Ap
-
#Health
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని ఏళ్లుగా క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 2021 నుండి 2025 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.6 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి
Date : 04-02-2026 - 7:15 IST -
#Andhra Pradesh
ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. "ఏపీని కాపాడండి" (Save AP) అంటూ ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.
Date : 03-02-2026 - 12:18 IST -
#Andhra Pradesh
చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?
కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి, సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది.
Date : 02-02-2026 - 11:38 IST -
#Andhra Pradesh
రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అనుసరించిన విధానాలే రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేశాయని ఆయన ధ్వజమెత్తారు. నిబంధనలు అనేవి అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా ఒకేలా వర్తిస్తాయని,
Date : 02-02-2026 - 10:15 IST -
#India
Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్
ఈ బడ్జెట్లో ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను (Rare Mineral Corridors) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏపీలోని గనుల రంగానికి కొత్త జవజీవాలను ఇవ్వనుంది
Date : 01-02-2026 - 1:00 IST -
#Andhra Pradesh
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
Date : 29-01-2026 - 8:30 IST -
#Andhra Pradesh
జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 'జలజీవన్ మిషన్' (Jal Jeevan Mission) పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వివిధ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో
Date : 28-01-2026 - 9:30 IST -
#India
బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్రం బిల్లును తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
Date : 25-01-2026 - 8:45 IST -
#Andhra Pradesh
ఏపీలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు- మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు
Date : 24-01-2026 - 8:39 IST -
#Andhra Pradesh
Nara Lokesh Birthday : మంత్రి లోకేష్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ..ఇది కదా అంత కోరుకునేది !!
ఏపీ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తొలిసారిగా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 23-01-2026 - 12:01 IST -
#Andhra Pradesh
అమరావతి ఆశాకిరణం.. యువత భవిష్యత్ వారధి లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారు
Date : 23-01-2026 - 10:19 IST -
#Andhra Pradesh
మరోసారి అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్న చంద్రన్న
ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించడంతో పాటు, ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను (Market Value) మరోసారి సవరించాలని నిర్ణయించింది.
Date : 22-01-2026 - 12:45 IST -
#Andhra Pradesh
వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్
రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'లో నిఖిల్ కామత్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేసేందుకు (Mentorship) ఒక లీడ్ మెంటార్గా వ్యవహరించాలని,
Date : 22-01-2026 - 9:15 IST -
#Andhra Pradesh
లోకల్ కాదు సెంట్రల్ నుండి చక్రం తిప్పాలని చూస్తున్న జగన్ ?
కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్న తరుణంలో, ఢిల్లీలో వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై పార్లమెంట్లో గళం విప్పాలని జగన్ ఎంపీలకు సూచించనున్నారు
Date : 21-01-2026 - 2:30 IST -
#Andhra Pradesh
ఏపీలో భూముల మార్కెట్ విలువలు పెంపు!
ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సవరించిన ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
Date : 21-01-2026 - 12:10 IST