Bjp
-
#India
Elections 2024 : జమ్మూకశ్మీర్, హర్యానాలలో కాంగ్రెస్ లీడ్.. బీజేపీ వెనుకంజ
ప్రస్తుత ట్రెండ్నుబట్టి జమ్మూకశ్మీర్ (Elections 2024) టఫ్ ఫైట్ కనిపిస్తోంది.
Date : 08-10-2024 - 9:04 IST -
#India
Prashant Kishore : వచ్చే బీహార్ ఎన్నికల్లో జేడీయూకి 20 సీట్లు కూడా రావు : ప్రశాంత్ కిశోర్
Prashant Kishore : ప్రశాంత్ కిశోర్ గత కొంతకాలంగా నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ రాజకీయంగా భారంగా మారారని, ఆయనతో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదని, ఒకవేళ పెట్టుకున్నా ఆ పార్టీ మునగడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
Date : 07-10-2024 - 6:32 IST -
#India
Champai Soren : జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్కు అస్వస్థత
Champai Soren : ఆసుపత్రిలో చేరిన కారణంగా ‘మాంఝి పరగణ మహాసమ్మేళన్’కు నేరుగా వెళ్లలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చంపాయ్ సోరెన్ పేర్కొన్నారు.
Date : 06-10-2024 - 6:17 IST -
#India
Congress : ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే : మల్లికార్జున ఖర్గే
Congress : జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది'' అని ఖర్గే 'ఎక్స్'లో పేర్కొన్నారు. '
Date : 06-10-2024 - 5:57 IST -
#Andhra Pradesh
YCP MP Vijayasai Reddy: చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి తిరుమల లడ్డూ విషయంలో వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.
Date : 06-10-2024 - 5:18 IST -
#India
BJP : వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తా : కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
BJP : “హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ముగుస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందన్నారు. “డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలు అర్థం చేసుకున్నారు.
Date : 06-10-2024 - 3:07 IST -
#India
Kiren Rijiju : బాబాసాహెబ్ను విస్మరించిన కాంగ్రెస్తో కలిసి ఉండవద్దు
Kiren Rijiju : బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించిన నాగ్పూర్లోని దీక్షాభూమిలో ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఇలా అన్నారు: "బాబాసాహెబ్ను విస్మరించిన కాంగ్రెస్తో కలిసి ఉండవద్దని నేను వర్గాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను." అని ఆయన అన్నారు.
Date : 06-10-2024 - 12:37 IST -
#India
Haryana- Jammu-Kashmir Exit Polls : హస్తందే హావ
Haryana- Jammu-Kashmir Exit polls : జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనున్నదని సర్వే సంస్థలు చెపుతున్నాయి
Date : 05-10-2024 - 8:43 IST -
#India
Asaduddin Owaisi : యతి నర్సింహానంద్ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
Asaduddin Owaisi : ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన యతి నర్సింహానంద సరస్వతిపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ యతి నర్సింహానంద్పై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Date : 05-10-2024 - 8:04 IST -
#India
Shazia Ilmi : మహిళ సీఎంగా రాష్ట్రం మహిళలకు సురక్షితం కాకపోవడం ‘సిగ్గుచేటు’
Shazia Ilmi : ‘మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఇది చాలా సిగ్గుచేటు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Date : 05-10-2024 - 7:54 IST -
#India
Kumari Selja : నాకు స్వాగతం పలకడానికి బీజేపీ రెడీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
హర్యానాలోని హిసార్లో ఉన్న పోలింగ్ బూత్లో సెల్జా(Kumari Selja) ఓటు వేశారు.
Date : 05-10-2024 - 11:22 IST -
#India
Haryana Elections 2024 : హర్యానాలో ఓట్ల పండుగ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం
రికార్డు స్థాయిలో పోలింగ్ శాతాన్ని(Haryana Elections 2024) నమోదు చేయాలని హర్యానా రాష్ట్ర ఓటర్లను కోరుతూ ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు.
Date : 05-10-2024 - 9:15 IST -
#Telangana
Mahesh Kumar : మోడీ దేవుళ్ళ పేరుతో ఓట్ల బిక్షాటన చేస్తుండు – PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Modi : ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోడీ మతం, కులం, శ్రీరాముడు, హనుమంతుడు పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుంటాడని కీలక ఆరోపణలు చేశారు.
Date : 04-10-2024 - 9:04 IST -
#Andhra Pradesh
YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల
YS Sharmila : ప్రధాని మోడీ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ సిట్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సెక్యూలర్ పార్టీగా ప్రారంభమైన జనసేన.. ఇప్పుడు పూర్తిగా రైటిస్ట్గా మారిందని సెటర్లు వేశారు.
Date : 04-10-2024 - 6:34 IST -
#India
Tarun Chugh : కాంగ్రెస్, రాహుల్ గాంధీ వాగ్దానాలను ఉల్లంఘించే ప్రభుత్వాలను నడుపుతున్నారు..
Tarun Chugh : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కో టాయిలెట్కు 25 రూపాయల రుసుమును వసూలు చేస్తుందని శుక్రవారం మీడియా నివేదికలు పేర్కొన్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఐఏఎన్ఎస్తో మాట్లాడిన చుగ్, "ఈ దేశంలో గాంధీ , కాంగ్రెస్ వాగ్దానాల ఉల్లంఘన ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి, నేడు, కర్ణాటక, తెలంగాణ లేదా హిమాచల్ అయినా దేశం మొత్తంలో లోపి వాగ్దానాల రారాజుగా స్థాపించబడుతుంది." కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చుగ్ అన్నారు.
Date : 04-10-2024 - 4:17 IST