Bus Accident
-
#Andhra Pradesh
Bus Accident : అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం..15 మంది మృతి
Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట బస్సు ప్రమాదం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) లో అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది
Date : 12-12-2025 - 8:00 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం!
గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 30-11-2025 - 6:26 IST -
#Andhra Pradesh
APSRTC Bus Accident : ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
APSRTC Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ బస్సులు వరుస ప్రమాదాలకు గురికావడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సేవలపై
Date : 28-11-2025 - 2:05 IST -
#Telangana
Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదానికి ప్రధాన కారణాలు ఇవే..
Chevella Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది.
Date : 03-11-2025 - 5:54 IST -
#Telangana
Chevella Bus Accident : రోడ్లు బాగుండకపోవడం వల్లే ఈ ప్రమాదాలు..ఎమ్మెల్యే ను త తరిమేసిన జనం
Chevella Bus Accident : రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది
Date : 03-11-2025 - 11:04 IST -
#Telangana
Bus Accident : ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు
Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు
Date : 03-11-2025 - 10:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!
కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఘోర విషాదాన్ని (Vemuri Kaveri Travels Bus Accident) మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ ను ఢీ కొట్టినా ఆగకపోవడంతో.. 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులు, సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణాశాఖ […]
Date : 24-10-2025 - 3:25 IST -
#Andhra Pradesh
Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్కు చేరుకుని డెడ్బాడీల వెలికితీతను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చిన్నటేకూరు ప్రమాద స్థలికి ఫోరెస్సిక్ సిబ్బంది […]
Date : 24-10-2025 - 1:32 IST -
#Andhra Pradesh
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది […]
Date : 24-10-2025 - 12:26 IST -
#India
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ తప్పి లోయలో పడిపోయింది.
Date : 07-08-2025 - 2:56 IST -
#Speed News
Bus Accident: మురుగు లోయలో పడిన బస్సు.. 55 మంది మృతి
ప్రోగ్రెసో గ్రామం నుంచి గ్వాటెమాలా సిటీ వైపుగా బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం(Bus Accident) జరిగిందని గుర్తించారు.
Date : 11-02-2025 - 10:32 IST -
#India
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
Accident : నాసిక్-గుజరాత్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం, బస్సు 200 అడుగుల లోతు గుంతలో పడిపోవడంతో జరిగినది.
Date : 02-02-2025 - 11:43 IST -
#India
Bus Accident : లోయలో పడిపోయిన బస్సు.. 36 మంది మృతి.. 24 మందికి గాయాలు
తీవ్రంగా గాయాలపాలైన వారిని ఎయిర్లిఫ్ట్ చేయాలని ఉత్తరాఖండ్ (Bus Accident) సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.
Date : 04-11-2024 - 12:29 IST -
#Andhra Pradesh
Pulivendula : ఘోర ప్రమాదం.. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు
వారిని చికిత్స నిమిత్తం వెంటనే పులివెందుల(Pulivendula) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Date : 23-10-2024 - 9:59 IST -
#Speed News
Pakistan : ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం.. 28 మంది పాకిస్తానీల మృతి
ఈ ప్రమాదంలో 28 మంది పాకిస్తానీయులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 21-08-2024 - 11:39 IST