Telangana
-
#Telangana
Pawan Kalyan Donation : తెలంగాణకు కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
విపత్తు సమయంలో తెలంగాణకు తన వంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు పవన్ తెలిపారు
Date : 04-09-2024 - 3:07 IST -
#Cinema
Floods in AP & TG : వరద బాధితులకు మహేష్ , పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం
సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ , జనసేన ధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం ప్రకటించారు
Date : 03-09-2024 - 9:54 IST -
#Speed News
Education Commission : తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు
విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. చైర్మన్, సభ్యులు రెండేండ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు
Date : 03-09-2024 - 7:02 IST -
#Telangana
Hydra : ఇక పై హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం అని.. చెరువుల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.
Date : 03-09-2024 - 5:39 IST -
#Telangana
Hydra Demolition: అమీన్పూర్లో 10 అక్రమ భవనాలను నేలకూల్చిన హైడ్రా
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని సర్వే నంబర్ 462లో 20 గుంటల్లోని నిర్మాణాలను మంగళవారం హైడ్రా కూల్చివేసింది. అయితే హైడ్రా ఆక్రమణల కూల్చివేతలను ఆపేందుకు ప్రయత్నించారు స్థానిక మున్సిపల్ కమిషనర్ తుమ్మల పాండురంగా రెడ్డి
Date : 03-09-2024 - 5:33 IST -
#Telangana
Khammam Floods: ఖమ్మంలో పువ్వాడ అక్రమ కట్టడాలు, వరదలకు కారణమిదే: సీఎం రేవంత్
ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు ముంచెత్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్కుమార్ ఆక్రమిత భూమిలో ఆస్పత్రిని నిర్మించారని, దీనిపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పందించాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 03-09-2024 - 3:58 IST -
#Telangana
Minister Sridhar Babu: ముంపు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన..రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా
ప్రాణనష్టం సంభవించిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఊహించని ప్రకతి విపత్తుకు అందరి సహకారం అవసరం అని మంత్రి అన్నారు.
Date : 03-09-2024 - 1:37 IST -
#Cinema
Floods in Telugu States : తెలుగు రాష్ట్రాల కోసం కదిలివస్తున్న సినీ పరిశ్రమ..
‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు
Date : 03-09-2024 - 1:07 IST -
#Telangana
CM Revanth Reddy : వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Date : 03-09-2024 - 12:59 IST -
#Cinema
Jr. NTR Donation: తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ విరాళం.. ఎంతంటే..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR Donation) రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఈ విరాళం ప్రకటించాడు.
Date : 03-09-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Heavy Rains: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే జిల్లాలివే..!
తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Date : 03-09-2024 - 9:36 IST -
#Andhra Pradesh
Floods in Telugu States : టాలీవుడ్ హీరోలపై మండిపడుతున్న తెలుగు ప్రజలు
హీరోల కోసం ఇంత చేస్తున్న జనాలు..మరో జనాలు ఆపద లో ఉంటె వారు ఏంచేస్తున్నారు..? సాయం చేయడం కాదు కదా..అయ్యో నా ప్రజలు కష్టాల్లో ఉన్నారే...తమవంతు సాయం చేద్దాం..అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు
Date : 03-09-2024 - 6:30 IST -
#Telangana
Dialogue War : కేటీఆర్ పై..రేవంత్ ..రేవంత్ పై కేటీఆర్..ఎక్కడ తగ్గడం లేదు ..!!
సందర్భం ఏదైనా సరే ఇరు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల చేత 'ఛీ' అనిపించుకుంటున్నారు
Date : 02-09-2024 - 10:40 IST -
#Andhra Pradesh
Venkaiah Naidu : తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు విరాళం
వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Date : 02-09-2024 - 6:28 IST -
#Telangana
Heavy rains : భారీ వర్షాలు..తెలంగాణలో 1400 బస్సులు రద్దు
భారీవర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేసింది.
Date : 02-09-2024 - 3:04 IST