Bjp Party
-
#South
Vijay Thalapathy: సూర్యుడికి, వరుణుడికి కులం, మతం ఉందా?
రాజకీయాల్లో కులం, మతాలను ప్రాధాన్యత ఇవ్వకండని విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు టీవీకే నేత విజయ్ స్పష్టం చేశారు.
Date : 30-05-2025 - 4:07 IST -
#Speed News
TBJP: బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి మరో ఎంపీ
TBJP: జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాటిల్.. ఆ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోందిఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి బీబీ పాటిల్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖను […]
Date : 02-03-2024 - 12:57 IST -
#Speed News
Bandi Sanjay: సాక్షాల ఆధారంగా కవితకు నోటీసులిచ్చారు : బండి సంజయ్
Bandi Sanjay: కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో అయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 370 ఎంపీ సీట్లు సాధించబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించాం. మలిదశ యాత్ర హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పూర్తి చేస్తామని అన్నారు. తొలిదశ యాత్రకు అపూర్వ స్పందన లభించింది. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నం. సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదు… అవి స్వతంత్య్ర […]
Date : 26-02-2024 - 11:24 IST -
#India
LS Polls: పార్లమెంట్ ఎన్నికల ముగింట కాంగ్రెస్ కు భారీ షాకులు.. చేజారుతున్న కీలక నేతలు
LS Polls: బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్నాథ్తో కలిసి ఢిల్లీ చేరుకొన్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకొన్నది. కమల్నాథ్కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకొన్నారు. చింధ్వారా రీజియన్కు చెందిన వీరంతా కమల్నాథ్తో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యాంపులో మాజీ మంత్రి లఖన్ గంగోరియా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. […]
Date : 19-02-2024 - 10:53 IST -
#India
Digvijay: కమల్నాథ్ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్ సింగ్
kamal nath will never leave sonia gandhi: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్(kamal-nath) బీజేపీ(bjp)లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్నాథ్తో మాట్లాడానని.. ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. బీజేపీలో చేరుతారన్నది మీడియా కల్పితమని.. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ను వదిలి వెళ్లరన్నారు. అయితే, కమల్నాథ్ చింద్వారాలో పలు కార్యక్రమాలను రద్దు చేసుకొని భోపాల్ మీదుగా ఢిల్లీకి బయలుదేరి […]
Date : 17-02-2024 - 4:31 IST -
#Speed News
Amit Shah: తెలంగాణకు అమిత్ షా రాక, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28 ఆదివారం మహబూబ్నగర్, కరీంనగర్, హైదరాబాద్లలో ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని కరీంనగర్కు చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, గత ఎన్నికల్లో బండి సంజయ్ గెలిచిన కరీంనగర్ సీటును నిలబెట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మహబూబ్నగర్లో పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని పెంపొందించేందుకు, జిల్లాలోని పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. వివిధ రంగాలకు చెందిన […]
Date : 27-01-2024 - 2:11 IST -
#Telangana
KTR: కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే!
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం అని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బిజెపికి ఓటు వేసినట్లే. కాంగ్రెస్ బిజెపి మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని […]
Date : 27-01-2024 - 2:05 IST -
#Andhra Pradesh
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తు ఉందని, జనసేన పార్టీ మరోలా చెప్పలేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన పురంధేశ్వరి అనంతరం దండమూడిలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్లో ప్రకటించిందని, అమరావతిలో కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన […]
Date : 16-12-2023 - 3:45 IST -
#Telangana
Etala Rajender: గజ్వేల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారు: ఈటల రాజేందర్
గురువారం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
Date : 14-12-2023 - 6:07 IST -
#India
PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సభ్యులను “మోదీ జీ” అని కాకుండా “మోడీ” అని పిలవాలని చెప్పారు.
Date : 08-12-2023 - 12:14 IST -
#India
PM Modi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి: ప్రధాని మోడీ
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట బీజేపీ విజయం సాధించింది.
Date : 04-12-2023 - 12:04 IST -
#Telangana
Vijayashanti: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే: విజయశాంతి
బీజేపీకి గుడ్ బై చెప్పిన సినీ నటి విజయశాంతి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు.
Date : 18-11-2023 - 3:27 IST -
#Telangana
Rebels: ఎన్నికల పోరులో రెబల్స్ ఝలక్.. ప్రధాన పార్టీలకు ఓటమి స్ట్రోక్!
చాలా చోట్లా రేసులో ఉన్న నేతలకు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా అభ్యర్థులు తగ్గేదేలే అంటూ నామినేషన్ వేశారు.
Date : 11-11-2023 - 3:58 IST -
#Speed News
Kishan Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బుల్డోజర్ చట్టం
ఉత్తరప్రదేశ్ తరహాలో ‘బుల్డోజర్’ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి హెచ్చరించారు.
Date : 30-10-2023 - 3:10 IST -
#Telangana
DK Aruna: బీజేపీ వీడి కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ
బీజేపీ పార్టీ మారి కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు.
Date : 26-10-2023 - 5:57 IST