Ap Govt
-
#Andhra Pradesh
ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!
Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మునసాగుకు ప్రోత్సాహం డ్వాక్రా, రైతు సంఘాల సభ్యులకు అకాశం ఎకరాకు […]
Date : 16-12-2025 - 10:43 IST -
#Andhra Pradesh
Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!
Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.
Date : 04-12-2025 - 10:00 IST -
#Andhra Pradesh
Uppada Fishermen : ఉప్పాడ మత్స్యకారుల్లో ఆనందం నింపిన పవన్
Uppada Fishermen : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Dy.CM)గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువవుతూ, తన మార్కు పాలనను కనబరుస్తున్నారు
Date : 04-12-2025 - 9:00 IST -
#Andhra Pradesh
AP Govt : గ్రామ పంచాయతీలకు ఏపీ సర్కార్ భారీ నిధులు
AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు పట్టణాభివృద్ధి సంస్థల (యూడీఏ) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో వసూలు చేసిన ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు (ఈడీసీ) మొత్తం యూడీఏ ఖాతాల్లోకి
Date : 12-11-2025 - 4:10 IST -
#Andhra Pradesh
Sarpamitra : సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతున్న ఏపీ సర్కార్
Sarpamitra : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు వల్ల జరుగుతున్న మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో “సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ” ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
Date : 12-11-2025 - 4:01 IST -
#Andhra Pradesh
Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు
Alcohol Sales : ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పారదర్శకతను పెంచి, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది
Date : 08-11-2025 - 1:09 IST -
#Andhra Pradesh
Three-Wheeler Vehicles : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్.. త్రిచక్ర వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం
Three-Wheeler Vehicles : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. శారీరక వైకల్యం కారణంగా చదువుకోడానికి
Date : 06-11-2025 - 10:09 IST -
#Andhra Pradesh
Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్
Sree Charani: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో కొత్త పేజీని రాసింది. తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచానికి తమ సత్తా చాటింది
Date : 05-11-2025 - 2:36 IST -
#Andhra Pradesh
New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్
New Rules : ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Date : 05-11-2025 - 2:19 IST -
#Andhra Pradesh
AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్
AP Employees: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు
Date : 03-11-2025 - 7:00 IST -
#Andhra Pradesh
Housing Corporation : ఏపీలో ఇల్లు కట్టకుంటే డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే..ఎందుకంటే !!
Housing Corporation : ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది
Date : 01-11-2025 - 1:00 IST -
#Devotional
TTD Adulterated Ghee Case: వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
TTD Adulterated Ghee Case: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో వెలుగుచూసిన కల్తీ కేసు మరోసారి రాజకీయ రంగు ఎక్కుతోంది
Date : 30-10-2025 - 2:00 IST -
#Andhra Pradesh
Montha Cyclone : ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ సర్కార్
Montha Cyclone : ప్రజలు రోజువారీగా అవసరమయ్యే ప్రధాన సరుకులను ప్రతి కుటుంబానికి అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సాధారణ కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1 లీటర్ నూనె, 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందజేయనున్నారు
Date : 29-10-2025 - 12:43 IST -
#Andhra Pradesh
AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్
AP Govt : దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక డియర్నెస్ అలవెన్స్ (DA) విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64 శాతం డీఏ 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది
Date : 20-10-2025 - 4:00 IST -
#Andhra Pradesh
AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు
AP Secretariat Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ప్రస్తుత జాబ్ ఛార్ట్లో ఉన్న
Date : 18-10-2025 - 1:15 IST