Aicc
-
#Telangana
Revanth Reddy : రేపు ఢిల్లీకు వెళ్లనున్న CM రేవంత్రెడ్డి..!
తెలంగాణ (Telangana)తో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఇన్ఛార్జిలుగా నియమించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం […]
Date : 24-10-2025 - 1:19 IST -
#Telangana
AICC President Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించిన తెలంగాణ మంత్రులు!
తెలంగాణ మంత్రులు ఖర్గేతో దాదాపు అరగంట పాటు గడిపి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 07-10-2025 - 8:01 IST -
#Telangana
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై, జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ "చలో ఢిల్లీ" యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాల నుంచి కనీసం 25 మంది చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Date : 04-08-2025 - 11:23 IST -
#India
Mallikarjun Kharge : ఈవీఎంలలో ఆ మార్పులు చేశారు.. ఖర్గే సంచలన ఆరోపణలు
వాళ్లు ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. హర్యానాలోనూ అదే విధంగా జరిగింది’’ అంటూ ఖర్గే(Mallikarjun Kharge) ధ్వజమెత్తారు.
Date : 09-04-2025 - 1:11 IST -
#Telangana
Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ
మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Cabinet Expansion) ఇవాళ రాత్రి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.
Date : 24-03-2025 - 9:11 IST -
#Speed News
Telanganas Power Games : తెలంగాణ ‘పవర్’ గేమ్స్: ఏఐసీసీ అనూహ్య నిర్ణయం, బీజేపీ బీసీ వ్యూహం, ‘సున్నా బిల్లు’ షాక్
అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం గతవారం కొత్త నిర్ణయం తీసుకుంది. భూపేష్ బఘేల్కు పార్టీలో మరింత అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రానికి ఇంఛార్జిగా భూపేష్ బఘేల్ను నియమించింది.
Date : 15-02-2025 - 3:41 IST -
#Telangana
CLP Meeting: ఇవాళ సీఎల్పీ భేటీ, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. ఆంతర్యం ఏమిటి ?
అయితేే హైకమాండ్ నుంచి ఆదేశాలు అందగానే నిర్ణయం మార్చుకొని, ఆ భేటీని సీఎల్పీ సమావేశం(CLP Meeting)గా మార్చారు.
Date : 06-02-2025 - 8:36 IST -
#Telangana
TPCC President: తెలంగాణలో పదవుల జాతర.. గుడ్ న్యూస్ చెప్పిన పీసీసీ అధ్యక్షుడు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
Date : 11-01-2025 - 3:54 IST -
#Telangana
T Congress Incharge : టీ కాంగ్రెస్కు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !
ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి(T Congress Incharge) నియామకం జరిగిన తర్వాతే టీపీసీసీ కార్యవర్గం కూర్పు జరుగుతుందా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Date : 01-01-2025 - 5:02 IST -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం కీలక ప్రకటన
CM Revanth Reddy : “రాజకీయాల్లో నా శైలి వేరు.. కేటీఆర్ శైలి వేరే,” అని వెల్లడించారు. తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ పని పూర్తిగా నష్టపోయిందని ఆయన ఆరోపించారు. “మూసీని అభివృద్ధి చేయడం కోసం చొరవ తీసుకుంటాం, అవసరమైతే అక్కడ పాదయాత్ర కూడా చేస్తా” అని చెప్పారు.
Date : 29-10-2024 - 5:32 IST -
#India
Congress : మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు
Congress : హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించినా కాంగ్రెస్.. ఫలితాలు వెలువడే సరికి ఆశలన్నీ తలకిందులయ్యాయి. అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చింది.
Date : 15-10-2024 - 3:50 IST -
#Telangana
Mega Star: చిరుకి AICC బర్తడే గిఫ్ట్..దీని వెనక ఇంత కథ ఉందా?
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజునాడు....కాంగ్రెస్ అధిష్టానం మంచి గుడ్ న్యూస్ అందించింది. తన ఐడీ కార్డును రెన్యువల్ చేస్తూ..కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 22-08-2024 - 4:42 IST -
#Speed News
Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ!
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.
Date : 14-08-2024 - 6:09 IST -
#India
Priyanka Gandhi : ప్రియాంకకు 7 లక్షల మెజారిటీ టార్గెట్.. వయనాడ్ బైపోల్కు కాంగ్రెస్ కసరత్తు
7 లక్షల భారీ మెజారిటీయే టార్గెట్గా వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు.
Date : 17-07-2024 - 4:05 IST -
#India
LS Polls: పార్లమెంట్ ఎన్నికల ముగింట కాంగ్రెస్ కు భారీ షాకులు.. చేజారుతున్న కీలక నేతలు
LS Polls: బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్నాథ్తో కలిసి ఢిల్లీ చేరుకొన్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకొన్నది. కమల్నాథ్కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకొన్నారు. చింధ్వారా రీజియన్కు చెందిన వీరంతా కమల్నాథ్తో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యాంపులో మాజీ మంత్రి లఖన్ గంగోరియా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. […]
Date : 19-02-2024 - 10:53 IST