Bilaspur
-
#India
Three People Burnt: విషాదం.. కారులో ముగ్గురు సజీవదహనం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ (Bilaspur) జిల్లా రతన్పూర్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు కారులో నుంచి దిగే అవకాశం లేకపోవడంతో వారు మృతి చెందారు.
Published Date - 04:34 PM, Sun - 22 January 23 -
#Speed News
Tourist Bus Accident : హిమాచల్ ప్రదేశ్లో టూరిస్ట్ బస్సు బోల్తా.. 16 మందికి గాయాలు
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ సమీపంలో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది పర్యాటకులకు....
Published Date - 11:00 AM, Fri - 25 November 22 -
#India
Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజరైన మహాశివుడు..!
భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో, మహాశివుడు (శివలింగం) కోర్టుకు హాజరవడం విశేషం. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా, ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసుకు సంబంధించి నిందితులతతో పాటు శివాలయానికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసు శివాలయానికి బదులు శివుడికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేవారంతా తమతోపాటు శివలింగాన్ని కూడా రిక్షాపై తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్లోని రాయ్ గఢ్లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇక […]
Published Date - 12:13 PM, Sat - 26 March 22