Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ను బరిలోకి దింపింది
- By Praveen Aluthuru Published Date - 11:51 PM, Sat - 23 March 24
Congress Fourth List: వచ్చే లోక్సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ను బరిలోకి దింపింది. ఇమ్రాన్ మసూద్ సహరాన్పూర్ నుంచి, వీరేంద్ర రావత్ హరిద్వార్ నుంచి, డానిష్ అలీ అమ్రోహా నుంచి పోటీ చేయనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ నుంచి పీఎల్ పూనియా తనయుడు తనుజా పూనియాకు పార్టీ టికెట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పై చౌదరి లాల్ సింగ్, జమ్ము నుంచి జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లా. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాగా వచ్చే నెల 19న తొలిదశ పోలింగ్ జరుగున్నది.
Congress releases the fourth list of 46 candidates for the upcoming Lok Sabha elections.
Congress leader Digvijay Singh to contest from Rajgarh Lok Sabha Constituency, UP Congress President Ajay Rai from Varanasi, Imran Masood from Saharanpur, Virender Rawat from Haridwar and… pic.twitter.com/wpnr6kvoUr
— ANI (@ANI) March 23, 2024
Also Read: CM Ramesh: 450 కోట్ల ఫోర్జరీ కేసులో బీజేపీ ఎంపీ సీఎం రమేష్
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.