Chittoor
-
#Andhra Pradesh
Village and Ward Secretariat employees : 27మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ షాక్..!
చిత్తూరు జిల్లాలో కలెక్టర్ సుమిత్ కుమార్ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. అనధికారికంగా సెలవు పెట్టిన 27 మందిపై చర్యలకు ఆదేశించారు. మొత్తం 437 మంది హాజరు కావడం లేదని నివేదికలు అందాయి. మెడికల్ లీవులో ఉన్నవారిని బోర్డుకు పంపాలని, మిగిలినవారు వెంటనే విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాకిచ్చారు. అనధికారికంగా […]
Date : 18-11-2025 - 1:00 IST -
#Andhra Pradesh
AP News : 18 నెలల బాలుడిపై పైశాచిక దాడి.. ప్రైవేట్ పార్ట్స్ కొరికి చిత్ర హింసలు..
AP News : చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. కేవలం 18 నెలల పసిబిడ్డపై పైశాచికంగా దాడి చేసిన సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది.
Date : 26-08-2025 - 11:41 IST -
#Andhra Pradesh
Srikalahasti : పీఏ హత్య కేసు..జనసేన నేత వినుత కోటా అరెస్టు, వేటు వేసిన పార్టీ!
ఈ కేసు దర్యాప్తులో ఉన్న చెన్నై పోలీసులు వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేశారు. పార్టీకి తీవ్ర అపఖ్యాతి వచ్చే పరిస్థితుల్లో జనసేన నేతృత్వం ఆమెను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 12-07-2025 - 3:11 IST -
#Devotional
Mystery Temple: అక్కడ నీరు తాగితే చాలు ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ మాయం.. ఈ ఆలయ గొప్పతనం గురించి తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం!
ఇప్పుడు తెలుసుకోబోయే హనుమంతుడి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న నీటిని తాగితే వ్యాధులు నయం అవుతాయి అని చెబుతున్నారు.
Date : 03-05-2025 - 3:20 IST -
#Andhra Pradesh
Bhumana Karunakar : నలుగురు కార్పోరేటర్ల ఎక్కడ ఉన్నారో.. ఏమయ్యారో తెలియదు
Bhumana Karunakar : తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికలు వాయిదా వేయడానికి కారణంగా, తమ పార్టీ విజయం సాధించే స్థితి ఉన్నప్పటికీ, కూటమి గెలవడం సాధ్యం కాదని భావించి వాయిదా వేసినట్లు తెలిపారు. "ఎన్నికల కమిషన్ దీనిపై వెంటనే స్పందించాలని కోరుతున్నాం." అని ఆయన అన్నారు.
Date : 03-02-2025 - 5:53 IST -
#Andhra Pradesh
AP : ఇంటర్ విద్యార్థిని అత్యాచారం చేసి..కళ్లు పీకేసి బావిలో పడేసారు
గోపాలపురం కు చెందిన భవ్యశ్రీ..ఇంటర్ చదువుతుంది. సెప్టెంబర్ 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ తిరిగి రాలేదు.అప్పటి నుండి తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు
Date : 26-09-2023 - 12:05 IST -
#Andhra Pradesh
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి హైవేపై ఆగి ఉన్న ట్యాంకర్ను అంబులెన్స్ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 15-09-2023 - 2:49 IST -
#Speed News
Andhra Pradesh: చిత్తూరులో విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి
చిత్తూరు జిల్లాలో ఆడ ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. చిత్తూరు జిల్లా నల్లగండ్లపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 16 ఏళ్ల ఆడ ఏనుగు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది
Date : 20-08-2023 - 5:33 IST -
#Andhra Pradesh
Sapthagiri : టీడీపీలోకి నటుడు, కమెడియన్ సప్తగిరి.. అక్కడ్నుంచి పోటీ చేస్తానంటూ..
తాజాగా టీడీపీ(TDP) పార్టీలోకి సినీ నటుడు, కమెడియన్ సప్తగిరి(Sapthagiri) చేరనున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో సప్తగిరి మాట్లాడుతూ..
Date : 12-06-2023 - 8:00 IST -
#Andhra Pradesh
Kanipakam Temple: జింక చర్మంతో పట్టుబడ్డ కాణిపాకం అర్చకుడు.. ఈవో చర్యలు
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్కు గురయ్యారు.
Date : 09-04-2023 - 9:05 IST -
#Andhra Pradesh
TDP Teenmar : టీడీపీ “తీన్మార్”.. పట్టభద్రుల ఎన్నికల్లో “దేశం” జైత్ర యాత్ర
ఏపీలో అధికార వైసీపీకి మేధావులు, విద్యావంతులు షాక్ ఇచ్చారు. ఏపీలో ఎన్నడూ లేనంతా సంక్షేమాన్ని తామే చేస్తున్నామని
Date : 18-03-2023 - 7:48 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్తయిన నారా లోకేష్ పాదయాత్ర.. అనంతపురం జిల్లాలోకి ప్రవేశం
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్తయింది. 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో నారా
Date : 17-03-2023 - 8:48 IST -
#Andhra Pradesh
Road Accident: హైవేపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు హైవేపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 26-02-2023 - 9:08 IST -
#Speed News
అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.
Date : 30-01-2023 - 10:30 IST -
#India
Duronto Express Fire: దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు.. ప్రయాణికులు పరుగులు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం దురంతో ఎక్స్ప్రెస్ కోచ్లలో ఒకదానిలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Date : 27-11-2022 - 8:13 IST