CM Chandrababu
-
#Andhra Pradesh
Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
Srikakulam Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రాంతమంతా షాక్కు గురైంది
Date : 01-11-2025 - 12:55 IST -
#Andhra Pradesh
AP Govt Good News : రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు
AP Govt Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు, షాపులకు, ఖాళీ స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టిన స్వామిత్వ కార్యక్రమం (Svamitva Scheme) వేగంగా ముందుకు సాగుతోంది
Date : 01-11-2025 - 12:30 IST -
#Andhra Pradesh
Swarnandhra Centers : మరో మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు
Swarnandhra Centers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది
Date : 01-11-2025 - 11:30 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా
AP Cabinet Meeting : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మొదటగా నవంబర్ 7న జరగాల్సిన క్యాబినెట్ భేటీ ఇప్పుడు నవంబర్ 10కి వాయిదా పడింది
Date : 30-10-2025 - 4:10 IST -
#Andhra Pradesh
CM Chandrababu: వారిపై సీఎం చంద్రబాబు అంసతృప్తి.. కారణమిదే?
ఒక న్యూట్రల్ జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి ‘తుఫాను ప్రభావం ఏమీ అంత పెద్దగా లేదు’ అని పోస్ట్ చేయడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 29-10-2025 - 3:06 IST -
#Andhra Pradesh
Montha Cyclone : మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం
Montha Cyclone : మొంథా తుఫాన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వానలతో నదులు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు అడ్డంకులు ఎదురవుతున్నాయి
Date : 29-10-2025 - 2:58 IST -
#Andhra Pradesh
Montha Cyclone : పెను తూఫాన్ నుండి ఏపీ ని కాపాడింది వీరే..!!
Montha Cyclone : మొంథా తుఫాన్కి 5-6 రోజుల ముందే వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే ముఖాముఖీ పరిస్థితులను అంచనా వేసి, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది
Date : 29-10-2025 - 10:50 IST -
#Andhra Pradesh
Electricity Problems : ఏపీలో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టిన ప్రభుత్వం..ఎలా అంటే !!
Electricity Problems : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) వినియోగదారుల కోసం సరికొత్త మొబైల్ యాప్ను ప్రారంభించింది
Date : 28-10-2025 - 2:25 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.
Date : 27-10-2025 - 8:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!
సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Date : 25-10-2025 - 7:58 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Date : 21-10-2025 - 8:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu: లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!
దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ విజయవంతం కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షోలకు కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలను, వాణిజ్యవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన ఈ అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుంటారు.
Date : 18-10-2025 - 10:44 IST -
#Andhra Pradesh
Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి
Investments in Vizag : ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం విస్తరణకు కొత్త ఊపిరి అందించేలా ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహెజా కార్ప్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది
Date : 17-10-2025 - 10:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
CM Chandrababu Londan : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి
Date : 16-10-2025 - 4:08 IST -
#Andhra Pradesh
Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్
Google : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కుదిరిన ఒప్పందంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గర్వాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో
Date : 14-10-2025 - 2:15 IST