Ap
-
#Andhra Pradesh
ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ ప్రతినిధులతో అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రక్షణ (Defense), ఏరోస్పేస్, మరియు మానవరహిత విమానాల (UAV) పర్యావరణ వ్యవస్థలను రాష్ట్రంలో
Date : 21-01-2026 - 9:30 IST -
#Andhra Pradesh
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకమైన 'విశాఖ ఉత్సవం' నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి
Date : 21-01-2026 - 8:04 IST -
#Andhra Pradesh
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం పనుల పురోగతిని మరియు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం నేడు రంగంలోకి దిగింది.
Date : 19-01-2026 - 9:47 IST -
#Andhra Pradesh
త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు అంటూ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో కీలక ప్రకటనలు చేశారు
Date : 18-01-2026 - 11:00 IST -
#Andhra Pradesh
సత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి చెందిన బస్సు మరియు సిమెంట్
Date : 18-01-2026 - 9:13 IST -
#Andhra Pradesh
విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభం టోల్ ఫీజు లేకుండానే ప్రయాణం
ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం విజయవాడ నగర భవిష్యత్తుకు అత్యంత కీలకం. సాధారణంగా చెన్నై నుంచి కోల్కతా మార్గంలో వెళ్లే భారీ వాహనాలు విజయవాడ నగరం గుండా ప్రయాణించాల్సి రావడంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడేది
Date : 17-01-2026 - 1:15 IST -
#Andhra Pradesh
Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగియడంతో ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూళ్లు వెలవెలబోతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు మరియు బంధుమిత్రుల కోలాహలంతో గత కొన్ని రోజులుగా పండగ చేసుకున్న ప్రజలు
Date : 17-01-2026 - 12:15 IST -
#Andhra Pradesh
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి – లోకేశ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ఈ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇప్పుడు చర్చ గా మారింది.
Date : 16-01-2026 - 9:45 IST -
#Andhra Pradesh
వివేకా హత్య కేసులో వైస్ సునీత మరో అప్లికేషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో మరో కీలక మలుపుగా మారింది
Date : 13-01-2026 - 1:19 IST -
#Andhra Pradesh
PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి – చంద్రబాబు సూచన
నిధుల కొరతను సాకుగా చూపి అభివృద్ధి పనులను ఎక్కడికక్కడే నిలిపివేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పాత పద్ధతుల్లోనే కాకుండా, 'క్రియేటివ్'గా (సృజనాత్మకతతో) ఆలోచించి సంక్షోభంలోనూ అవకాశాలను వెతకాలని
Date : 12-01-2026 - 5:18 IST -
#Andhra Pradesh
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, ఎవరు పెట్టబోతున్నారో తెలుసా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సొంత రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు
Date : 12-01-2026 - 2:00 IST -
#Andhra Pradesh
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్
సంక్రాంతి పండగ వేళ ఊరెళ్లే వారికి విమాన ఛార్జీలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు రూ.3 వేలుగా ఉండే టికెట్ 12, 13 తేదీల్లో ఏకంగా రూ.12 వేల వరకు ఉంటోంది
Date : 12-01-2026 - 10:50 IST -
#Andhra Pradesh
ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ సంయుక్తంగా అద్భుతమైన పనితీరును కనబరిచాయి
Date : 12-01-2026 - 9:49 IST -
#Telangana
సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మధ్య మూడు కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Date : 12-01-2026 - 6:00 IST -
#Andhra Pradesh
భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !
పూర్వం భోగి మంటలంటే పాత సామాన్లు, ఎండుటాకులు, చెక్క ముక్కలతో వేసేవారు. కానీ నేడు ఆధునిక జీవనశైలిలో భాగంగా టైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పాత ఫ్లెక్సీలు వంటి ప్రమాదకరమైన వస్తువులను మంటల్లో వేయడం
Date : 11-01-2026 - 11:23 IST