Ap Govt
-
#Andhra Pradesh
Andhra Paper Mills: రాజమహేంద్రవరం పేపర్ మిల్స్కు షాక్..
రాజమహేంద్రవరంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్కు ఊహించని షాక్ తగిలింది. పేపర్ మిల్స్ పీఎఫ్నకు సంబంధించిన మినహాయింపును రద్దు చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్నకు సంబంధించి షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర పేపర్ మిల్స్కు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్కు షాకిచ్చింది. గతంలో […]
Date : 10-06-2026 - 9:26 IST -
#Andhra Pradesh
‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్
ముఖ్యంగా ఐటీ, విద్య, మరియు ఇతర సేవా రంగాలలో ఉపాధి పొందుతున్న మహిళలు పట్టణాల్లో సురక్షితమైన, తక్కువ ధరతో కూడిన వసతి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 30 హాస్టళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి హాస్టల్లో సుమారు 30 మంది మహిళలకు వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు
Date : 25-03-2026 - 10:30 IST -
#Cinema
Chiranjeevi : పబ్లిక్ గా ఏపీ సర్కార్ తీరు పై అసంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి
హైదరాబాద్లో జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి
Date : 20-03-2026 - 8:30 IST -
#Andhra Pradesh
Free Bus : రేపటి నుండి ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!
ఉచిత ప్రయాణాన్ని పొందేందుకు దివ్యాంగులు పాటించాల్సిన నిబంధనలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ఎక్కే సమయంలో అభ్యర్థులు తమ వద్ద ఉన్న పిహెచ్సి (PHC) పాస్ లేదా ప్రభుత్వం జారీ చేసిన వికలాంగుల గుర్తింపు కార్డును కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది
Date : 17-03-2026 - 12:30 IST -
#Andhra Pradesh
AP Govt : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ
ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో, గడువు ముగిసిన తర్వాత మళ్లీ పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Date : 17-03-2026 - 11:45 IST -
#Andhra Pradesh
Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం
రాష్ట్ర స్థాయి ప్రధాన ఇఫ్తార్ వేడుక ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు
Date : 12-03-2026 - 9:20 IST -
#Andhra Pradesh
Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్వయం’ పథకాన్ని తీసుకువస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు 'గ్లోబల్ బ్రాండింగ్' కల్పించనున్నారు
Date : 10-03-2026 - 1:53 IST -
#Andhra Pradesh
DA Arrears : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ట్రెజరీ శాఖ ద్వారా నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం కానుంది. బకాయిల చెల్లింపుతో పాటు ఇతర పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని
Date : 04-03-2026 - 9:00 IST -
#Andhra Pradesh
AP Grama Panchayat Election : ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?
రాష్ట్రంలో కేవలం గ్రామ పంచాయతీలే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ (పరిషత్) ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే, ముందుగా పరిషత్ ఎన్నికలను ముగించి
Date : 04-03-2026 - 8:11 IST -
#Andhra Pradesh
కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు.
Date : 23-02-2026 - 12:54 IST -
#Andhra Pradesh
AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు
Date : 19-02-2026 - 9:00 IST -
#Andhra Pradesh
Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
దివ్యాంగుల సౌకర్యార్థం ప్రభుత్వం విద్యా మరియు గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లోనే ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.
Date : 14-02-2026 - 9:14 IST -
#Andhra Pradesh
విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.
Date : 11-02-2026 - 10:16 IST -
#Andhra Pradesh
ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?
ప్రభుత్వ ఆలోచన ప్రకారం, కేవలం ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చి ఆగిపోకుండా, ప్రతి ఏటా ఖాళీలను గుర్తించి భర్తీ చేసేలా ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే అవకాశం ఉంటుంది.
Date : 30-01-2026 - 12:15 IST -
#Andhra Pradesh
ఇది కూటమి పాలన కాదు, క్యాసినో పాలన అంటూ వరుదు కళ్యాణి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి వేళ పండుగ శోభను కోల్పోయి, అశ్లీల నృత్యాలకు, జూదానికి వేదికగా మారిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పద్ధతిగా జరగాల్సిన పండుగను విదేశీ సంస్కృతికి అడ్డాగా మార్చేశారని ఆమె ఆరోపించారు
Date : 21-01-2026 - 8:30 IST