Vijayawada
-
#Andhra Pradesh
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
Vallabhaneni Vamsi : విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరగా, దీనికి కూడా కోర్టు అనుమతించింది
Published Date - 08:24 PM, Thu - 29 May 25 -
#Trending
Ola Electric : ఆంధ్రప్రదేశ్లో రోడ్స్టర్ X డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
దాని రైడ్ ది ఫ్యూచర్ ప్రచారంలో భాగంగా మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 విలువైన ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది · ఆఫర్లో ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీ, మూవ్ఓఎస్+ మరియు ఎసెన్షియల్ కేర్ ఉన్నాయి.
Published Date - 06:07 PM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Bomb : విజయవాడలో బాంబు కలకలం
Bomb : ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
Published Date - 12:55 PM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశి(Vallabhaneni Vamsi) పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.
Published Date - 08:15 AM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Rs 400 Crore Scam: విజయవాడలో రూ.400 కోట్ల చీటింగ్ ..‘యానిమేషన్ స్కాం’ వివరాలివీ
గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు(Rs 400 Crore Scam) చెందిన పలువురు వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో సత్య లక్ష్మి కిరణ్కు కోట్ల కొద్దీ డబ్బులు ఇచ్చారు.
Published Date - 08:17 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
మునుపటి రిమాండ్ గడువు మే 20తో ముగియగా, ఈ రోజు నిందితులను రాష్ట్ర సీఐడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి విచారణ చేపట్టి, కేసులో ఇప్పటికీ కొనసాగుతున్న దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రిమాండ్ను మరో పది రోజుల పాటు పొడిగించారు.
Published Date - 12:20 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
Assistant Professor Posts : 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇది రాష్ట్రంలోని నిరుద్యోగులకు, ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకు గొప్ప అవకాశంగా నిలవనుంది. ప్రకాశిత నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో డీఎన్బీ (DNB) లేదా డీఎం (DM) లేదా ఎంసీహెచ్ (MCh) వంటి ఉన్నత విద్యార్హతను కలిగి ఉండాలి.
Published Date - 04:09 PM, Mon - 12 May 25 -
#Andhra Pradesh
Vijayawada : రాసలీలలకు అడ్డాగా మారిన APTDC ఆఫీసు
Vijayawada : కీలక పదవిలో ఉన్న ఓ ఉద్యోగి, ప్రతిరోజూ రాత్రి సమయంలో ఓ మహిళతో కలిసి కార్యాలయానికి వచ్చి, అక్కడ కొంతసేపు గడిపి తిరిగి వెళ్లిపోతున్నట్లు సీసీ ఫుటేజ్ లో తేలింది
Published Date - 12:45 PM, Sun - 4 May 25 -
#Andhra Pradesh
Sajjala Sridhar Reddy : మద్యం కుంభకోణం కేసు.. సజ్జల శ్రీధర్రెడ్డికి రిమాండ్
శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Published Date - 04:01 PM, Sat - 26 April 25 -
#Trending
Yamaha Motor India : యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వీకెండ్ ఈవెంట్తో విజయవాడలో సంచలనం
జింఖానా రైడ్, ఉడెన్ ప్లాంక్ ఛాలెంజ్, స్లో బ్యాలెన్సింగ్ వంటి రైడింగ్ పరీక్షల్లో ఔత్సాహికులు తమ నైపుణ్యాలను పరీక్షించుకోగా, వారి రైడింగ్ టెక్నిక్లను మెరుగుపరచడంలో బ్రాండ్ నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందుకుంది.
Published Date - 06:12 PM, Mon - 24 March 25 -
#India
Congress : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Mon - 24 March 25 -
#Andhra Pradesh
CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్లు జారీ చేశారు.
Published Date - 05:03 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ వెస్ట్ బైపాస్ భూముల ధరలకు రెక్కలు..ఎందుకంటే !
vijayawada : మొన్నటి వరకూ వెస్ట్ బైపాస్ పరిసర ప్రాంతాల్లో చదరపు గజం భూమి ధర రూ.14,000 నుండి రూ.16,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు
Published Date - 10:25 PM, Thu - 13 March 25 -
#Andhra Pradesh
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం.
Published Date - 01:27 PM, Tue - 11 March 25 -
#Andhra Pradesh
Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
Published Date - 12:58 PM, Mon - 10 March 25