Aandhra Pradesh
-
#Andhra Pradesh
Urdu: ఏపీలో రెండో అధికారిక భాషగా ఉర్దూ!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Date : 18-06-2022 - 6:45 IST -
#Andhra Pradesh
Kakinada Tiger Scare: పులి బోనులో ఏపీ!
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా అన్నట్టుగా ఉంది బెంగాల్ టైగర్ పరిస్థితి. ఊరు నాదే.. అడవి నాదే అంటూ
Date : 18-06-2022 - 5:31 IST -
#Cinema
Deepika Padukone: శ్రీవారి సేవలో దీపికా పదుకొణే!
తిరుమల తిరుపతి దేవస్థానం బాలీవుడ్ నటీమణులకు సెంటిమెంట్ గా మారింది.
Date : 10-06-2022 - 12:48 IST -
#Andhra Pradesh
Andhra Teacher: మోడీ మెచ్చిన ‘ఆంధ్రా’ ఆచార్య!
ప్రధాని నరేంద్ర మోదీ "మన్ కీ బాత్ " లో ప్రతిసారీ ఒక కొత్త విషయం ఉంటుంది.
Date : 30-05-2022 - 1:50 IST -
#Andhra Pradesh
Duggirala: ‘దుగ్గిరాల’ పీఠం దక్కెదెవరికి..?
గుంటురు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేడు జరగనుంది.
Date : 05-05-2022 - 11:42 IST -
#Andhra Pradesh
YCP MP: వైసీపీ ఎంపీపై ‘సైబర్’ అటాక్!
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ వదలడం లేదు.
Date : 04-05-2022 - 3:25 IST -
#Andhra Pradesh
IAS Transfers in AP : ఏపీలో పోలీస్ ఉన్నతాధికారుల భారీ బదిలీలు
జిల్లాల సంఖ్యను పెంచిన జగన్ సర్కార్ పెద్ద ఎత్తున పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 04-05-2022 - 2:26 IST -
#Andhra Pradesh
Power Issue in AP : విద్యుత్ ఉద్యోగుల నిర్బంధం
అనంతపురం జిల్లా పి.సిద్ధరాంపురంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. సబ్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్స్టేషన్కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతుల ఆగ్రహం తగ్గలేదు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్ను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కరెంట్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పంటలు నిలువునా ఎండిపోతుండడంతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అనంతపురం జిల్లా […]
Date : 08-04-2022 - 12:29 IST -
#Andhra Pradesh
Amaravati Lesson: అమరావతి పాఠాన్ని తొలగించిన జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సిలబస్ నుంచి అమరావతి పాఠాన్ని తొలగిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఇక 2021-22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన క్రమంలో, విద్యార్థులపై భారం పడకూడదన్న సుదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వివరించారు. ఈ క్రమంలో అమరావతితో పాటు మరికొన్ని పాఠాలను కూడా తొలగించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇక […]
Date : 04-04-2022 - 12:20 IST