Ap News
-
#Andhra Pradesh
CM Chandrababu: పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. మాట ఇచ్చా.. అమలు చేస్తా..!
CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం.’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు లేఖలో ఏం రాశారంటే.. ప్రియమైన పింఛనుదారులకు నమస్కారం. మీ […]
Date : 29-06-2024 - 11:39 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు చేరువయ్యారా..?
ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పుతో ప్రతిపాదిత రాజధాని అమరావతి నగరానికి గోల్డెన్ డేస్ తిరిగి వచ్చాయి. కూటమి అధికారంలో ఉంది. అమరావతి టీడీపీ ఆలోచనగా ఉండటంతో అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై బాగానే దృష్టి సారిస్తున్నారు.
Date : 28-06-2024 - 11:33 IST -
#Andhra Pradesh
CM Revanth Comments On Jagan: జగన్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!
CM Revanth Comments On Jagan: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు (CM Revanth Comments On Jagan) చేశారు. ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని.. జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలనను విస్మరించినందుకే జగన్కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. చంద్రబాబు ఫోన్ […]
Date : 28-06-2024 - 8:58 IST -
#Andhra Pradesh
Janasena : జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందా..?
ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైనాట్ 175 అన్న వైసీపీ కనీసం డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది.
Date : 27-06-2024 - 8:41 IST -
#Andhra Pradesh
AP Inter Supply Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
AP Inter Supply Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supply Results) విడుదలయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి resultsbie.ap.gov.inలో BIEAP ఇంటర్ 1వ సంవత్సరం సప్లై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జూలై […]
Date : 26-06-2024 - 4:54 IST -
#Andhra Pradesh
Seediri Appalaraju : కాదేది సాకుకు అనర్హం..!
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా రుషికొండ ప్యాలెస్ చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సొమ్ము రూ.500 కోట్లు తన వ్యక్తిగత ప్యాలెస్ను నిర్మించడానికి దుర్వినియోగం చేశారు.
Date : 24-06-2024 - 7:40 IST -
#Andhra Pradesh
Pensions Distribution: అయితే పింఛన్ల పంపిణీ పూర్తిగా సెక్రటేరియట్ సిబ్బందిదే..!
ఈరోజు జరిగిన తొలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 1 నుంచి లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లు (4000 రూపాయలు), 3000 రూపాయల బకాయిలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Date : 24-06-2024 - 7:21 IST -
#Andhra Pradesh
AP Politics : సంక్షమ పథకాల పేర్లు మార్చడం సబబే..!
సంక్షేమ పథకాలకు అధికారంలో ఉన్న నాయకుల పేర్లను మార్చడం తెలుగు రాజకీయాల్లో సర్వసాధారణం. 2019-24లో జగన్ మోహన్ రెడ్డి పథకాలకే పరిమితం కాకుండా దిగ్గజాలను అవమానించారు.
Date : 24-06-2024 - 6:31 IST -
#Andhra Pradesh
YS Jagan : ఐదేళ్లు జగన్ అక్కడే ఉండేందుకు నిర్ణయించున్నారా..?
పులివెందులలో రెండు రోజులు గడిపిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. గత పదేళ్లలో జగన్ బెంగళూరు ప్యాలెస్కి వెళ్లిన దాఖలాలు లేవు. వచ్చే ఐదేళ్లపాటు జగన్ బెంగళూరులోనే ఉండి పార్టీని, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 24-06-2024 - 5:54 IST -
#Andhra Pradesh
YS Jagan Reacted: కార్యాలయం కూల్చివేతపై స్పందించిన వైఎస్ జగన్.. తలొగ్గేది లేదు, వెన్నుచూపేది లేదు!
YS Jagan Reacted: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan Reacted) తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా […]
Date : 22-06-2024 - 10:29 IST -
#Andhra Pradesh
Srivari Seva Tickets: సెప్టెంబర్-2024 కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల..!
Srivari Seva Tickets: సెప్టెంబర్-2024కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల (Srivari Seva Tickets) కోటాను బుకింగ్ కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్),సెప్టెంబరు-2024లో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవాలకు అనుసంధానించబడిన దర్శన కోటా బుకింగ్ కోసంఈరోజు […]
Date : 21-06-2024 - 9:02 IST -
#Andhra Pradesh
Chandrababu : సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Date : 20-06-2024 - 11:23 IST -
#Speed News
AP News: చంద్రబాబు రాకతో జోరందుకున్నరియల్ ఎస్టేట్
AP News: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో కూడా ఆయనకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఈ ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్లపై గట్టిగా కనిపిస్తోంది. ఏపీ తాలూకు స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హట్కేకుల్లా మారాయి. దీంతో గత 8 సెషన్లలోనే వీటి ఎం-క్యాప్ విలువ ఏకంగా 20వేల కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్, కేసీపీ, ది ఆంధ్ర సుగర్స్, పెన్నార్ […]
Date : 19-06-2024 - 11:51 IST -
#Andhra Pradesh
TTD EO Syamala Rao: టీటీడీ ఈవోగా శ్యామలరావు.. గతంలో కలెక్టర్ గా పనిచేసిన అనుభవం..!
TTD EO Syamala Rao: ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. 1997 బ్యాచ్కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ J. శ్యామలరావును కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO Syamala Rao)గా నియమించారు. గతంలో టీటీడీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సెలవు మీద వెళ్లటంతో కొత్త ఈవోని నియమించారు. శ్యామలరావు.. […]
Date : 15-06-2024 - 11:08 IST -
#Speed News
Ramoji Rao: ఘనమైన నివాళి.. ఉత్తరాంధ్రలో రామోజీరావుకు నిలువెత్తు విగ్రహాం
Ramoji Rao: భావితరాలకు గుర్తుండిపోయేలా.. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో తెలుగు పత్రిక ఈనాడును ప్రస్థానం చేయించిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. తొలినాళ్లలోనే విశాఖ తీరంలో ఈనాడు పత్రికను […]
Date : 14-06-2024 - 11:51 IST