Buggana Rajendranath Reddy
-
#Andhra Pradesh
AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు
వైఎస్సార్ సీపీ సర్కారు(AP Debts) హయాంలో పాలన గాడి తప్పింది. దీంతో దేశంలోని రాష్ట్రాల ఆర్ధిక,ఆరోగ్య సూచీలో ఏపీ అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచింది.
Published Date - 12:33 PM, Sat - 26 April 25 -
#Speed News
AP Assembly : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారులతో ఆర్థికమంత్రి బుగ్గన సమీక్ష
ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
Published Date - 07:23 PM, Fri - 15 September 23 -
#Andhra Pradesh
AP Budget : నవరత్నాల కళ, రూ. 2లక్షలా 79వేల కోట్ల బడ్జెట్
నవరత్నాల చుట్టూ 2023-24 అంచనా బడ్జెట్ (AP Budget) కనిపిస్తోంది.
Published Date - 12:06 PM, Thu - 16 March 23 -
#Andhra Pradesh
TDP Yanamala : ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎందే – మాజీ మంత్రి యనమల
రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారన్నారు మాజీమంత్రి యనమల
Published Date - 03:32 PM, Sun - 5 February 23 -
#Telangana
Jagan-KCR : `తెలుగు బ్రదర్స్ `కు విభిన్నంగా కనిపిస్తోన్న కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి (Jagan-KCR)నచ్చింది.
Published Date - 04:32 PM, Wed - 1 February 23 -
#Andhra Pradesh
AP: అసలు మీరు కోడిగుడ్ల బిల్లులు కట్టారా? వైసీపీ కట్టింది..వాస్తవాలు మాట్లాడండి..!!
పూర్తి వివరాలు తెలియకుంటే…తెలుసుకుని మాట్లాడండి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి. అసలు మీ హయాంలో కోడిగుడ్ల బిల్లులు చెల్లించారా? చరిత్రలో లేని అప్పులు చేసింది టీడీపీ. వాటన్నింటిని వైసీపీ చెల్లిస్తోందంటూ మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడిపై ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కనీసం కోడిగుడ్ల బిల్లులు కూడా చెల్లించలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ బకాయిపెట్టిన రూ. 774కోట్లను వైసీపీ ప్రభుత్వం చెల్లించదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బిల్లులు […]
Published Date - 07:04 PM, Wed - 2 November 22 -
#Andhra Pradesh
AP Budget 2022-23: ఏపీ బడ్జెట్లో ఆ నాలుగు పైనే ప్రత్యేక దృష్టి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లుగా బడ్జెట్లో పొందుపర్చిన బుగ్గన, మూలధన వ్యయం 47,996 కోట్లు అని బుగ్గన సభకు వివరించారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉండబోతుందని తెలిపిన బుగ్గన, ద్రవ్య లోటు 48,724 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర […]
Published Date - 02:30 PM, Fri - 11 March 22