Bjp
-
#South
vip vote KARNATAKA : ఓటుకు క్యూ కట్టిన వీఐపీలు
కర్ణాటకలో పోలింగ్ సందడి నెలకొంది. ఓట్లు వేసేందుకు జనం పోటెత్తుతున్నారు. ఉదయం 9 గంటల వరకు 8 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటలలోపే ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పలువురు ప్రముఖులు(vip vote) కూడా ఉన్నారు. ఈ లిస్టులో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి దంపతులు తదితరులు ఉన్నారు. ఇదే రోజు పెళ్లి ఉన్న కొందరు ఇద్దరు వధువులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు(vip vote) వేసి వెళ్లారు.
Date : 10-05-2023 - 11:45 IST -
#South
Voting Begins : కర్ణాటకలో పోలింగ్ షురూ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Voting Begins) మొదలైంది. ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
Date : 10-05-2023 - 9:16 IST -
#South
Karnataka Elections 2023: సోనియా గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరి రోజు. దీంతో రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలతో కర్ణాటక హోరెత్తిపోతుంది. ప్రతిపక్షాలు, అధికార పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శ దాడులకు దిగుతున్నారు.
Date : 08-05-2023 - 2:26 IST -
#India
Shashi Tharoor: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలి.. కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్
మణిపూర్ (Manipur)లో ఆదివాసీలు, ఆధిపత్య మైతీ కమ్యూనిటీ సభ్యుల మధ్య వివాదంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) బీజేపీని టార్గెట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని శశిథరూర్ (Shashi Tharoor) డిమాండ్ చేశారు.
Date : 07-05-2023 - 1:07 IST -
#Speed News
KTR: కేటీఆర్ రెండు జిల్లాల పర్యటన.. విపక్షాల అరెస్టులు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిద్ధిపేట, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు
Date : 05-05-2023 - 11:58 IST -
#Telangana
Ponguleti Srinivas Reddy: ఖమ్మం వేదికగా బీజేపీ రాజకీయం
తెలంగాణాలో ఖమ్మం వేదికగా రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ కు పట్టు లేని ఉమ్మడి ఖమ్మం నియోజకవర్గంపై బడా నేతలు కన్నేశారు .
Date : 05-05-2023 - 11:11 IST -
#Speed News
Bihar : బీహార్లో బజరంగ్దళ్ను నిషేధించాలి – జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్
బీహార్లో భజరంగ్ దళ్పై నిషేధం విధించాలని బీహార్ ఎంపీ, జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ కోరారు. భజరంగ్ దళ్ లాంటి
Date : 05-05-2023 - 8:53 IST -
#Speed News
Manipur is Burning Today: మండుతున్న మణిపూర్
కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం "ట్రైబల్ సాలిడారిటీ మార్చ్" నిర్వహించాయి.
Date : 04-05-2023 - 4:10 IST -
#South
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల బరిలో 22% మంది నేర చరితులే
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Election) మరో ఐదు రోజుల టైమే మిగిలింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి.
Date : 04-05-2023 - 2:38 IST -
#India
Nirmala Sitharaman: ఏడీబీ వేదికపై నిర్మలమ్మ నాలుగు “ఐ”లు.. ఏమిటంటే ?
దేశాలు దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని సాధించాలంటే మౌలిక సదుపాయాలు (ఇన్ ఫ్రా), పెట్టుబడులు (ఇన్వెస్ట్ మెంట్), ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), కలుపుగోలుతనం (ఇన్ క్లూజివిటీ) అనే నాలుగు "ఐ"లపై దృష్టిపెట్టాలని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు.
Date : 04-05-2023 - 1:00 IST -
#India
Jai Bajrang Bali: ఓటేసే టప్పుడు “జై బజరంగ్ బలి” అనండి : ప్రధాని మోడీ
దూషణలే అస్త్రంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ లీడర్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని.. ఓటు వేసేటప్పుడు "జై బజరంగ్ బలి" (Jai Bajrang Bali) అని నినదించాలని ఓటర్లకు ప్రధాని మోడీ సూచించారు.
Date : 03-05-2023 - 8:42 IST -
#India
Sharad Pawar: పవార్ పవర్ తగ్గింది: దిలీప్ ఘోష్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి
Date : 03-05-2023 - 10:39 IST -
#India
PM Modi on Bajrang Dal: ‘జై బజరంగ్ బలి’ అని నినాదాలు చేసేవారిని లాక్ చేస్తామని ప్రమాణం చేసిందని, కాంగ్రెస్ కర్ణాటక మేనిఫెస్టోను ప్రధాని మోదీ తప్పుపట్టారు.
బజరంగ్ దళ్ (Bajrang Dal) ను బ్యాన్ చేస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు.
Date : 02-05-2023 - 5:36 IST -
#Andhra Pradesh
Operation Balineni: CBN, PK భేటీ వెనుక ఆపరేషన్ ‘బాలినేని’..?
మూడు పార్టీల పొత్తు ముచ్చట కొలిక్కి రానుంది. మూడోసారి కలిసిన చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan Kalyan) మధ్య భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగి ఉంటుంది. రెండు రోజుల క్రితం జాతీయ ఛానల్ కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మోడీ విజన్ ను ప్రశంసించారు.
Date : 29-04-2023 - 9:46 IST -
#India
Ram Navami Violence: ఎన్ఐఏ చేతికి పశ్చిమ బెంగాల్ హింసాకాండ కేసు
పశ్చిమ బెంగాల్లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. హౌరా, దల్ఖోలా జిల్లాలు మరియు ఇతర ప్రాంతాల్లో రామనవమి సందర్భంగా చెలరేగిన హింసాకాండ
Date : 27-04-2023 - 12:29 IST