YS Sharmila: ఆటో డ్రైవర్లను మోసగించడంలో దొందు దొందే: వైఎస్ షర్మిల
అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చి, పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారని షర్మిల ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
Date : 05-10-2025 - 8:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఏకంగా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని, వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
Date : 04-10-2025 - 2:55 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం సమీక్ష.. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం!
వరద కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోయి రోడ్లకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కూలిన చెట్లలో 90 శాతం మేర తొలగింపు పనులు పూర్తయినట్లు తెలిపారు.
Date : 03-10-2025 - 3:44 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు!
వర్షాల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
Date : 02-10-2025 - 6:52 IST -
#Andhra Pradesh
Social Media: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై మంత్రులతో కమిటీ!
ఈ కొత్త కమిటీకి ఇప్పటికే ఉన్న చట్టాలు, అంతర్జాతీయ పద్ధతులు, ప్లాట్ఫారమ్ల జవాబుదారీతనాన్ని సమీక్షించే బాధ్యతను అప్పగించారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనడానికి సోషల్ మీడియాపై పర్యవేక్షణ, నియంత్రణ చాలా అవసరం.
Date : 02-10-2025 - 5:15 IST -
#Andhra Pradesh
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!
టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
Date : 01-10-2025 - 1:55 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: భారత్లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.
Date : 30-09-2025 - 10:05 IST -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Date : 29-09-2025 - 7:03 IST -
#Andhra Pradesh
Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు
Good News : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.926 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లలో ఖర్చును తగ్గించి ఇంకా మరిన్ని రాయితీలు ఇవ్వడానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు
Date : 28-09-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
Fee Reimbursement: గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.4,000 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపి, ఆ బకాయిలలో ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా, కాలేజీలకు చెల్లింపులు సక్రమంగా చేరడం సులభమవుతుంది.
Date : 28-09-2025 - 10:15 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు
Date : 25-09-2025 - 2:21 IST -
#Andhra Pradesh
CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!
సీఎం పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రాకతో బ్రహ్మోత్సవాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
Date : 23-09-2025 - 4:54 IST -
#Andhra Pradesh
Agriculture : ఎమ్మెల్యేలు పొలాలకు వెళ్లండి.. చంద్రబాబు సూచన
Agriculture : అక్టోబర్ నుంచి ప్రతి ఎమ్మెల్యే (MLA) నెలలో ఒకరోజు తమ నియోజకవర్గంలోని పొలాల్లో (Agriculture ) గడపాలని సూచించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు
Date : 23-09-2025 - 11:45 IST -
#Andhra Pradesh
Made in India Products : మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే కొనాలి – CBN
Made in India Products : దసరా నుంచి దీపావళి వరకు ఈ సంస్కరణలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజలలో అవగాహన పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యాపారుల నుంచి రైతుల వరకు అందరికీ ఇది లాభదాయకంగా మారేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు
Date : 22-09-2025 - 9:30 IST