Telangana
-
#Speed News
Supreme Cout : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు..
ఈ క్రమంలోనే కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Date : 03-02-2025 - 1:02 IST -
#Speed News
Deputy CM Bhatti: దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
మూడు కోట్ల 20 లక్షల రూపాయలతో అభిషేక మండపం, కళ్యాణ మండపం, వేదిక, కాటేజీలు, టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.
Date : 02-02-2025 - 6:17 IST -
#Telangana
Kulagana Survey : కులగణన సర్వే వివరాలు
Kulagana Survey : ఈ సర్వే రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు నిర్వహించబడింది, ఇందులో సుమారు 3.54 కోట్ల మంది డేటాను నమోదు చేశారు.
Date : 02-02-2025 - 5:07 IST -
#Sports
Trisha Gongadi: ఇండియాకు వరల్డ్ కప్ అందించిన తెలంగాణ బిడ్డ.. ఎవరీ గొంగడి త్రిష?
త్రిష గొంగడి ఇటీవల అండర్ 19 మహిళల T20 ప్రపంచకప్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా క్రికెటర్. 19 ఏళ్ల త్రిష గొంగడి ఈ ఘనత సాధించిన తర్వాత అండర్ 19 టీ20 ప్రపంచకప్లో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించింది.
Date : 02-02-2025 - 3:15 IST -
#Business
Dry Port In Telangana : తెలంగాణలోనూ డ్రై పోర్ట్ నిర్మాణం.. ఇంతకీ అదేమిటి ?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా తూప్రాన్ సమీపంలో ఉన్న మనోహరాబాద్లో డ్రైపోర్ట్ను(Dry Port In Telangana) నిర్మించనున్నారు.
Date : 02-02-2025 - 3:14 IST -
#Telangana
Lift Irrigation Project : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేయాలి – సీఎం రేవంత్
Palamuru-Ranga Reddy Project : ఈ ప్రాజెక్టును 2026 చివరి కల్లా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటి
Date : 02-02-2025 - 12:50 IST -
#Telangana
Congress Protest : సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా
Congress Protest : ఈ నిరసన కార్యక్రమం ఆదివారం, ఫిబ్రవరి 3న సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రగతిశీల పోరాటంగా నిర్వహించబడుతుంది. ఈ ధర్నాలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డిసీసీ నాయకులను పార్టీ ముఖ్యనాయకుడు మహేష్ గౌడ్ పిలుపిచ్చారు.
Date : 02-02-2025 - 11:06 IST -
#Telangana
Congress MLAs Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో అసలేం జరిగింది ? సీఎం రేవంత్కు నాయిని లేఖ
‘‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఒకచోటుకు చేరి అభివృద్ధిపై చర్చిస్తే తప్పేముంది ?’’ అని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Congress MLAs Meeting) ప్రశ్నించారు.
Date : 02-02-2025 - 10:59 IST -
#Telangana
Electricity Demand : వేసవికి ముందే తెలంగాణలో పెరిగిన విద్యుత్ డిమాండ్..
Electricity Demand : 2025 వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో పెరిగిన వ్యవసాయ, పారిశ్రామిక, , గృహ వినియోగం కారణంగా, జనవరి నెలలోనే 15,205 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. సమ్మర్ కాలంలో మరింత పెరిగే ఈ డిమాండ్ను తట్టుకోవడానికి విద్యుత్ శాఖ అధికారికులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Date : 02-02-2025 - 10:21 IST -
#Telangana
Suicide Letters : బిల్డర్ వేణుగోపాల్రెడ్డి సూసైడ్ లెటర్స్.. సీఎం రేవంత్కు రాసిన లేఖలో ఏముందంటే..
‘‘రేవంత్రెడ్డి(Suicide Letters) గారూ.. మీరంటే చాలా గౌరవం. ఓటేసినవారిలో నేనూ ఒకడినండి.
Date : 02-02-2025 - 9:15 IST -
#Telangana
MLAs Secret Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై రాద్ధాంతం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ?
ఇటీవలే సమావేశమైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు .. తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రిపై(MLAs Secret Meeting) ఆగ్రహంగా ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Date : 02-02-2025 - 8:49 IST -
#Telangana
CM Revanth Reddy : గరీబోడి పెద్ద ఆసుపత్రిని ప్రారంభించడం నా జీవితంలో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది
CM Revanth Reddy : నిన్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, 100 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ, ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించే విధంగా ఈ కొత్త భవనం నిర్మించేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టారు. 2,700 కోట్లు పెట్టుబడితో అత్యాధునిక వైద్య సదుపాయాలతో గోషామహాల్ స్టేడియం ప్రాంతంలో ఈ భవనం నిర్మించబడుతుంది.
Date : 01-02-2025 - 12:47 IST -
#Special
Hyderabad Mosque : హైదరాబాదీ మసీదుకు స్పెయిన్ టూరిస్టుల క్యూ.. ఎందుకు ?
ఈ మసీదును(Hyderabad Mosque) స్పానిష్ వాస్తు శైలిలో, యూరోపియన్, మొగలాయి రకాలకు చెందిన భవన నిర్మాణ అందాలను కలగలిపి నిర్మించారు.
Date : 01-02-2025 - 10:56 IST -
#Andhra Pradesh
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.
Date : 01-02-2025 - 10:12 IST -
#Telangana
Telangana Number 1 : ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించిన ‘తెలంగాణ’ ఘనతలివీ
2024 సంవత్సరం సెప్టెంబరులో తెలంగాణలోని సీఎం రేవంత్రెడ్డి(Telangana Number 1) ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) విధానాన్ని ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసించింది.
Date : 01-02-2025 - 8:51 IST