Bjp
-
#India
Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు.
Published Date - 03:35 PM, Sat - 6 April 24 -
#India
Narendra Modi : వాయనాడ్లోనూ ప్రధాని మోడీ ర్యాలీ..
బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. ఈ సారి సౌత్ స్టేట్స్లల్లో అధిక స్థానాలు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 03:03 PM, Fri - 5 April 24 -
#Telangana
BJP : బీజేపీ మేధోమథనం.. జ్ఞాన్పై దృష్టి..
లోక్సభ ఎన్నికల తొలి దశకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను త్వరలో ప్రకటించవచ్చు. బీజేపీ (BJP) మేనిఫెస్టో 'జ్ఞాన్' (GYAN)పై ఆధారపడింది.
Published Date - 10:54 AM, Fri - 5 April 24 -
#Telangana
Political Campaign : ప్రచార ఖర్చుతో నేతలు పరేషాన్.. రోజుకు 20 లక్షలు అంట..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈసారి లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల షెడ్యూల్ దాదాపు రెండు నెలల పాటు ఉండటంతో ప్రచార ఖర్చును చూసి అభ్యర్థుల బెంబేలెత్తుతున్నారు.
Published Date - 10:24 AM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్
నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు.
Published Date - 07:49 PM, Thu - 4 April 24 -
#India
Lok Sabha Elections 2024: మమతా కోటను బద్దలు కొట్టనున్న బీజేపీ
దేశంలో ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Published Date - 06:58 PM, Wed - 3 April 24 -
#India
BJP : బిజెపి లో చేరితే కేసులు లేనట్లేనా..?
బీజేపీతో ఉంటే బెయిలు.. లేకుంటే జైలు అన్న విధానాన్ని కేంద్రం పాటిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ దుయ్యబట్టారు
Published Date - 05:26 PM, Wed - 3 April 24 -
#South
Sumalatha – BJP : ‘మాండ్య’ను త్యాగం చేసిన సుమలత.. బీజేపీలోకి చేరిక
Sumalatha - BJP : ప్రముఖ నటి సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 02:55 PM, Wed - 3 April 24 -
#India
Lok Sabha Elections 2024: వాయనాడ్ ఎంపీగా రాహుల్ నామినేషన్ దాఖలు
లోక్సభ ఎన్నికలకు గానూ రాహుల్ గాంధీ ఈ రోజు వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు వాయనాడ్లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు.
Published Date - 02:23 PM, Wed - 3 April 24 -
#India
Narendra Modi : ఇది ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా మిగిలి ఉంది..
అవినీతి, బంధుప్రీతిపై ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం మండిపడ్డారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో కుటుంబ ఆధారిత పార్టీలు, అవినీతిపరులు తమ సభ్యులను, సహాయకులను రక్షించడానికి కలిసి రావడం ఇదే మొదటిదని అన్నారు.
Published Date - 09:47 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
Actor Naresh : ఏపీ రాజకీయాలపై నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు..!
లీడ్ ప్లేయర్లంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయాలు గందరగోళ పరిస్థితి నెలకొంది.
Published Date - 09:12 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
AP Volunteers: వైసీపీకి ఈసీ బిగ్ షాక్, తిరుపతిలో 11 మంది వాలంటీర్ల తొలగింపు
నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్న ఈసీ, తాజాగా తిరుపతిలో 11 మంది వాలంటీర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చినట్లయింది.
Published Date - 04:35 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Paritala Sriram : టిక్కెట్ రాలేదని ధర్మవరం నుంచి పారిపోయే నాయకుడిని కాదు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన (Jansena), బీజేపీ (BJP) పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అయితే.. వచ్చే ఎన్నికలనే టార్గెట్గా చేసుకొని ఎన్నో రోజుల నుంచి స్థానికంగానే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ శ్రేణులకు ఈ పొత్తు కొంత ఇబ్బంది పెట్టే విషయమే. అయినా.. అధిష్టానం పిలుపుతో కొందరు సర్దుమణుగుతున్నారు.
Published Date - 09:00 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్కు జెడ్ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
Published Date - 03:53 PM, Sun - 31 March 24 -
#Telangana
Eknath Shinde in Congress: కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే ఎవరు?
భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేస్తుందా? తెలంగాణకు చెందిన ఏక్నాథ్ షిండే పాత్రను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోషించారా? ఈ వాదన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి
Published Date - 02:43 PM, Sun - 31 March 24