Telangana
-
#India
Best Teacher Awards : ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Best Teacher Awards : ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 45 మంది ఉపాధ్యాయులను ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ఎంపిక చేశారు.
Published Date - 08:00 PM, Mon - 25 August 25 -
#Telangana
Urea Shortage : యూరియా సమస్య కు అసలు కారణం కేంద్రమే..!
Urea Shortage : కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడం, బ్లాక్లో యూరియా అమ్ముడవడం వంటి సంఘటనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి
Published Date - 07:46 PM, Mon - 25 August 25 -
#Telangana
Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు
ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.
Published Date - 02:43 PM, Mon - 25 August 25 -
#Telangana
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అనేది అసత్యం: రాజగోపాల్ రెడ్డి
. ఎవరైనా సామాన్యంగా కలవడాన్ని రహస్య భేటీగా చూపించడమేంటీ? ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. నేను ఎవరి వెనక కూడా కుట్రలు చేసేటివాడిని కాను అని రాజగోపాల్ రెడ్డి మీడియాతో స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని మీడియా వర్గాలు, సోషల్ మీడియా ఖాతాలు ఆయనపై వివిధ ఊహాగానాలను వ్యాప్తి చేశాయి.
Published Date - 11:35 AM, Mon - 25 August 25 -
#Telangana
Free Electricity: శుభవార్త.. రాష్ట్రంలో వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్!
విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, మండపం చుట్టూ జంక్షన్ బాక్సులు మరియు వైర్లు బహిర్గతంగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Published Date - 08:06 PM, Sun - 24 August 25 -
#Telangana
Telangana: ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం : హరీశ్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ శాఖల నిర్లక్ష్యం వల్ల జ్వరాలు విస్తరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతుందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శించారు.
Published Date - 02:11 PM, Sun - 24 August 25 -
#Telangana
Urea Shortage : యూరియా కోసం ఆర్ధరాత్రి వరకు రైతుల పడిగాపులు..ఇదేనా మార్పు అంటే ?
Urea Shortage : యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Published Date - 02:01 PM, Sun - 24 August 25 -
#Telangana
Free Bus Scheme : ఉచిత బస్సు వద్దంటూ రోడ్ పై మహిళల ధర్నా
Free Bus Scheme : ఈ పథకం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉచిత ప్రయాణాన్ని స్వాగతించిన మహిళలకు భిన్నంగా, ఈ పథకం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు
Published Date - 01:48 PM, Sun - 24 August 25 -
#Telangana
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 08:00 PM, Sat - 23 August 25 -
#Telangana
Urea Shortage In Telangana : యూరియా కోసం ఎదురుచూసి చూసి..దాడులకు దిగుతున్న రైతులు
Urea Shortage In Telangana : ముఖ్యంగా యూరియా కోసం వ్యవసాయ సొసైటీ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. అయినా సరే, తమకు కావలసినంత యూరియా దొరకక నిరాశకు గురవుతున్నారు
Published Date - 03:43 PM, Sat - 23 August 25 -
#Telangana
Jaggareddy : మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా? : కేటీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు
వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీగా చూడటం ఓ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం. అదే పార్టీ వల్లే తెలంగాణ వచ్చిన సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నాన్న కేసీఆర్ కూడా అదే పార్టీ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన కూడా చిల్లర నాయకుడేనా? అని నిలదీశారు.
Published Date - 04:33 PM, Fri - 22 August 25 -
#Telangana
TG – Medical & Health Department : నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
TG - Medical & Health Department : వైద్య విద్య పూర్తి చేసిన యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవ చేయాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఒక గొప్ప వేదికను అందిస్తుంది
Published Date - 07:50 AM, Fri - 22 August 25 -
#Telangana
Bandi Sanjay: జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తాం: బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగా చర్చించి జర్నలిస్టులందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Published Date - 09:39 PM, Thu - 21 August 25 -
#Speed News
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Published Date - 03:50 PM, Thu - 21 August 25 -
#Telangana
Medaram Jatara : మేడారం జాతరకు రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
ఇది ఇప్పటివరకు కేటాయించిన నిధులలో అత్యధికం కావడం విశేషం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర దేశంలోని అతిపెద్ద గిరిజన సమ్మేళనం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది.
Published Date - 10:28 AM, Thu - 21 August 25