Chittoor
-
#Andhra Pradesh
Drugs : డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన చిత్తూరు పోలీసులు.. ఆరుగురు అరెస్ట్
చిత్తూరు నగరంలో డ్రగ్స్ సరఫరా చేసి వినియోగిస్తున్న ముఠాను పోలీసలు అరెస్ట్ చేశారు. 34 గ్రాముల మిథైలెనెడియాక్సీ...
Published Date - 11:07 AM, Tue - 8 November 22 -
#Andhra Pradesh
Suicide: నాలుగో సారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య..!
వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన
Published Date - 03:10 PM, Mon - 7 November 22 -
#Andhra Pradesh
Rayalaseema State: ఏపీలో `ప్రత్యేక రాష్ట్ర` ఉద్యమం షురూ
అమరావతి , మూడురాజధానులు మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్ళీ పురుడుపోసుకుంటుంది.
Published Date - 12:50 PM, Wed - 26 October 22 -
#Andhra Pradesh
AP Road Mishap: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్లో శనివారం రాత్రి బోల్తా పడింది.
Published Date - 10:19 AM, Sun - 27 March 22 -
#South
Rain Alert: రెయిన్ అలర్ట్ : ఈనెల 4నుంచి ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో ఈ నెల 4 నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Published Date - 10:51 AM, Thu - 3 March 22 -
#Speed News
Chittoor:మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిత్తూరు టీడీపీ నేతలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు.
Published Date - 10:00 PM, Sun - 9 January 22 -
#Andhra Pradesh
Mutton Rate : రూ.50 కే కిలో మటన్..ఎక్కడంటే.. ?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు చికెన్, మటన్ ధరలు పెరిగిపోయాయి. ఒకొక్కసారి చికెన్ ధరలు తగ్గినా మటన్ ధరలు మాత్రం ఎప్పుడూ తగ్గే పరిస్థితి లేదు. మటన్ కి ఎప్పుడూ విపరీతంగా డిమాండ్ ఉండటంతో ఏ రోజైనా అధికంగానే ధర ఉంటుంది.
Published Date - 11:21 AM, Thu - 23 December 21 -
#Andhra Pradesh
Lance Naik Sai Teja: హెలికాఫ్టర్ ప్రమాదానికి కొద్దిసేపటి ముందే భార్య, పిల్లలతో మాట్లాడిన సాయితేజ
రక్షణ శాఖ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ రవితేజ కూడా మృతి చెందారు.
Published Date - 10:19 PM, Wed - 8 December 21 -
#Andhra Pradesh
Andhra Floods: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లకపోవడానికి కారణం తెలిపిన జగన్
ఏపీలో వచ్చిన వరదలపై అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల కోసం ప్రభుత్భంపై బురద చల్లుతున్నారన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
Published Date - 11:31 PM, Fri - 26 November 21