Ap Govt
-
#Andhra Pradesh
Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్వయం’ పథకాన్ని తీసుకువస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు 'గ్లోబల్ బ్రాండింగ్' కల్పించనున్నారు
Date : 10-03-2026 - 1:53 IST -
#Andhra Pradesh
DA Arrears : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ట్రెజరీ శాఖ ద్వారా నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం కానుంది. బకాయిల చెల్లింపుతో పాటు ఇతర పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని
Date : 04-03-2026 - 9:00 IST -
#Andhra Pradesh
AP Grama Panchayat Election : ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?
రాష్ట్రంలో కేవలం గ్రామ పంచాయతీలే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ (పరిషత్) ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే, ముందుగా పరిషత్ ఎన్నికలను ముగించి
Date : 04-03-2026 - 8:11 IST -
#Andhra Pradesh
కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు.
Date : 23-02-2026 - 12:54 IST -
#Andhra Pradesh
AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు
Date : 19-02-2026 - 9:00 IST -
#Andhra Pradesh
Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
దివ్యాంగుల సౌకర్యార్థం ప్రభుత్వం విద్యా మరియు గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లోనే ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.
Date : 14-02-2026 - 9:14 IST -
#Andhra Pradesh
విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.
Date : 11-02-2026 - 10:16 IST -
#Andhra Pradesh
ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?
ప్రభుత్వ ఆలోచన ప్రకారం, కేవలం ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చి ఆగిపోకుండా, ప్రతి ఏటా ఖాళీలను గుర్తించి భర్తీ చేసేలా ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే అవకాశం ఉంటుంది.
Date : 30-01-2026 - 12:15 IST -
#Andhra Pradesh
ఇది కూటమి పాలన కాదు, క్యాసినో పాలన అంటూ వరుదు కళ్యాణి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి వేళ పండుగ శోభను కోల్పోయి, అశ్లీల నృత్యాలకు, జూదానికి వేదికగా మారిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పద్ధతిగా జరగాల్సిన పండుగను విదేశీ సంస్కృతికి అడ్డాగా మార్చేశారని ఆమె ఆరోపించారు
Date : 21-01-2026 - 8:30 IST -
#Andhra Pradesh
అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం
రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది
Date : 09-01-2026 - 11:06 IST -
#Andhra Pradesh
‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!
తాజా జీవో ప్రకారం.. రేపు (జనవరి 8న) జరగనున్న పెయిడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 1000 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం మేకర్స్కు అనుమతి ఇచ్చింది.
Date : 07-01-2026 - 9:57 IST -
#Andhra Pradesh
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ
అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్కు రేపు నోటిఫికేషన్ జారీకానుంది. పెదపరిమి, వడ్లమాను, వెకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లెల్లోని పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలు సమీకరిస్తారు
Date : 02-01-2026 - 5:46 IST -
#Andhra Pradesh
ఏపీలో నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ
నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు
Date : 02-01-2026 - 10:28 IST -
#Andhra Pradesh
కరెంట్ ఛార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది
Date : 01-01-2026 - 12:45 IST -
#Andhra Pradesh
మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది
Date : 30-12-2025 - 10:47 IST