Andhra Pradesh
-
#Andhra Pradesh
AP BJP : ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి. ఆట మొదలు పెట్టిందా..?
కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ఆయా రాష్ట్రాలలో తమకు ఎవరు కీలకమైన మద్దతుదారులో వారికి చేరువుగా ఉండడం మామూలు విషయమే.
Date : 31-08-2023 - 12:43 IST -
#Andhra Pradesh
Tahsildar Died: సస్పెన్షన్ లో తహసీల్దార్.. తీవ్ర జాప్యంతో గుండెపోటు
ఉద్యోగ బాధ్యతల్లో జాప్యం పట్ల కలత చెందినట్లు సమాచారం.
Date : 31-08-2023 - 12:37 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వేడి మరింత పెరుగుతుంది.
Date : 30-08-2023 - 5:00 IST -
#Speed News
Heavy Rainfall: రాబోయే మూడు నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
రాబోయే మూడు నాలుగు రోజుల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఒడిశా-ఛత్తీస్గఢ్-ఉత్తర ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శనివారం నుంచి భారీ వర్షాలు
Date : 30-08-2023 - 4:27 IST -
#Cinema
Pawan Kalyan: పవన్ పై ఎన్నికల ఎఫెక్ట్, ఆ సినిమాల షూటింగ్స్ రద్దు చేసుకోవాల్సిందేనా!
డిసెంబర్లో లోక్సభ ఎన్నికలు జరిగితే, పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్లన్నింటినీ రద్దు చేసుకుని రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Date : 30-08-2023 - 11:42 IST -
#Sports
Blind Cricket: క్రికెట్ లో సత్తా చాటుతున్న ఏపీ అంధ బాలిక.. ఆస్ట్రేలియాను ఒడించి, టైటిల్ గెలిచి!
UKలోని బర్మింగ్హామ్లో ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్షిప్ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టులో ASR జిల్లాలోని గిరిజన ప్రాంతానికి చెందిన దృష్టిలోపం ఉన్న అమ్మాయి ప్రతిభ చాటింది. ఏఎస్ఆర్ జిల్లా హుకుంపేట మండలం రంగసింగిపాడు గ్రామానికి చెందిన రవణి అనే బాలిక. గోపాలకృష్ణ, చిట్టెమ్మ దంపతులకు జన్మించింది. రవణి విశాఖపట్నంలోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో చదివి, ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్లోని అదే పాఠశాలలో చదువుతోంది. క్రికెట్ ఛాంపియన్షిప్లో రవణి తదితరులతో కూడిన భారత జట్టు గెలుపొందడంతో గ్రామస్తులంతా […]
Date : 28-08-2023 - 1:40 IST -
#Speed News
Saudi Arabia: సౌదీ కారు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ వాసులు
సౌదీ అరేబియా నుంచి కువైట్కు తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు
Date : 27-08-2023 - 4:28 IST -
#Andhra Pradesh
1 Killed : భీమిలిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
విశాఖపట్నంలోని భీమిలి బీచ్ రోడ్డులో అతివేగంగా వాహనం నడపడంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు
Date : 27-08-2023 - 11:47 IST -
#Speed News
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సీఎం జగన్
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు వివిధ పథకాలను అందుకోలేకపోయిన 2లక్షల 62వేల 169మంది లబ్ధిదారులకు 216.33 కోట్ల రూపాయిలను సీఎం విడుదల చేశారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహనరెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. అనుకోని కారణాల వల్ల […]
Date : 24-08-2023 - 5:43 IST -
#Speed News
CM Jagan: సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు తో పెద్ద ఎత్తున ఉద్యోగాలు: సీఎం జగన్
8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని జగన్ అన్నారు.
Date : 23-08-2023 - 6:02 IST -
#Andhra Pradesh
CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్
CBN-CEC : ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆగస్టు 28న ఢిల్లీకి వెళ్లనున్నారు.
Date : 22-08-2023 - 1:32 IST -
#Andhra Pradesh
Andha Politics: ఈనాడుపై జగన్.. రామోజీపై బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ విధానంపై అసహనం వ్యక్తం చేశారు. ఈనాడుపై జగన్ తీరును ఎండగడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు
Date : 21-08-2023 - 2:14 IST -
#Andhra Pradesh
Andhra Villages: దాహమో రామచంద్రా.. ఏపీలో 850 గ్రామాల్లో నీటికి కటకట
ఏపీలోని పలు గ్రామాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి.
Date : 21-08-2023 - 12:39 IST -
#Speed News
Andhra Pradesh : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో విషాదం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతి
కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ కొడుకు గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో జరిగింది.
Date : 20-08-2023 - 6:06 IST -
#Speed News
Andhra Pradesh: చిత్తూరులో విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి
చిత్తూరు జిల్లాలో ఆడ ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. చిత్తూరు జిల్లా నల్లగండ్లపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 16 ఏళ్ల ఆడ ఏనుగు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది
Date : 20-08-2023 - 5:33 IST