Candidates
-
#India
Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ రోజు మే 20న దేశవ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 49 స్థానాలకు 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో చాలా మంది సీనియర్ నేతలు ఈ దశ పోలింగ్ లో పాల్గొంటున్నారు.
Date : 20-05-2024 - 6:25 IST -
#Andhra Pradesh
Karnool YSRCP: కర్నూల్ వైసీపీకి తలనొప్పిగా మారుతున్న లోకల్-నాన్లోకల్ వార్
కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీని లోకల్, నాన్లోకల్ ఇష్యూ వెంటాడుతోంది. సీఎం జగన్ ఇతర నియోజకవర్గాల అభ్యర్థులను చాలా చోట్ల ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇది అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
Date : 06-04-2024 - 4:46 IST -
#Andhra Pradesh
AP POLYCET 2024: ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది పొడిగింపు
ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 05-04-2024 - 3:09 IST -
#Andhra Pradesh
Janasena: సైనికులను గాలికొదిలేసిన సేనాని
పార్టీ కోసం పని చేస్తే పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీని నమ్ముకున్న వారిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చిన సేనాని తీరా కూటమి ఏర్పడగా నమ్మిన కార్యకర్తల్ని నిండాముంచి
Date : 25-03-2024 - 5:10 IST -
#Andhra Pradesh
Chandrababu: సీట్లు త్యాగం చేసిన వారికీ చంద్రబాబు భరోసా
ఏపీలో కూటమి కారణంగా టీడీపీ, జనసేన ఆశావహులకు టికెట్లు లభించలేదు. దీని కారణంగా అసమ్మతి నెలకొంది. కొందరు నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా జనసేనలోని కొందరు కీలక నేతలకు పార్టీ టికెట్ దక్కలేదు.
Date : 24-03-2024 - 1:33 IST -
#Andhra Pradesh
Chandrababu: టీడీపీ క్యాడర్ కు బాబు సూచనలు, ఇలా చేస్తే గెలుపు మనదే
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇందుకోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.
Date : 24-03-2024 - 12:31 IST -
#India
Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ను బరిలోకి దింపింది
Date : 23-03-2024 - 11:51 IST -
#Telangana
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాల( Parliament Seats)కు బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS Candidates)ను ఆ పార్టీ అధినేత కేసీఆర్(kcr) ప్రకటించారు. నాగర్కర్నూల్(Nagarkurnool) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), మెదక్(Medak) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంకట్రామిరెడ్డి(P Venkatramireddy)ని బరిలో దించుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను […]
Date : 22-03-2024 - 2:02 IST -
#India
Lok Sabha Polls 2024: బీజేపీ మూడో జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై
లోక్సభ ఎన్నికలకు గానూ బీజేపీ అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు.
Date : 21-03-2024 - 7:09 IST -
#Telangana
Lok Sabha Elections 2024: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ దిక్కా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న నేతలు లోకసభ ఎన్నికలకు ముందు కారు పార్టీని వీడుతున్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు
Date : 20-03-2024 - 2:52 IST -
#Andhra Pradesh
Lok Sabha Polls 2024: వైజాగ్ లోక్సభ సీటే కావాలంటున్న అభ్యర్థులు
బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకే కాకుండా లోక్సభ స్థానాలకు కూడా పోటీ నెలకొంది .విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
Date : 13-03-2024 - 11:58 IST -
#Telangana
Khammam: జలగం చేరికతో ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశావహుల్లో పోటీ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇటీవలే బీజేపీలోకి లాంఛనంగా చేరారు. దీంతో బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
Date : 13-03-2024 - 1:18 IST -
#Andhra Pradesh
Guntur: గుంటూరు జిల్లా అభ్యర్థులపై బాబు కసరత్తు
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటి వరకు 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. పలందు జిల్లాలోని నరసరావుపేట, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ఖరారు చేసింది.
Date : 11-03-2024 - 9:47 IST -
#India
Congress First List: లోక్సభ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
లోకసభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విదలైంది. 39 మందిలో 15 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా, 24 మంది ఓబీసీ, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు.
Date : 08-03-2024 - 9:36 IST -
#Andhra Pradesh
AP SSC Hall Tickets 2024: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి హాల్టికెట్లను విడుదల చేసింది. అధికారిక https://www.bse.ap.gov.in/ వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ మరియు రెగ్యులర్ విద్యార్థులకు హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.
Date : 04-03-2024 - 9:47 IST