Cbi
-
#India
Junior Doctor : డాక్టర్ పై హత్యాచారం ఘటన..సీబీఐకి కేసు అప్పగించిన హైకోర్టు
ఈ కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, పలువురు పిటిషనర్లు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు.
Date : 13-08-2024 - 6:35 IST -
#India
Kejriwal : సిఎం కేజ్రీవాల్ను నిందితుడిగా పేర్కొంటూ సిబిఐ చార్జిషీట్
అవినీతి కేసులో నిందితులపై ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. సిఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించనున్నందున ఇది
Date : 29-07-2024 - 12:31 IST -
#India
NEET : నీట్ పేపర్ లీక్ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!
రాజేశ్ రంజన్ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్కు పంపాడు.
Date : 11-07-2024 - 8:55 IST -
#India
Neet : నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్టు : సీబీఐ
NEET-UG case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బీహార్లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా..వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో నలందకు చెందిన నీట్-యుజీ అభ్యర్థి సన్నీతో పాటు రంజిత్ కుమార్ అనే విద్యార్థి తండ్రి ఉన్నట్లు అధికారులు […]
Date : 09-07-2024 - 9:51 IST -
#Telangana
Kavitha Bail: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు
Date : 01-07-2024 - 6:36 IST -
#Speed News
Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.
Date : 29-06-2024 - 7:44 IST -
#India
Liquor Policy Case: కేజ్రీవాల్ను కోర్టులో హాజరు పరిచిన సీబీఐ
మద్యం పాలసీ కేసులో 3 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ ఇక్కడి సిటీ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ చేసిన వాదనపై జూన్ 26న సీఎం కేజ్రీవాల్ను రోస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
Date : 29-06-2024 - 4:33 IST -
#Speed News
Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 3 రోజుల కస్టడీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి
Date : 26-06-2024 - 11:33 IST -
#India
Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
Date : 26-06-2024 - 1:08 IST -
#India
Arvind Kejriwal Arrest: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ
తీహార్ జైలు నుండి కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ సోమవారం విచారించి, ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
Date : 25-06-2024 - 11:19 IST -
#Speed News
CBI Takes Over Probe: నీట్-యూజీ కేసులో సీబీఐ తొలి ఎఫ్ఐఆర్!
CBI Takes Over Probe: విద్యాశాఖ డైరెక్టర్ లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు నీట్ కేసులో సీబీఐ (CBI Takes Over Probe) క్రిమినల్ కేసు నమోదు చేసింది. విదేశాల్లోని 14 నగరాలతో సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో మే 5, 2024న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ (UG) 2024 పరీక్షను నిర్వహించిందని FIRలోని ఆరోపణలు పేర్కొంటున్నాయి. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తును […]
Date : 24-06-2024 - 9:46 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Date : 23-06-2024 - 6:38 IST -
#India
NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్
నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ పోరాటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంది.
Date : 23-06-2024 - 4:49 IST -
#India
CBI – NEET : ‘నీట్’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్ఐఆర్.. గుజరాత్, బిహార్కు టీమ్స్
నీట్ - యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
Date : 23-06-2024 - 3:59 IST -
#India
UGC-NET Exam: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు ప్రభావం ఎవరీ మీద ఉంటుంది..?
UGC-NET Exam: యూజీసీ-నెట్ పరీక్ష (UGC-NET Exam) నిర్వహించిన ఒక రోజు తర్వాత కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం దానిని రద్దు చేసింది. పరీక్ష నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం జరిగిందని, దాని సమగ్రత రాజీపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది పరీక్షకు హాజరైన 900,000 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. కేసు తీవ్రత దృష్ట్యా ఈ మొత్తం కేసును సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు మంత్రిత్వ […]
Date : 20-06-2024 - 10:00 IST