Telangana
-
#Cinema
Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’
తెలంగాణలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఫ్యాన్స్కు మరియు సామాన్య ప్రేక్షకులకు ఊరటనిచ్చే అంశం
Date : 17-03-2026 - 8:15 IST -
#Telangana
Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఏటా సుమారు రూ. 40 నుండి 45 వేల కోట్లను కనీస మద్దతు ధర (MSP) మరియు బోనస్
Date : 16-03-2026 - 10:47 IST -
#Telangana
New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?
వరంగల్ చారిత్రక నగరానికి పర్యాటక రంగంలో కొత్త కళ రానుండగా, ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి విమాన సౌకర్యం ఒక వరంగా మారనుంది
Date : 16-03-2026 - 8:29 IST -
#Telangana
TG Assembly Session : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈ సమావేశాల్లో అందరి దృష్టి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) వైపు మళ్ళింది. ముఖ్యంగా గులాబీ దళపతి కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది
Date : 16-03-2026 - 7:47 IST -
#Telangana
Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత
గృహ వినియోగానికి ఎలాంటి సమస్య లేదని, సరఫరా సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రస్తుతం కొంతమేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రమే కొరత ఉన్నట్లు తెలిపారు.
Date : 15-03-2026 - 9:00 IST -
#Telangana
గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదురైనా.. కుమారుడు హర్షవర్ధన్ కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గుండాల మండలం […]
Date : 14-03-2026 - 2:43 IST -
#Speed News
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న మూడు రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్గా మార్చింది. ఈ మేరకు కేంద్ర […]
Date : 14-03-2026 - 10:53 IST -
#Speed News
Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష
రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, వినియోగదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తోంది
Date : 14-03-2026 - 8:14 IST -
#Telangana
‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి వేదికగా మారుతోంది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ PJTAU క్యాంపస్లో కోరోమాండల్ ఇంటర్నేషనల్, వ్యవసాయ శాఖ మరియు PJTAU సంయుక్తంగా నిర్వహించిన 'మెగా రైతు మేళా 2026' కేవలం ఒక ప్రదర్శనగా
Date : 13-03-2026 - 7:42 IST -
#Telangana
Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు
జాతీయ రహదారిపై అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా సాంకేతిక లోపం వల్ల బస్సు అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Date : 13-03-2026 - 10:30 IST -
#Telangana
CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు
రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సమగ్ర జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు
Date : 13-03-2026 - 10:00 IST -
#Telangana
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్
Supreme Court తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్పై విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ 10 ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల […]
Date : 12-03-2026 - 3:10 IST -
#Telangana
TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలను మరియు సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలు
Date : 12-03-2026 - 9:45 IST -
#Andhra Pradesh
లోక్సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ
Mp Lavu Sri Krishna Devarayalu ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగాణను అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉమ్మడి […]
Date : 11-03-2026 - 2:42 IST -
#Telangana
Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Date : 11-03-2026 - 1:29 IST