Andhra Pradesh
-
#Andhra Pradesh
Andhra Pradesh : అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
అమరావతి ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణాలపై స్టే
Published Date - 12:05 PM, Thu - 3 August 23 -
#Andhra Pradesh
Pawan Politics: మంగళగిరి కేంద్రంగా ‘పవన్’ రాజకీయం, ఎన్నికలే లక్ష్యంగా దూకుడు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ పై దృష్టి సారించారు.
Published Date - 04:45 PM, Wed - 2 August 23 -
#Andhra Pradesh
CM Jagan : పవన్ ఫై విమర్శలు ఏమోకానీ జగన్ తనను తానే దిగజార్చుకుంటున్నాడా..?
134 నియోజవర్గాల్లో 3వందల 41 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్ (Jagan).. 3వేల 6వందల 48 కిలోమీటర్లు నడిచారు. 2వేల 5వందల 16 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది.
Published Date - 11:20 AM, Wed - 2 August 23 -
#Andhra Pradesh
AP BRS: సంక్షేమం పేరుతో ఏపీలో సంక్షోభ పాలన: బీఆర్ఎస్ చీఫ్ తోట ఫైర్
నవరత్నాల పేరుతో ప్రజల్ని నయవంచన చేస్తూ రాష్ట్రాన్ని దివాళా దిశగా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు.
Published Date - 06:04 PM, Tue - 1 August 23 -
#Andhra Pradesh
TDP Councillor: చెప్పుతో కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్, అభివృద్ధి జరగడం లేదని ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కౌన్సిలర్ ఒకరు చెప్పుతో కొట్టుకున్న ఘటన వెలుగు చూసింది.
Published Date - 12:00 PM, Tue - 1 August 23 -
#Andhra Pradesh
Yuvagalam : యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్రకు భారీగా జనం తరలివస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో
Published Date - 08:46 AM, Tue - 1 August 23 -
#Cinema
Gangs of Godavari: మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే నరాలు తీసేస్తాం
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు.
Published Date - 03:19 PM, Mon - 31 July 23 -
#Andhra Pradesh
Siberian Birds: అతిధులు వచ్చేశాయ్.. కనువిందు చేస్తున్న సైబీరియన్ పక్షులు
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు పక్షులు రష్యా నుంచి ఇక్కటికి వస్తుంటాయి.
Published Date - 01:09 PM, Mon - 31 July 23 -
#Andhra Pradesh
TDP vs YCP : పెద్దాపురంలో టెన్షన్.. టెన్షన్.. అవినీతిపై సవాళ్లు చేసుకున్న టీడీపీ – వైసీపీ నేతలు
కాకినాడ జిల్లా పెద్దాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పెద్దాపురంలో
Published Date - 08:22 AM, Mon - 31 July 23 -
#Andhra Pradesh
Viral Video: నీటిలో మునిగిన కుక్క పిల్లలను కాపాడిన ఏపీ పోలీసులు: తల్లి ప్రేమ
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వ్యక్తుల్ని స్థానిక పోలీసులు రోడ్లు దాటిస్తున్నారు.
Published Date - 01:09 PM, Sun - 30 July 23 -
#Health
Conjunctivitis: ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న కళ్ళ కలక కేసులు
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సహజం. సీజనల్ వ్యాధుల్లో కళ్ళ కలక ఒకటి. ప్రస్తుతం తెలంగాణాలో ఈ వైరల్ బాధితుల సంఖ్య ఎక్కువవుతుందంటున్నారు డాక్టర్లు
Published Date - 12:32 PM, Sun - 30 July 23 -
#Andhra Pradesh
AP Politics: పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? : మంత్రి రోజా
మంత్రి రోజా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు
Published Date - 02:57 PM, Sat - 29 July 23 -
#Andhra Pradesh
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది నకిలీ ఓటర్లు..?! స్పందించిన ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్..!
వచ్చే ఏడాది 2024లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో లోక్సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నకిలీ ఓటర్ల వ్యవహారం ఊపందుకుంటోంది.
Published Date - 09:04 AM, Sat - 29 July 23 -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్కు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్, చీఫ్ జస్టిస్లతో ముఖ్యమంత్రి. pic.twitter.com/zOLwbHRosx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 28, 2023 ప్రమాణస్వీకారం అనంతరం […]
Published Date - 02:01 PM, Fri - 28 July 23 -
#Andhra Pradesh
Andhra Pradesh: బీసీలపై టీడీపీ చిత్తశుద్ధి: జయహో బీసీ సదస్సు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒంగోలులో జయహో బీసీ సదస్సు నిర్వహించారు.
Published Date - 08:43 AM, Fri - 28 July 23