Ap
-
#Andhra Pradesh
Nara Lokesh Birthday : మంత్రి లోకేష్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ..ఇది కదా అంత కోరుకునేది !!
ఏపీ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తొలిసారిగా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 23-01-2026 - 12:01 IST -
#Andhra Pradesh
అమరావతి ఆశాకిరణం.. యువత భవిష్యత్ వారధి లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారు
Date : 23-01-2026 - 10:19 IST -
#Andhra Pradesh
మరోసారి అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్న చంద్రన్న
ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించడంతో పాటు, ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను (Market Value) మరోసారి సవరించాలని నిర్ణయించింది.
Date : 22-01-2026 - 12:45 IST -
#Andhra Pradesh
వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్
రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'లో నిఖిల్ కామత్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేసేందుకు (Mentorship) ఒక లీడ్ మెంటార్గా వ్యవహరించాలని,
Date : 22-01-2026 - 9:15 IST -
#Andhra Pradesh
లోకల్ కాదు సెంట్రల్ నుండి చక్రం తిప్పాలని చూస్తున్న జగన్ ?
కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్న తరుణంలో, ఢిల్లీలో వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై పార్లమెంట్లో గళం విప్పాలని జగన్ ఎంపీలకు సూచించనున్నారు
Date : 21-01-2026 - 2:30 IST -
#Andhra Pradesh
ఏపీలో భూముల మార్కెట్ విలువలు పెంపు!
ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సవరించిన ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
Date : 21-01-2026 - 12:10 IST -
#Andhra Pradesh
ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ ప్రతినిధులతో అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రక్షణ (Defense), ఏరోస్పేస్, మరియు మానవరహిత విమానాల (UAV) పర్యావరణ వ్యవస్థలను రాష్ట్రంలో
Date : 21-01-2026 - 9:30 IST -
#Andhra Pradesh
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకమైన 'విశాఖ ఉత్సవం' నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి
Date : 21-01-2026 - 8:04 IST -
#Andhra Pradesh
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం పనుల పురోగతిని మరియు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం నేడు రంగంలోకి దిగింది.
Date : 19-01-2026 - 9:47 IST -
#Andhra Pradesh
త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు అంటూ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో కీలక ప్రకటనలు చేశారు
Date : 18-01-2026 - 11:00 IST -
#Andhra Pradesh
సత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి చెందిన బస్సు మరియు సిమెంట్
Date : 18-01-2026 - 9:13 IST -
#Andhra Pradesh
విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభం టోల్ ఫీజు లేకుండానే ప్రయాణం
ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం విజయవాడ నగర భవిష్యత్తుకు అత్యంత కీలకం. సాధారణంగా చెన్నై నుంచి కోల్కతా మార్గంలో వెళ్లే భారీ వాహనాలు విజయవాడ నగరం గుండా ప్రయాణించాల్సి రావడంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడేది
Date : 17-01-2026 - 1:15 IST -
#Andhra Pradesh
Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగియడంతో ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూళ్లు వెలవెలబోతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు మరియు బంధుమిత్రుల కోలాహలంతో గత కొన్ని రోజులుగా పండగ చేసుకున్న ప్రజలు
Date : 17-01-2026 - 12:15 IST -
#Andhra Pradesh
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి – లోకేశ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ఈ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇప్పుడు చర్చ గా మారింది.
Date : 16-01-2026 - 9:45 IST -
#Andhra Pradesh
వివేకా హత్య కేసులో వైస్ సునీత మరో అప్లికేషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో మరో కీలక మలుపుగా మారింది
Date : 13-01-2026 - 1:19 IST