Chandrababu
-
#Andhra Pradesh
AP : బండారు సత్యనారాయణ కు టికెట్ ఇచ్చేందుకు బాబు ఫిక్స్ ..?
మాడుగుల అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సత్యనారాయణను అక్కడి నుంచి బరిలోకి దించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం
Date : 17-04-2024 - 6:37 IST -
#Andhra Pradesh
Chandrababu : నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయ్యింది
సీఎంపై రాయి వేసిన ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసు పాలయ్యిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Date : 17-04-2024 - 6:00 IST -
#Andhra Pradesh
AP Elections 2024; టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ ఏదైనా నిబంధనలను ఉల్లంగిస్తే ఉపేక్షించడం లేదు. అక్కడ ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీ పార్టీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తప్పు చేస్తే నోటీసులు జారీ చేస్తుంది.
Date : 16-04-2024 - 1:03 IST -
#Andhra Pradesh
Vizag : విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తా అంటూ బాబు హామీ..
విశాఖను వైసీపీ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మారిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు
Date : 15-04-2024 - 11:30 IST -
#Andhra Pradesh
Chandrababu : విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేశారు
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలో ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ప్రచారం ముందున్నారు.
Date : 15-04-2024 - 6:48 IST -
#Andhra Pradesh
Stone Attack On Chandrababu : ప్రజాగళం సభలో రాళ్లు విసిరిన దుండగులు
గాజువాక లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు
Date : 14-04-2024 - 8:11 IST -
#Andhra Pradesh
CM Jagan Attack: ఎయిర్ గన్ తో జగన్ పై ఎటాక్.. సజ్జల అనుమానాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై జరిగిన దాడిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ పై కావాలనే ఎయిర్ గన్ తో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 'మేమంత సిద్ధం' బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగకుండా
Date : 14-04-2024 - 4:32 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో గెలిచేది ఎవరు? కేటీఆర్ ఆన్సర్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోగా, అన్ని పార్టీలు ఎన్నికల పోరులో పూర్తిగా నిమగ్నయ్యాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఊపందుకుంటున్నాయి.
Date : 12-04-2024 - 11:11 IST -
#Andhra Pradesh
NDA : ఎన్డీయే నేతల సమావేశం..వివరాలు..!
NDA: ఉండవల్లి(Undavalli)లోని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నివాసంలో ఈరోజు ఎన్డీయే నేతలు(NDA leaders) సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. మూడు పార్టీల ఉమ్మడి […]
Date : 12-04-2024 - 5:49 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో(AP elections)ఎన్డీయే (NDA) కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతి(Amaravati)లోని చంద్రబాబు నివాసం(Chandrababu residence)లో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్(Pawan Kalyan), బీజేపీ(bjp) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeshwari) హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్(Siddharth Nath Singh) కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం […]
Date : 12-04-2024 - 2:50 IST -
#Andhra Pradesh
Chandrababu : చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు జగన్ – చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ నరకపాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న, అలాగే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.
Date : 11-04-2024 - 8:37 IST -
#Andhra Pradesh
Chandrababu : వైసీపీ ఫేక్ ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి – చంద్రబాబు
టీడీపీ ఫై వైసీపీ చేస్తున్న ప్రచారం ఫై చంద్రబాబు పార్టీ నేతలతో దిశానిర్దేశం చేసారు
Date : 11-04-2024 - 4:58 IST -
#Andhra Pradesh
Mudragada : పవన్ కల్యాణ్కు నేనేందుకు సపోర్ట్ చేయాలి?: ముద్రగడ
Mudragada Padmanabham: జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై కాపు నేత, వైపీసీ(ycp) నాయకుడు ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తూ, సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి తన గురించి నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు కాపు ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు. We’re […]
Date : 11-04-2024 - 4:23 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ హుద్హుద్ తుఫాన్ కంటే డేంజర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి నిడదవోలులో పర్యటించింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఒక్కొక్కరు విడివిడిగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 11-04-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Chandrababu: తండ్రి లేని బిడ్డగా వచ్చి, తండ్రిని చంపి గెలిచిన జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కూటమి రోడ్ షో నిర్వహించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్షోలు, బహిరంగ సభలకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోడ్ షోకి భారీగా జనం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు
Date : 10-04-2024 - 11:45 IST