Ap Govt
-
#Andhra Pradesh
Plastic Ban : ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Plastic Ban : ప్లాస్టిక్ నిషేధం(Plastic Ban)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన రీతిలో ఒక కొత్త కార్యాచరణను ప్రారంభించింది
Date : 01-08-2025 - 4:31 IST -
#Speed News
Water Tax : నీటి పన్నుపై రూ. 85.81 కోట్ల వడ్డీ మాఫీ – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
Water Tax : ఈ నిర్ణయంతో 2024-25 సంవత్సరానికి పెండింగ్లో ఉన్న మొత్తం రూ. 85.81 కోట్ల నీటి పన్ను వడ్డీని ప్రభుత్వం ఒక్కసారిగా మాఫీ చేసింది
Date : 31-07-2025 - 6:59 IST -
#Andhra Pradesh
APPSC: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ అవసరం లేదు!
గతంలో ఒక ఉద్యోగానికి 25,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) తప్పనిసరిగా నిర్వహించేవారు.
Date : 30-07-2025 - 9:47 IST -
#Andhra Pradesh
Jagan : కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్న జగన్
Jagan : రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్రమంగా వేధింపులకు గురవుతున్నారని ఆరోపించిన జగన్, త్వరలో ఓ ప్రత్యేక యాప్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు
Date : 29-07-2025 - 9:13 IST -
#Andhra Pradesh
Lulu Malls : ఆంధ్రప్రదేశ్కు లులుమాల్ .. విశాఖపట్నం, విజయవాడలో భారీ మాల్స్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
లులు గ్రూప్ మొదటి మాల్ను విశాఖపట్నంలో నిర్మించనుంది. బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ ప్రాంతంలో 13.74 ఎకరాల విలువైన భూమిని సంస్థకు 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (APIIIC) ద్వారా ఈ కేటాయింపు జరిగింది.
Date : 28-07-2025 - 12:06 IST -
#Andhra Pradesh
Steel Plant : కడప జిల్లాలో రూ.20,850 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
Steel Plant : సున్నపురాళ్ల పల్లెలో జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదించిన ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ రెండు దశల్లో అమలుకాబోతుంది
Date : 27-07-2025 - 8:46 IST -
#Andhra Pradesh
Amaravati : ఆగస్టు 15న అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభం!
Amaravati : రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన 3.62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం CRDA ప్రధాన కార్యాలయంగా ఉపయోగించబడనుంది
Date : 21-07-2025 - 8:02 IST -
#Andhra Pradesh
Banakacharla Project : చంద్రబాబు కు బిగ్ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
Banakacharla Project : రేపు జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Date : 15-07-2025 - 11:35 IST -
#Andhra Pradesh
Jagan : కూటమి సర్కార్ పై జగన్ చిందులు
కూటమి ప్రభుత్వం తమ నేతలపై కుట్ర చేస్తుందని జగన్ అన్నారు. టీడీపీకి చెందిన రౌడీలే పోలీసుల సమక్షంలో ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు
Date : 09-07-2025 - 11:24 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam 2nd List : రేపే ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు విడుదల
Thalliki Vandanam 2nd List : ఈ పథకంలో తమకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే పౌరులు https://gsws-nbm.ap.gov.in/ వెబ్సైట్కి వెళ్లి "తల్లికి వందనం" పథకాన్ని సెలెక్ట్ చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ను నమోదు చేయాలి
Date : 09-07-2025 - 10:55 IST -
#Andhra Pradesh
Indosol Project : ఇండోసోల్ ప్రాజెక్టుపై కూటమి సర్కార్ మౌనం ఎందుకు..? అసలు ప్రాజెక్టుపై వివాదం ఎందుకు?
Indosol Project : ఇది ప్రభుత్వ ప్రొ-కార్పొరేట్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల జీవితాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నా, అధికారికంగా ఎవరూ విషయాన్ని సమర్థించడం గానీ, ఖండించడం గానీ చేయడం లేదు
Date : 08-07-2025 - 7:46 IST -
#Andhra Pradesh
AP Govt : స్కూళ్లకు కీలక ఆదేశాలు..
AP Govt : ఎవరైనా విద్యార్థి 3 రోజులకు మించి స్కూల్కు హాజరుకాలేకపోతే, వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది
Date : 06-07-2025 - 5:51 IST -
#Andhra Pradesh
New Scheme : మరో కొత్త ప్రాజెక్ట్కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
New Scheme : ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్గా కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించి, రోగుల ఆరోగ్య డేటాను డిజిటల్ రూపంలో భద్రపరచే విధంగా చేపట్టనున్నారు
Date : 03-07-2025 - 12:38 IST -
#Andhra Pradesh
Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్లకు అనుమతులు ఇవ్వలేం: కేంద్ర నిపుణుల కమిటీ
. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలు, నీటి వనరుల వినియోగం, వివిధ రాష్ట్రాల వాటా, పరిసర ప్రాంతాల పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావాలపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే మంజూరులపై తుది నిర్ణయం తీసుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
Date : 30-06-2025 - 9:02 IST -
#Andhra Pradesh
AP Govt : ధవళేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.350 కోట్లు
AP Govt : శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అత్యవసరంగా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలో హెచ్చరించింది
Date : 30-06-2025 - 6:57 IST