Chief Minister Revanth Reddy
-
#Telangana
Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”
“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని ముద్దుల మనవడు అడిగితే తాత ఎలా కాదనగలరు? ఎంత బిజీ రాజకీయ, ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ.. మనవడి కోరిక మేరకు కిచెన్లోకి అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పక్కనే మనవడు రుద్రదేవ్, దోసిట్లో నవ్వులు చిందిస్తూ.. నిరంతరం ప్రజా సేవ, అధికారిక సమీక్షలతో బిజీగా గడిపే సీఎం.. తన మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, అత్యంత మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. “తాత.. […]
Date : 09-07-2026 - 5:43 IST -
#Telangana
Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!
ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులుగా, ఆయన రోడ్డు పక్కన చేసే డ్రామాను కోరుకుంటున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని KCRకు సీఎం రేవంత్ […]
Date : 08-07-2026 - 2:53 IST -
#Telangana
CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తారామతి బారాదరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్కుషా గెస్ట్హౌస్లను ఆధునికీకరించాలని […]
Date : 06-07-2026 - 5:23 IST -
#Telangana
Revanth Reddy: రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Anumula Revanth Reddy (@revanthofficial) రెండు దశాబ్దాల క్రితం మిడ్జిల్స్లో ‘రేవంత్ […]
Date : 04-07-2026 - 10:49 IST -
#Telangana
Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
SIR కార్యక్రమంపై నేతలను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి SIR కార్యక్రమంలో చురుగ్గా లేని నేతలపై పార్టీ నివేదిక అందిస్తుంది పార్టీ ఆదేశాలను అమలు చేయడానికి నేతలకు 10 రోజుల గడువు హైదరాబాద్: SIR (ఓటర్ల జాబితా సవరణ/పరిశీలన) కార్యక్రమం అమలులో పార్టీ సూచనలను పాటించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు పార్టీ నేతలతో SIR అంశంపై జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. […]
Date : 24-06-2026 - 1:12 IST -
#Telangana
Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు..జూన్ 30న బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారని అధికారిక వర్గాల సమాచారం. జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే! 1992 బ్యాచ్, […]
Date : 24-06-2026 - 9:47 IST -
#Telangana
Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పంట సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పుల పాలవ్వకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందించేలా రైతు భరోసా పథకం అమలుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే పెట్టుబడి సాయం […]
Date : 16-06-2026 - 12:07 IST -
#Telangana
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : సీఎం రేవంత్ రెడ్డి
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఇద్దరు నేతలూ ఘనంగా స్మరించుకున్నారు. పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన ప్రజా పాలనను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని గుర్తుచేస్తూ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ […]
Date : 02-06-2026 - 10:29 IST -
#Telangana
White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..
తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరితో పాటు, నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు భారీ వేతనాలు తీసుకునే […]
Date : 25-05-2026 - 10:42 IST -
#Telangana
Harish Rao: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం: హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూములను రైతులకు ఇచ్చేయాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా […]
Date : 22-05-2026 - 1:31 IST -
#Telangana
Telangana Government: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీ!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక.. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు రావడం, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025-2026 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 2025-26 ఏడాది నాటికి […]
Date : 22-05-2026 - 9:38 IST -
#Telangana
Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం
అమెరికాలో ఐటీ ఉద్యోగాల కోసం ఇక గుడ్డిగా వెంటపడే రోజులు ముగిశాయి. లక్షల జీతాలకు, అమెరికన్ డ్రీమ్కు ఐటీయే ఏకైక మార్గమని అందరూ నమ్మిన రోజులు వేగంగా కనుమరుగవుతున్నాయి. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఒకప్పుడు ఉన్నట్టుగా అమెరికా ఇప్పుడు కలల గమ్యస్థానం కాదు. ప్రపంచం చాలా విశాలమైనది మరియు అవకాశాలతో నిండి ఉంది. అమెరికాకు ఆవతల, జర్మనీ, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాలు అభివృద్ధి చెందుతున్న మరియు ఇంతవరకు ఎవరూ […]
Date : 21-05-2026 - 4:27 IST -
#Telangana
POCSO Case: బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ సీరియస్
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ […]
Date : 11-05-2026 - 3:00 IST -
#Telangana
హైదరాబాద్ లో మరో మెట్రో ఫేజ్-3.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల పొడవైన కొత్త కారిడార్ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని నిర్ణయించింది. ఈ మార్గాన్ని మూడో దశ కింద చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. ఈ కారిడార్ నిర్మాణం ప్రత్యేకంగా ఉండనుంది. ప్రయాణ సమయాన్ని 40 నిమిషాలకు పరిమితం […]
Date : 07-05-2026 - 11:42 IST -
#Telangana
HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ విషయాన్ని బాధితులకు వెల్లడిస్తూ జూలై 19, 2024 లోపు నివాసం ఉన్న వారిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తామని తెలిపారు. కబ్జాదారులపై కఠినంగా ఉంటూనే నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయిస్తామని రంగనాథ్ […]
Date : 02-05-2026 - 11:25 IST