Anakapalli
-
#Andhra Pradesh
YS Jagan: ఓటమి భయం ఉన్నప్పుడే విలన్లు హీరోలను బచ్చాగా చూస్తారు
గత 58 నెలల్లో వైఎస్సార్సీపీ అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా అందించిన సుపరిపాలనపై పోరాడే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదని, అందుకే అరడజను పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Published Date - 12:11 AM, Sun - 21 April 24 -
#Andhra Pradesh
EC Notices To Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు
అనకాపల్లి సభలో సీఎం జగన్ ఫై చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది
Published Date - 09:27 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Pawan Varahi Yatra: అనకాపల్లిలో ఈ రోజు పవన్ పర్యటన
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా పవన్ ప్రజలకు చేరువవుతున్నారు. అడుగడుగునా ఆయనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అందులో భాగంగా పవన్ ఈ రోజు అనకాపల్లిలో పర్యటించనున్నారు
Published Date - 10:08 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ఆర్సిపి
YSRCP: అనకాపల్లి( Anakapalli)లోక్సభ స్థానానికి( Lok Sabha seat)అభ్యర్థి పేరు(Candidate Name)ను వైఎస్ఆర్సిపి(YSRCP) ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి(Budi Mutyala Naidu)ని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్ఆర్సిపి.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థిని తాజాగా ప్రకటించారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా […]
Published Date - 04:43 PM, Tue - 26 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Published Date - 02:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
CM Jagan: చెవిలో పువ్వు’ లతో జగన్ సర్కారుపై ఉద్యోగుల నిరసన
అనకాపల్లిలో రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మ గౌరవసభకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్
Published Date - 10:15 AM, Mon - 11 December 23 -
#Speed News
Road Accident : అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాఠశాలకు వెళ్తుండగా విద్యార్థిని ఢీకొట్టిన లారీ
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా హరిణి అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు
Published Date - 05:01 PM, Thu - 14 September 23 -
#Andhra Pradesh
Tomato : టమాటాలతో తులాభారం.. మాములుగా లేదుగా టమాటా రేంజ్..
సామాన్యులకు టమాటా భారమైనా రోజు ఏదో ఒక వార్తతో వైరల్ అవుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా తన కూతురికి టమాటాలతో తులాభారం వేయించాడు.
Published Date - 10:30 PM, Mon - 17 July 23 -
#Andhra Pradesh
Fire At Pharma Unit: ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురి సజీవదహనం
అనకాపల్లి జిల్లా పరవాడ (Parawada)లో ఉన్న జేఎన్ ఫార్మసీలోని ఓ ఫార్మాస్యూటికల్ యూనిట్లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి (Four persons died) చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావుగా గుర్తించారు. మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు.
Published Date - 06:27 AM, Tue - 27 December 22 -
#Speed News
Fire Accident : పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు
అనకాపల్లి పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది.
Published Date - 01:45 PM, Mon - 8 August 22 -
#Andhra Pradesh
Pudimadaka Beach : పూడిమడక బీచ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. మూడు మృతదేహాలు వెలికితీత
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్లో విషాదం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం సముద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు బంగాళాఖాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష ముగించుకుని బీచ్కు వెళ్లారు. వీరిలో ఏడుగురు స్నానానికి సముద్రంలోకి ప్రవేశించగా, మిగిలిన వారు ఒడ్డునే ఉండిపోయారు. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వారిని సముద్రంలోకి లాగింది. ఒడ్డున నిలబడిన ఇతర విద్యార్థులు సహాయం […]
Published Date - 11:35 AM, Sat - 30 July 22 -
#Andhra Pradesh
Narsipatnam : నర్సీపట్నంలో ఉద్రిక్తత.. టీడీపీ నేత అయన్న ఇంటిని..?
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయన్న ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. అయన్న ఇంటిగోడ ప్రభుత్వ భూమిలో ఉందంటూ జేసీబీలతో గోడని కూల్చారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కక్షసాధింపు చర్యలో భాగంగా ఇదంతా జరుగుతుందని అయన్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయ్యన్న […]
Published Date - 09:18 AM, Sun - 19 June 22