Bjp
-
#India
Elections 2024: రేపే మొదటి దశ పోలింగ్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది..?
2024 లోక్సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు, శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీని ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది.
Date : 18-04-2024 - 11:00 IST -
#Andhra Pradesh
MP Bharath : ప్రజలు పేదలుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.
Date : 17-04-2024 - 8:01 IST -
#Telangana
T.BJP : గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కష్టమేనా..?
గత మూడు నెలలుగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో బీజేపీ ఇంకా పుంజుకోకపోవడంతో ఆ పార్టీ నాయకత్వాల్లో ఆందోళన నెలకొంది.
Date : 17-04-2024 - 7:22 IST -
#India
Women Candidates In Lok Sabha: ఏ పార్టీ ఎక్కువ మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది..? బీజేపీ, కాంగ్రెస్ ఎంతమందికి ఛాన్స్ ఇచ్చారంటే..?
మహిళా ఓటర్ల అవగాహన, గత కొన్నేళ్లుగా పంచాయతీ ఎన్నికల నుంచి లోక్సభ ఎన్నికల వరకు మహిళలు తమ ఆసక్తిని కనబరుస్తూ పోలింగ్ బూత్కు చేరుకుని తమ ఓటును వినియోగించుకోవడం గత కొన్నేళ్లుగా కనిపిస్తోంది.
Date : 17-04-2024 - 1:30 IST -
#Telangana
Congress : తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతుందా..?
కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎంపీ వెంకటేష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది
Date : 17-04-2024 - 12:47 IST -
#Speed News
BJP Only 2 : బీజేపీకి 2 సీట్లే.. ‘సివిక్ పోల్’ సంచలన సర్వే నివేదిక
BJP Only 2 : లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ‘సివిక్ పోల్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
Date : 17-04-2024 - 11:23 IST -
#Telangana
CM Revanth Reddy: బీజేపీలోకి సీఎం రేవంత్ కు ఆహ్వానం
గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. విచిత్రంగా బీజేపీ కూడా సీఎం రేవంత్ కు తమ పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
Date : 16-04-2024 - 11:08 IST -
#Telangana
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు చెబుతున్నారని ఆయన అన్నారు.
Date : 16-04-2024 - 6:06 IST -
#Telangana
T.N. Vamshi Tilak : కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థిగా డా. టీఎన్ వంశా తిలక్..ఏంటి ఈయన బాక్గ్రౌండ్ ..!!
ఈ స్థానం నుంచి డాక్టర్ టీఎన్ వంశా తిలక్ను అభ్యర్థిగా ప్రకటించింది
Date : 16-04-2024 - 4:12 IST -
#Telangana
Lok Sabha Elections : రేవంత్ ఫై మళ్లీ అలాగే కామెంట్స్ చేసిన కేటీఆర్..
రేవంత్(CM Revanth Reddy)..త్వరలో బిజెపి లో చేరబోతున్నాడని, లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి లో చేరే ఫస్ట్ పర్సన్ ఆయనే అంటూ
Date : 16-04-2024 - 3:19 IST -
#Telangana
Telangana BJP : తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వేలు..
ప్రస్తుతం దేశ వ్యాప్తమగా అనేక సర్వేలు మరోసారి బిజెపి విజయం సాదించబోతుందని చెపుతున్నాయి. ఇక తెలంగాణా లో బిజెపి గ్రాఫ్ పెరిగిందని అంటున్నాయి
Date : 16-04-2024 - 3:03 IST -
#India
Narendra Modi : కేరళలో పేదలను దోచుకుంటున్నారు
కేరళలోని వివిధ వేదికలపై ఒకే రోజు రెండోసారి ముఖ్యమంత్రి పినరయి విజయన్, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) పేదలను దోచుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.
Date : 15-04-2024 - 10:08 IST -
#Cinema
Renu Desai : ‘కూటమి పార్టీ’ గుర్తును టాటూ గా వేసుకున్న రేణు దేశాయ్..
కమలం పువ్వుని కూడా టాటూగా వేయించుకుంది. కానీ ఆమె చివర్లో ఎలక్షన్ 2024 అనే హ్యాష్ టాగ్ జోడించింది
Date : 15-04-2024 - 4:12 IST -
#Telangana
Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, […]
Date : 15-04-2024 - 3:13 IST -
#Telangana
LS Polls 2024 : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగనుంది. అయితే.. పోలింగ్కు ఇంకా నెల రోజుల సమయం మిగిలి ఉండగానే, మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది.
Date : 15-04-2024 - 2:05 IST