Telangana
-
#Speed News
Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.
Date : 14-06-2024 - 4:58 IST -
#Speed News
Peddapalli: తెలంగాణలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకుని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
Date : 14-06-2024 - 12:32 IST -
#Speed News
Japanese Ambassador : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతారంగాలు, ఉపాధి కల్పన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది
Date : 13-06-2024 - 11:12 IST -
#Telangana
Big Company Invest : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన బడా కంపెనీ
మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో తన ఆర్ అండ్ డీ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది
Date : 13-06-2024 - 10:07 IST -
#Speed News
Text Books : మారని ‘ముందు మాట’.. పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు
స్కూళ్లకు సంబంధించిన పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో ‘ముందుమాట’ ఉంటుంది.
Date : 13-06-2024 - 2:18 IST -
#Special
Telangana – Chandrababu : తెలంగాణలో టీడీపీకి పునరుజ్జీవం.. చంద్రబాబు నెక్ట్స్ టార్గెట్
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
Date : 13-06-2024 - 7:56 IST -
#Telangana
TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్
ఆర్టీసీ బస్సు చార్జీల సాధారణ చార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచుతున్నట్లు సోషల్మీడియాలో వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండిస్తూ.. ఆ సంస్థ పరువు తీసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెచ్చరించింది.
Date : 12-06-2024 - 10:56 IST -
#Telangana
Telangana: బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం
నాగర్ కర్నూల్ జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు అందజేశారు.
Date : 12-06-2024 - 9:53 IST -
#Speed News
Ration Card KYC : రేషన్కార్డు కేవైసీ చేసుకున్నారా ? లాస్ట్ డేట్ జూన్ 30
మీ రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారా ? ఒకవేళ ఇంకా పూర్తి చేసుకోకుంటే.. ఇకనైనా త్వరపడండి.
Date : 11-06-2024 - 3:48 IST -
#Speed News
Rain Forecast : ఇవాళ 13 జిల్లాలకు.. రేపు 18 జిల్లాలకు వర్ష సూచన
ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
Date : 11-06-2024 - 7:30 IST -
#Telangana
B. Shivadhar Reddy : తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డికి ఛాన్స్..?
బి. శివధర్ రెడ్డి 1994-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, రంగారెడ్డి జిల్లాకు చెందిన... శివధర్ రెడ్డి ఎల్ఎల్బి చదివారు
Date : 10-06-2024 - 2:16 IST -
#Telangana
CM Revanth Reddy: కొత్తగా ఎంపికైన మంత్రులకు రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవ సారి ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఎన్డీయే ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది.
Date : 10-06-2024 - 1:59 IST -
#Speed News
DGP: పోలీసుల డేటా చోరి కి పాల్పడిన హ్యాకర్ అరెస్ట్: డిజిపి రవి గుప్త
DGP: తెలంగాణ పోలీసు కు సంబంధించిన వెబ్సైట్ల హ్యాక్ కేసులో ఒక ముఖ్యమైన పురోగతి సాధించామని తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు డిపార్ట్మెంట్ యొక్క హాక్ ఐ అప్లికేషన్ డేటాను చోరీ చేసిన హ్యాకర్ను అరెస్టు చేసిందని రవి గుప్త ప్రకటించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో Cr.No.9/2024 ప్రకారం జూన్ 8 , 2024 నాడు అరెస్టు జరిగిందని చెప్పారు. TSCOP, SMS సేవలకు సంబంధించిన తదుపరి లీక్లతో […]
Date : 09-06-2024 - 11:23 IST -
#Telangana
Etela Rajender: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల
తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఇక్కడ అధినాయకత్వంపై మార్పులు చేసేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష పదివిలో మార్పు జరగనుంది. ఈ మేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది.
Date : 09-06-2024 - 6:20 IST -
#Telangana
Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి, బండి రాజకీయ ప్రస్థానం
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో బండి సంజయ్ కుమార్ కు చోటు కల్పించారు . జులై 11, 1971లో జన్మించిన సంజయ్ కుమార్ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి బండి అపర్ణను వివాహం చేసుకున్నాడు.
Date : 09-06-2024 - 3:34 IST