Ap Speaker
-
#Andhra Pradesh
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2024 - 9:22 IST -
#Andhra Pradesh
TDP MP Kalishetty: టీడీపీ ఎంపీ కలిశెట్టిని అభినందించిన ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్.. రీజన్ ఇదే!
కాలుష్యాన్ని తగ్గించేందుకు అతను చేసిన ఈ ప్రయత్నం సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రజా ప్రతినిధులకు నడివీధిలో ప్రతి పౌరుడికి స్ఫూర్తి నిలుస్తోంది.
Date : 27-11-2024 - 6:10 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu : అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ..?
పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. ఆయన్ను ఏపీ స్పీకర్గా నియమించేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు సమాచారం
Date : 17-06-2024 - 12:23 IST -
#Andhra Pradesh
Thammineni :`నకిలీ`సర్టిఫికేట్ల భాగోతం! విచారణకు TDP డిమాండ్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Thamminani)ఏదో ఒక వివాదంలో ఉంటారు. స్పీకర్ చైర్ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం.
Date : 28-04-2023 - 1:44 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : వలంటీర్ల సమావేశం లో తొడగొట్టిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
వచ్చే ఎన్నికల్లో జగన్కే (Jagan) ఓటేస్తానని ఓ మహిళ తొడకొట్టి చెప్పిందంటూ ఆమెను అనుకరిస్తూ తొడకొట్టారు.
Date : 01-01-2023 - 10:30 IST -
#Andhra Pradesh
Tammineni Sitaram : మళ్లీ జగనే సీఎం: స్పీకర్ తమ్మినేని
సామాజిక న్యాయభేరి యాత్ర సందర్భంగా రెండో రోజు జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్లీ కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ జోస్యం చెప్పారు.
Date : 27-05-2022 - 2:55 IST -
#Speed News
AP Assembly: రచ్చ చేశారు.. సస్పెండ్ అయ్యారు..!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గిస్తుండటంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఇక అసెంబ్లీలో ఈరోజు సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు నాటుసారా విక్రయాలు, […]
Date : 21-03-2022 - 1:09 IST -
#Andhra Pradesh
AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలికాస్ట్ కాకుండా ఆందోళన జరిగే కార్యక్రమాల విడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పీకర్ శాసనసభ్యులందరూ సభకు సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా స్పీకర్ […]
Date : 18-03-2022 - 9:45 IST -
#Speed News
AP Assembly: 11 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజూ అసెంబ్లీలో ఆందోళనలను కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు భంగం కల్గిస్తున్నారని స్పీకర్ పదే పదే హెచ్చరించినా, వినకపోవడంతో 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. జంగారెడ్డిగూడెం ఘటనపై నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, సభ జరగకుండా […]
Date : 15-03-2022 - 12:46 IST