CM Chandrababu Naidu
-
#Andhra Pradesh
Student Assembly : విభిన్న ఆలోచనల వేదికగా ‘స్టూడెంట్ అసెంబ్లీ’: విద్యార్థులే ఎమ్మెల్యేలు..
చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవహారాలపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించింది.
Date : 22-11-2025 - 9:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!
సీఎం పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రాకతో బ్రహ్మోత్సవాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
Date : 23-09-2025 - 4:54 IST -
#Andhra Pradesh
CM Chandrababu : కుప్పం అభివృద్ధికి బిగ్ బూస్ట్.. సీఎం చంద్రబాబు సమక్షంలో 6 ఎంఓయూలు
CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో పెద్ద అడుగు వేశారు. ప్రాంతంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఆరు కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.
Date : 30-08-2025 - 4:35 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెనకు కీలక పదవి
సత్యనారాయణ రాజు రాజకీయంగా దాదాపు రెండు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలంగా సేవలందిస్తున్నారు. 2017 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించిన ఆయన, రాజకీయ జీవన ప్రయాణంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.
Date : 19-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Lokesh : తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో లోకేశ్ భేటీ..రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ రోజు నారా లోకేశ్ సింగపూర్లోని తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వాలంటీర్లు, తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
Date : 28-07-2025 - 1:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సింగపూర్కు సీఎం చంద్రబాబు పర్యటన.. ఆరు రోజులపాటు విదేశీ ట్రిప్!
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు సింగపూర్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.
Date : 24-07-2025 - 6:00 IST -
#Andhra Pradesh
Annadata Sukhibhava: ఖాతాల్లోకి రూ. 20 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!
ఈ పథకం కోసం 2025-26 బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులతో సహా, ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని, అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందని వివరించారు.
Date : 27-05-2025 - 10:09 IST -
#Andhra Pradesh
AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మళ్లీ ఆ పథకం అమల్లోకి.. ఉపయోగాలు ఏమిటంటే..?
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది.
Date : 06-05-2025 - 7:06 IST -
#Andhra Pradesh
AP Govt: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్.. తక్షణమే అమల్లోకి
ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్ల నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 18-04-2025 - 7:05 IST -
#Andhra Pradesh
Sri Ramanavami : నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
రేపు(ఆదివారం) ఉదయం ధ్వజారోహణం ఉండనుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 05-04-2025 - 12:38 IST -
#Andhra Pradesh
Nominated Posts: ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన.. జనసేనకు కేటాయించినవి ఇవే
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారిగా నామినేటెడ్ పదవులను కేటాయిస్తూ వస్తోంది.
Date : 04-04-2025 - 7:55 IST -
#Andhra Pradesh
E KYC : రేషన్ కార్డు దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
E KYC : ఈనెల 31వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు
Date : 29-03-2025 - 12:21 IST -
#Andhra Pradesh
Bill Gates : బిల్గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ..పలు కీలక ఒప్పందాలు
ఈ నేపథ్యంలోనే బిల్గేట్స్తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించారు. బిల్ గేట్స్ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్గేట్స్ అంగీకరించారు. 1995 నుంచి బిల్గేట్స్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 19-03-2025 - 2:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఉమెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు.
Date : 08-03-2025 - 7:59 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు.
Date : 06-03-2025 - 12:49 IST