Telangana
-
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?
సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు
Date : 27-01-2026 - 8:02 IST -
#Telangana
స్టూడెంట్గా సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్!
సోమవారం ఉదయం 7 గంటల నుండే తరగతులు చురుగ్గా ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి, ఆయన సహచర బృందం అనేక రకాల తరగతులకు హాజరవుతున్నారు.
Date : 26-01-2026 - 9:08 IST -
#Telangana
సింగరేణి బొగ్గు గనిలోకి దిగిన కిషన్ రెడ్డి
ఒకప్పుడు దక్షిణ భారత దేశపు 'నల్ల బంగారం'గా వెలుగొందిన సింగరేణి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై మంత్రి స్పందించారు. "కష్టాల్లో ఉన్న సింగరేణిని తిరిగి లాభాల్లోకి తీసుకొస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు
Date : 25-01-2026 - 7:30 IST -
#Telangana
షోరూమ్ లలో వెహికల్ రిజిస్ట్రేషన్ కేవలం వాటికి మాత్రమే!
ప్రభుత్వం ఈ వెసులుబాటును ప్రస్తుతానికి కేవలం వ్యక్తిగత వినియోగ వాహనాలకు (Private Vehicles) మాత్రమే పరిమితం చేసింది. అంటే సొంతంగా వాడుకునే ద్విచక్ర వాహనాలు (Two-wheelers) మరియు కార్లకు మాత్రమే షోరూమ్ వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతుంది
Date : 25-01-2026 - 10:30 IST -
#Telangana
కొంపలు ముంచిందే కేటీఆర్ అలాంటిది అతడ్నే సాక్షిగా పిలిస్తే ఎలా ? బండి సంజయ్
"తెలంగాణ ప్రజల ప్రైవసీని దెబ్బతీసి, కొంపలు ముంచిన ఈ వ్యవహారం చూస్తుంటే మా రక్తం మరుగుతోంది" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల అసలు సూత్రధారులు తప్పించుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు
Date : 24-01-2026 - 7:31 IST -
#Telangana
రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
Date : 23-01-2026 - 12:33 IST -
#Speed News
తప్పుడు వార్తలను నమ్మకండి: మంత్రి ఉత్తమ్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రధాన వార్తా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య 'పంచాయితీ' నడుస్తోందని కథనాలు వెలువడ్డాయి.
Date : 22-01-2026 - 10:44 IST -
#Telangana
దావోస్ పర్యటన లో తెలంగాణ కు రూ.19,500 కోట్ల పెట్టుబడులు
వివిధ అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థలతో జరిపిన చర్చల ఫలితంగా, రాష్ట్రానికి సుమారు రూ. 19,500 కోట్ల విలువైన పెట్టుబడులు ఖరారయ్యాయి. ప్రధానంగా ఉక్కు (Steel), విద్యుత్ (Power), మరియు విమానయాన (Aviation) రంగాల్లో ఈ పెట్టుబడులు రావడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది
Date : 22-01-2026 - 8:45 IST -
#Telangana
ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్లో రేవంత్ రెడ్డితో చిరంజీవి
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కీలక అధికారులు హాజరయ్యారు. దావోస్కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం జ్యూరిక్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్కు వెళ్లిన రేవంత్ రెడ్డి రేవంత్ ఆహ్వానం మేరకు దావోస్ వెళ్లిన మెగాస్టార్ స్విట్జర్లాండ్లోని దావోస్లో […]
Date : 21-01-2026 - 1:16 IST -
#Andhra Pradesh
శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం
Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం జల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం డ్యామ్ […]
Date : 21-01-2026 - 11:42 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, హరీష్ రావు ఫోన్ సైతం ట్యాప్ !!
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత ఫోన్లతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నిఘా నీడలో ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
Date : 21-01-2026 - 11:19 IST -
#Devotional
భక్తులకు ఇంటి వద్దకే మేడారం అమ్మవారి బంగారం ప్రసాదం ..టీజీఎస్ఆర్టీసీ వినూత్న సేవలు
మేడారం అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించింది. దీంతో జాతరకు హాజరు కాలేకపోయినా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో పొందే అవకాశం కల్పించింది.
Date : 21-01-2026 - 4:30 IST -
#Speed News
3 నెలల ముందుగానే మార్కెట్లోకి మామిడిపండ్లు
సాధారణంగా ఏప్రిల్ నెలలో సమ్మర్ స్పెషల్గా మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లు, ఈసారి మూడు నెలల ముందుగానే జనవరిలోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్, గడ్డి అన్నారం వంటి ప్రధాన పండ్ల విక్రయ కేంద్రాల్లో 'బంగినపల్లి' రకం మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి
Date : 20-01-2026 - 3:00 IST -
#Telangana
సత్యం కంప్యూటర్ స్కామ్.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు
ED Court Enquires Satyam Computers Scam Case సుమారు పది సంవత్సరాల తర్వాత మరోసారి.. సత్యం కంప్యూటర్స్ స్కామ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జన్వాడ భూముల వ్యవహారంలో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజుతో పాటు 213 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో రూ.5000 కోట్ల విలువైన 97 ఎకరాల భూముల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు తర్వాతి విచారణను కోర్టు జనవరి 27కి వేసింది. ఉమ్మడి […]
Date : 20-01-2026 - 1:52 IST -
#Telangana
ఆరుగురు అధికారుల ఆధ్వర్యంలో హరీష్ విచారణ
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు.
Date : 20-01-2026 - 1:00 IST